అంతర్జాతీయం

యూపీలో బాలిక నిర్భందంపై సుప్రీం ఆగ్రహం

లక్నో, ఉత్తరప్రదేశ్‌లో పదేళ్ల బాలికను పోలీసులు నిర్భందించడంపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. బాలికను పోలీసులు నిర్భదించడాన్ని సుప్రీంకోర్టు సుమోటగా స్వీకరించింది. ఈ కేసు విషయంలో ఉత్తరప్రదేశ్‌ …

ఆరేళ్ల పిల్లాడ్ని కాల్చిన నాలుగేళ్ల బుడతడు!

న్యూజెర్సిలో ఘటన వాషింగ్టన్‌ :ఇంటి బయట ఆడుకుంటున్న ఆరేళ్ల బాలున్ని పొరుగింట్లో ఉండే నాలుగేళ్ల చిన్నారి తుపాకీతో కాల్చిన ఘటన న్యూజెర్సిలో చోటుచేసుకుంది. సొమవారం సాయంత్రం ఈ …

హతాఫ్‌-4 అణు క్షిపణిని పరీక్షించిన పాకిస్థాన్‌

ఇస్లామాబాద్‌, జనంసాక్షి: హతాఫ్‌-4అణు క్షిపణిని పాకిస్థాన్‌ విజయవంతంగా పరీక్షించింది. దీనికి 900 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాన్ని ఛేదించగల సామర్థ్యం ఉందని పాక్‌ రక్షణశాఖ అధికారులు తెలిపారు.

చైనా వ్యాఖ్యాలను స్వాగతించిన అమెరికా

వాషింగ్టన్‌ : ఉత్తర, దక్షిణ కొరియాల మధ్య ఉద్రిక్త వాతావరణం తగ్గించడానికి చైనా చేపడుతున్న చర్యలను అమెరికా స్వాగతించింది. ఉత్తర కొరియా రెచ్చగొట్టే విధానాలను ఖండిస్తూ చైనా …

కెన్యా అధక్షునిగా ఉహురు కెన్యాట్టా ప్రమాణస్వీకారం

నైరోబి: కెన్యా నాలుగో అధ్యక్షునిగా ఉహురు కెన్యాట్టా నేడు ప్రమాణ స్వీకారం చేశారు. కెన్యా తొలి అధ్యక్షుడు జోమో కెన్యాట్టా కుమారుడైన ఉహురు (51) మార్చి 4వ …

పుణెలో బస్సు డ్రైవరుకు కోర్టు మరణశిక్ష

పుణె: గత ఏడాది జనవరిలో 9 మంది మరణానికి , 37 మంది గాయపడడానికి కారణమైన బుస్సు డ్రైవరు సంతోష్‌ మానెకు స్థానిక సెషన్స్‌ కోర్టు మరణశిక్ష …

అణు పరీక్షలకు సిద్ధమవుతున్న ఉత్తర కొరియా

సియోల్‌, జనంసాక్షి: ఉత్తర, దక్షిణ కొరియాల్లో యుద్ధవాతావరణం కొనసాగుతోంది. తాజాగా ఉత్తర కొరియా అణు పరీక్షలకు సిద్దమవుతోంది. దక్షిణ కొరియా వెల్లడించింది. ఉత్తర కొరియా ఈశాన్య ప్రాంతంలోని …

అణు పరీక్షలకు సిద్ధమవుతున్న ఉత్తర కొరియా

సియోల్‌, జనంసాక్షి: ఉత్తర, దక్షిణ కొరియాల్లో యుద్ధవాతావరణం కొనసాగుతోంది. తాజాగా ఉత్తర కొరియా అణు పరీక్షలకు సిద్దమవుతోంది. దక్షిణ కొరియా వెల్లడించింది. ఉత్తర కొరియా ఈశాన్య ప్రాంతంలోని …

పెరూలో కూలిన హెలికాప్టర్‌: 13 మంది మృతి

లిమా, జనంసాక్షి:  పెరూ ఫ్రెంచ్‌ అయిల్‌ కంపెనీకి చెందిన ఓ హెలికాప్టర్‌ కూలింది. ఈ ప్రమాదంలో 13 మంది మృతి చెందారు. మృతుల్లో 9 మంది ప్రయాణికులు, …

శ్రీలంకలో 56 మంది తమిళ జాలర్ల అరెస్టు

కొలబో/ రామేశ్వరం : అంతర్జాతీయ తీర జలాల్లోకి చొరబడ్డారంటూ శుక్ర, శనివారాల్లో మొత్తం 56 మంది తమిళ జాలర్లను శ్రీలంక నావికాదళం అరెస్టు చేసిందని అధికారులు వెల్లడించారు. …

తాజావార్తలు