బిజినెస్

తెలంగాణ ప్రాజెక్టులకు తొలి ప్రాధాన్యత ఇవ్వాలి

– 9 ప్రాజెక్టులను చేర్చండి – పీఎంకేఎస్‌వైై కమిటీ సమావేశంలో మంత్రి హరీశ్‌ న్యూఢిల్లీ,మార్చి20(జనంసాక్షి):తెలంగాణ సాగునీటి ప్రాజెక్టులకు ప్రాధాన్యత ఇవ్వాలని ప్రధానమంత్రి కృషి సించాయి యోజన (పీఎంకేఎస్‌ …

కరువు మార్గదర్శకాలకు చట్టబద్ధత కల్పించాలి

– ప్రొఫెసర్‌ కోదండరాం డిమాండ్‌ జగిత్యాల మార్చి20(జనంసాక్షి): కరువు  మండలాల ఎంపిక కోసం రూపోందించిన మార్గదర్శకాలను చట్టబద్దత కల్పించాలని అప్పుడే నష్టపోయిన రైతులను సక్రమంగా నష్టపరిహారం అందుతుందని …

మన కళ సాకారం కాబోతోంది

– నాటి ఆనందం మళ్లీ కలిగింది – రైతులతో సీఎం కేసీఆర్‌ హైదరాబాద్‌,మార్చి20(జనంసాక్షి):కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలను ఈ ఎండాకాలంలోనే నిర్మిస్తామని సీఎం …

ముస్లిం యువకులను ఉరితీసిన కేసులో ఐదుగురి అరెస్టు

లాతేహర్‌,మార్చి20(జనంసాక్షి):జార్ఖండ్‌లోని లాతేహర్‌ జిల్లాలో ఇద్దరు ముస్లింలను ఉరేసి చంపిన కేసులో ఐదుగురు నిందితుల్ని అరెస్ట్‌ చేసినట్టు పోలీసులు తెలిపారు. మరో ముగ్గురు నిందితులు పారిపోయారని, త్వరలోనే వారిని …

భావవ్యక్తీరణ, మాట్లాడే స్వేచ్ఛ ఉంది

– జాతీయ వాదానికి లోబడి ఉండాలి – అరుణ్‌ జైట్లీ న్యూదిల్లీ,మార్చి20(జనంసాక్షి):తాము భావవ్యక్తీకరణకు, మాట్లాడే స్వేచ్ఛకు మద్దతిస్తామని.. అయితే అదే సమయంలో జాతీయ వాదానికీ తమ మద్దతు …

రైతుల ఆదాయం పెంచుతాం

– ప్రధాని మోదీ న్యూఢిల్లీ,మార్చి19(జనంసాక్షి): రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయాలని సంకల్పించామని ప్రధానమంత్రి నరేంద్రమోదీ పునరుద్ఘాటించారు. రైతుల ఆదాయం పెంచేలా వ్యవసాయాన్ని ఆధునీకరించడమే లక్ష్యమన్నారు. శనివారం దిల్లీలో …

కాలం లేదు సరే.. పండిన పంటకు ధరెందుకు లేదు?

– రైతుల పక్షాన పోరాడుతాం – తొందరపడి ఆత్మహత్యలొద్దు కోరుట్ల టౌన్‌, మార్చి19(జనంసాక్షి): తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం దుర్భరంగా ఉన్న రైతుల పరిస్థితికి ప్రభుత్వం కాలం లేదని …

జేఎన్‌యూలో సంబురాలు

– ఉమర్‌, అనిర్భన్‌ విడుదల న్యూఢిల్లీ,మార్చి19(జనంసాక్షి):దేశ వ్యతిరేక నినాదాలు చేశారన్న ఆరోపణలపై రాజద్రోహం అభియోగాలు ఎదుర్కొంటున్న ఇద్దరు జేఎన్‌యూ విద్యార్థులు ఉమర్‌ ఖలీద్‌, అనిర్బన్‌ భట్టాచార్యలు శుక్రవారం …

హిందుత్వ తీవ్రవాదుల దుశ్చర్య

– ఇద్దరు ముస్లిం యువకుల దారుణ హత్య రాంచి,మార్చి19(జనంసాక్షి):జార్ఖండ్‌ రాష్ట్రంలోని జబ్బార్‌ గ్రామంలో శుక్రవారం ఉదయం ఇద్దరు పశువుల వ్యాపారులను గుర్తుతెలియని వ్యక్తులు దారుణంగా కొట్టి, వారి …

రష్యాలో కూలిన దుబాయ్‌ విమానం

– 62 మంది దుర్మరణం మాస్కో,మార్చి19(జనంసాక్షి):  రష్యాలో ఘోర విమాన ప్రమాదం చోటుచేసుకుంది. శనివారం ఉదయం దుబాయ్‌కు చెందిన ప్యాసింజర్‌ విమానం రష్యాలోని రోస్తవ్‌ విమానాశ్రయంలో ల్యాండింగ్‌ …

తాజావార్తలు