బిజినెస్

భగ్గుమన్న హెచ్‌సీయూ

-వీసీ రాకతో ఉత్రిక్తత హైదరాబాద్‌ ,మార్చి22(జనంసాక్షి):హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ మంగళ వారం మరోమారు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. గత కొంత కాలంగా  ప్రశాంతంగా ఉన్న క్యాంపస్‌.. వీసీ …

కాశ్మీర్‌లో మళ్లీ పీడీపీ-భాజపా సర్కారు

– మోడీతో మహబూబా భేటి న్యూఢిల్లీ,మార్చి22(జనంసాక్షి):జమ్మూ కశ్మీర్‌లో ప్రభుత్వం ఏర్పాటుకు మార్గం సుగమం చేస్తూ పీడీపీ నేత మెహబూబా మూప్తీ మంగళవారం ఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్రమోదీతో భేటీ …

జర్నలిస్టుల సంక్షేమానికి కట్టుబడిఉన్నాం

– మంత్రి కేటీఆర్‌ హైదరాబాద్‌,మార్చి22(జనంసాక్షి): జర్నలిస్టుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందని ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ తెలిపారు. వారికి హెల్త్‌ కార్డులు జారీ చేస్తున్నామని  శాసనమండలిలో …

రాహుల్‌తో కన్హయ్య బృందం భేటీ

న్యూఢిల్లీ,మార్చి22(జనంసాక్షి):దేశద్రేహం కేసులో నిందితుడిగా ఉన్న జవహార్‌లాల్‌ నెహ్రూ యూనివర్శిటీ విద్యార్థి సంఘం నాయకుడు కన్నయ్యకుమార్‌ మంగళవారం కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీని కలిశారు. లుతిన్‌లోని రాహుల్‌ నివాసంలో మరో …

ఉపసభాపతి కంటతడి

హైదరాబాద్‌,మార్చి22(జనంసాక్షి): తెలంగాణ శాసనసభలో కాంగ్రెస్‌ ఎమ్మెల్యే డీకే అరుణ చేసిన వ్యాఖ్యలకు డిప్యూటీ స్పీకర్‌ పద్మాదేవేందర్‌రెడ్డి కంటతడి పెట్టారు. సంస్కారం లేని వారు సభ నడుపుతున్నారని డీకే …

రిజర్వేషన్లు కొనసాగుతాయి

– ఆందోళన వద్దు – ప్రధాని మోదీ భరోసా న్యూఢిల్లీ,మార్చి21(జనంసాక్షి): రిజర్వేషన్లకు తాము వ్యతిరేకం కాదని, విపక్షాలు తమపై అసత్య ఆరోపణలు చేస్తున్నాయని ప్రధాని నరేంద్రమోదీ స్పష్టం …

చారిత్రాత్మక అడుగులు

– క్యుబాలో ఒబామా పర్యటన హవానా,మార్చి21(జనంసాక్షి):మరికొన్ని నెలల్లో అమెరికా అధ్యక్ష పదవీకాలం పూర్తి కానుండగా బరాక్‌ ఒబామా చరిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారు. క్యూబా అధ్యక్షుడు రావుల్‌ కాస్ట్రోతో …

అమెరికాలో మనోళ్లు ఐక్యంగా ఉండాలి

– ‘ఆట’ సభ్యులకు సీఎం కేసీఆర్‌ హైదరాబాద్‌,మార్చి21(జనంసాక్షి):ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ఏటీఏ(అటా) ఎగ్జిక్యూటివ్‌ కమిటీ ప్రెసిడెంట్‌ సుధాకర్‌ పెర్కారీ, ట్రస్ట్‌ మెంబర్‌ లక్ష్మణ్‌ అనుగు కలిశారు. జులై 1 …

హస్తినకు చేరుకున్న ఉత్తరాఖండ్‌ రాజకీయం

డెహ్రాడూన్‌,మార్చి21(జనంసాక్షి):ఉత్తరాఖండ్‌ రాష్ట్రంలో  నెలకొన్న రాజకీయ సంక్షోభం  మరింత ముదురుతోంది.  కాంగ్రెస్‌ సారధ్యంలోని  ప్రభుత్వం ఎదుర్కొంటున్న  తీవ్ర రాజకీయ సంక్షోభం నేపథ్యంలో  రాజకీయ సవిూకరణాలు శరవేగంగా మారుతున్నాయి. ఈ …

ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలకు భారీగా జీతభత్యాలు పెంపు

హైదరాబాద్‌,మార్చి21(జనంసాక్షి): తెలంగాణ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల జీతభత్యాల పెంపు విషయమై శాసనసభ్యుల సౌకర్యాల (ఎమినిటీస్‌) కమిటీ సమావేశమైంది. అసెంబ్లీ కమిటీ హాలులో సమావేశమైన శాసనసభ్యుల సౌకర్యాల కమిటీ ప్రజాప్రతినిధుల …

తాజావార్తలు