బిజినెస్

అమ్మ పొమ్మంది.. కేంద్రం రమ్మంది

– అనుప్రియకు లక్కీ ఛాన్స్‌ న్యూఢిల్లీ,జులై 5(జనంసాక్షి):అనుప్రియా పటేల్‌.. ఈ పేరు కేంద్ర మంత్రివర్గంలో కొత్తగా వినిపించినా, చాలా ప్రముఖంగానే వినిపించింది. యూపి ఎన్నికలు ఆమెను ఢిల్లీకి …

హైకోర్టు విభజనపై సీజేతో చర్చిస్తా

– తెలంగాణ అడ్వకేట్లకు గవర్నర్‌ హామీ హైదరాబాద్‌,జులై 4(జనంసాక్షి): న్యాయవాదుల సమస్యలను పరిస్కరించేందుకు గవర్నర్‌ నరసింహన్‌ తనవంతు ప్రయత్నాలు మొదలు పెట్టారు. రాజ్‌భవన్‌లో గవర్నర్‌ నరసింహన్‌ను తెలంగాణ …

నేడు కేంద్ర కెబినెట్‌ విస్తరణ

– కొత్తవారికి అవకాశం న్యూఢిల్లీ,జులై 4(జనంసాక్షి):  ప్రధాని నరేంద్ర మోదీ కేంద్ర మంత్రివర్గ విస్తరణకు రంగం సిద్ధం చేశారు. కేబినెట్‌ పునర్వ్యవస్థీకరణలో 9 మందికి అవకాశం కల్పించనున్నారని …

అణిచివేత నుంచి తిరుగుబాటు తప్పదు

– ప్రొఫెసర్‌ హరగోపాల్‌ హైదరాబాద్‌,జులై 4(జనంసాక్షి): అణచివేత, విధ్వంసం నుంచే తిరుగుబాటు వస్తుందనే విషయం పాలకులకు తెలియకపోవటం బాధాకరమని ప్రొఫెసర్‌ హరగోపాల్‌ అన్నారు. తెలంగాణ ప్రభుత్వం విద్యార్ధి …

ఆల్‌ ది బెస్ట్‌

– రియో క్రీడాకారులకు మోదీ శుభాకాంక్షలు న్యూఢిల్లీ,జులై 4(జనంసాక్షి): ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సోమవారం రియో ఒలింపిక్స్‌ క్రీడల్లో పాల్గొనడానికి అర్హత సాధించిన భారత అథ్లెట్లలో సమావేశం …

అభివృద్ధిలో దూసుకుపోతున్నాం

– సిక్కా సదస్సులో మంత్రి కేటీఆర్‌ హైదరాబాద్‌,జులై 4(జనంసాక్షి): అభివృద్ధిలో తెలంగాణ దూసుకుపోతున్నదని ఐటి, మున్సిపల్‌ శాఖ మంత్రి కేటీఆర్‌ తెలిపారు. తెలంగాణ వచ్చినప్పుడు ఎన్నో సమస్యలు …

ఆందోళన విరమించండి

– న్యాయశాఖ మంత్రితో మాట్లాడుతా – తెలంగాణ అడ్వకేట్లకు సుప్రీం చీఫ్‌ జస్టిస్‌ హామీ న్యూఢిల్లీ,జులై 3(జనంసాక్షి):తెలంగాణా న్యాయవాదులు చేపట్టిన సమ్మె విరమిస్తే తాను సమస్య పరిష్కారానికి …

ముస్లీింల అభివృద్ధి ప్రత్యేక కృషి

– స్పీకర్‌ మదుసూధనాచారి హైదరాబాద్‌ ,జులై 3(జనంసాక్షి):ప్రభుత్వం ముస్లిం సోదరుల కోసం ప్రత్యేకంగా పనిచేస్తుందని సభాపతి మధుసూదనాచారి అన్నారు. కింగ్‌కోఠిలోని రూబీగార్డెన్‌లో ఆదివారం సాయంత్రం ఏర్పాటు చేసిన …

ప్రాజెక్టులు కట్టితీరుతాం

– మహబూబ్‌నగర్‌ను సస్యశ్యామలం చేసి తీరుతాం హైదరాబాద్‌,జులై 3(జనంసాక్షి): ఎవరు అడ్డుపడినా ప్రాజెక్టులు ఆగవని మంత్రి హరీష్‌ రావు ఆదివారం నాడు అన్నారు. ఆయన మహబూబ్‌ నగర్‌ …

పంజాబ్‌ మాదే

– వందకుపైగా సీట్లు గెలుస్తాం – దిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ అమృత్‌సర్‌,జులై 3(జనంసాక్షి):పంజాబ్‌ ఎన్నికల్లో తాము 100 నుంచి 117 సీట్లు గెలుస్తామని సర్వేలు చెబుతున్నాయని …