మహబూబాబాద్

బాధిత కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే శంకర్ నాయక్

దంతాల పల్లి జూలై 4 జనం సాక్షి మండలంలోని బొడ్లాడ గ్రామానికి చెందిన రాపాక వెంకన్న ఇటీవల మృతిచెందగా విషయం తెలుసుకున్న  మహబూబాబాద్ ఎమ్మెల్యే శంకర్ నాయక్ …

జర్నలిస్టులకు అక్రిడేషన్ కార్డులు ఇవ్వాలి.

కనీస పరిజ్ఞానం లేని,వారికే జర్నలిస్టు యూనియాన్ల పదవులు. నేషనల్ హ్యూమన్ రైట్స్ అధ్యక్షుడు మంగళపల్లి హుస్సేన్. తొర్రూరు 2 జూలై (జనంసాక్షి ). మహబూబాబాద్ జిల్లాలోని గత …

తెలంగాణలో కషాయ జెండా ఎగరడం ఖాయం – బిజెపి జాతీయ కార్యవర్గ సభ్యుడు నగ్వాని

తొర్రూరు 1 జులై (జనంసాక్షి ) రాబోయే 2023 శాసనసభ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో కషాయ జెండా ఎగరడం ఖాయమని బిజెపి జాతీయ కార్యవర్గ సభ్యుడు లధారం …

జిల్లా స్థాయి స్వచ్ఛ విద్యాలయ పురస్కార్ అవార్డు 2021-2022 కు కర్కాల ప్రాథమిక పాఠశాల ఎంపిక.

తొర్రూర్ 1 జూలై (జనంసాక్షి ) కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ ఆద్వర్యం లో దేశం లోని పాఠశాలల్లో పారిశుధ్యం, పరిశుభ్రత, నీటి నిర్వహణ మొదలగు అంశాలలో …

సింగిల్ యూజ్ ప్లాస్టిక్ పై సమరం.

జులై ఒకటో తారీకు నుండి       ముమ్మర తనిఖీలు  దుకాణాదారులు వస్త్ర సంచులను ప్రోత్సహించాలి. మున్సిపల్ చైర్మన్ మంగళపల్లి రామచంద్రయ్య. కమిషనర్ గుండె బాబు. …

న్యాయం చేయాలని వినతి

 కమల్ జ్యోతి చిట్ ఫండ్ మోసంపై డీసీఐసీని ఆశ్రయించిన బాధితులు తొర్రూరు 30 జూన్ (జనంసాక్షి ) కష్టించి సంపాదించిన డబ్బును పోగు చేసుకునేందుకు తొర్రూరు  పట్టణంలోని …

తహసిల్దార్ కార్యాలయానికి తాళం వేసి నిరసన వ్యక్తం చేసిన వీఆర్ఏలు

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు గ్రామ రెవెన్యూ సహాయకుల సమస్యలపై గత మూడు అసెంబ్లీ సమావేశాలలో మాటిచ్చి నేటి వరకు కూడా అమలు చేయకపోవడం …

వీఆర్ఏలకు ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలి.

సిఐటియు జిల్లా నాయకులు బొల్లం అశోక్ డిమాండ్. తొర్రూరు 30.జూన్ (జనంసాక్షి ) రాష్ట్ర ప్రభుత్వం నిండు అసెంబ్లీలో ముఖ్యమంత్రి వీఆర్ఏలకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు …

ప్రభుత్వ పాఠశాలలో పూర్తిస్థాయిలో పాఠ్యపుస్తకాలు అందించాలి* *SFI జిల్లా కార్యదర్శి కేలోత్ సాయికుమార్

*ప్రభుత్వ పాఠశాలలో పూర్తిస్థాయిలో  పాఠ్యపుస్తకాలు అందించాలి* *SFI జిల్లా కార్యదర్శి కేలోత్ సాయికుమార్* బయ్యారం,జూన్ 30(జనంసాక్షి): భారత విద్యార్థి ఫెడరేషన్ ( ఎస్.ఎఫ్.ఐ) బయ్యారం మండల కమిటీ …

విప్లవ ధీరుడు డివి కృష్ణ.

భారత విప్లవోద్యమంలో తన జీవితాంతం ప్రజల కోసం పనిచేసిన విప్లవ ధీరుడు డివి కృష్ణ సిపిఐ (ఎంఎల్) ప్రజా పందా డివిజన్ కార్యదర్శి కొత్తపల్లి రవి అన్నారు. …