బిజినెస్

వరంగల్‌ అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం

పక్కా ప్రణాలికలు సిద్ధంచేయండి సీఎం కేసీఆర్‌ సమీక్ష వరంగల్‌,మార్చి 24 (జనంసాక్షి): వరంగల్‌ నగరాన్ని క్లీన్‌ అండ్‌ గ్రీన్‌ సిటీగా మార్చాలని సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు అన్నారు. …

ప్రజా సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం తగదు

విడియో సమావేశంలో ప్రధాని మోది న్యూదిల్లీ,మార్చి 24 (జనంసాక్షి): ప్రజా ఫిర్యాదుల కార్యక్రమంలో భాగంగా ప్రజలిచ్చే ఫిర్యాదుల్ని వీలైనంత త్వరగా పూర్తి చేయాలని ప్రధాని నరేంద్ర మోదీ …

ప్రధాని ప్రశంస అసాధారణం

సీఎం కేసీఆర్‌ హైదరాబాద్‌ మార్చి 24 (జనంసాక్షి): రాష్ట్రంలో పరిశ్రమల స్థాపనకు ప్రభుత్వం కల్పించిన వాతావరణాన్ని ప్రధాని మోదీ ప్రశంసించారని, రాష్ట్ర విధానాల గురించి ప్రధాని మాట్లాడటం …

పీడీపీ శాసనసభ పక్షనేతగా మెహబూబా

శ్రీనగర్‌ మార్చి 24 (జనంసాక్షి): జమ్మూకశ్మీర్‌లో ప్రభుత్వ ఏర్పాటుకు ముందడుగు పడింది. పీపుల్స్‌ డెమోక్రటిక్‌ పార్టీ(పీడీపీ) తమ శాసనసభాపక్ష నేతగా మెహబూబా ముఫ్తీని గురువారం ఏకగ్రీవంగా ఎన్నుకుంది. …

రూ.313కోట్లతో రెండో విడత చెరువుల పునరుద్ధరణ

రాష్ట్ర సాగునీటి శాఖ మంత్రి హరీష్‌రావు వరంగల్‌  : జిల్లాలో మిషన్‌ కాకతీయ రెండవ దశ కింద  రూ.313కోట్లతో 824 చెరువులను పునరుద్ధరణకు పరిపాలన అనుమతులు మంజూరు …

భారత్‌ -బంగ్లా నెట్‌ బంధం

న్యూదిల్లీ,మార్చి23(జనంసాక్షి):  భారత్‌, బంగ్లాదేశ్‌ మధ్య బంధం మరింత బలపడింది. రెండు దేశాల మధ్య విద్యుత్తు, ఇంటర్నెట్‌ సరఫరా వ్యవస్థ మరింత పటిష్టమైంది. విద్యుత్తు సరఫరా లైన్‌ను ఇవాళ …

హెచ్‌సీయూ నుంచి సాయుధ బలగాలు వైదొలగాలి

– కోదండరాం డిమాండ్‌ హైదరాబాద్‌,మార్చి22(జనంసాక్షి):హెచ్‌సీయూ హాస్టల్లో విద్యార్థుల హక్కుల్ని పోలీసులు కాలరాయడం సరికాదని జేఏసీ చైర్మన్‌ ప్రొఫెసర్‌ కోదండరామ్‌ అన్నారు. విద్యార్థులుంటే హాస్టల్‌కు వాటర్‌ కనెక్షన్‌, ఇంటర్‌నెట్‌ …

తమిళనాట మారుతున్న ఎత్తులు, పొడుస్తున్న పొత్తులు

చెన్నై,మార్చి22(జనంసాక్షి):తమిళనాట రాజకీయాలు వేడెక్కుతున్నాయి. కొత్త పొత్తులు, సవిూకరణలతో అసెంబ్లీ ఎన్నికలు రసవత్తరంగా మారుతున్నాయి. ఇన్ని రోజులుగా తమవాడేనని ప్రకటించుకున్న కరుణానిధికి షాకిచ్చారు డీఎండీకే చీఫ్‌ విజయ్‌కాంత్‌. వైగో …

ఓయూలో ఉద్రిక్తత

-పోలీసులపై రాళ్లు రువ్విన విద్యార్థులు హైదరాబాద్‌,మార్చి22(జనంసాక్షి): ¬ళీరోజు ఓయూ క్యాంపస్‌లో  రక్త¬ళీ ఆడారు. అకారణ విషయంలో విద్యార్థులు రెచ్చిపోయి పోలీసులపై దాడికి దిగడంతో పలువురు పోలీసులు  గాయపడ్డారు. …

దేశవ్యాప్తంగా హోలీ వేడుకలు

న్యూఢిల్లీ,మార్చి22(జనంసాక్షి): దేశవ్యాప్తంగా ¬లీ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. చిన్నా-పెద్ద, ధనిక-పేద, ఆడమగ తేడా లేకుండా ¬లీ వేడుకల్లో పాల్గొన్నారు. అందరూ కలకాలం సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. దేశరాజధాని …

తాజావార్తలు