జాతీయం
ఢీల్లీ ‘ రకాబ్ గంజ్ ‘ వద్ద కాల్పులు
ఢిల్లీ: ఢీల్లీలోని రకాబ్గంజ్ గురుద్వార వద్ద రెండు సిక్కువర్గాలమధ్య ఘర్షణ జరిగింది. తాల్వార్లతో పరస్పరదాడుల దిగుతుండటంతో పోలీసులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఒకరు తీవ్రంగా గాయపడ్డారు.
రాష్ట్ర వ్యవహారాలపై కాంగ్రెస్ అగ్రనేతల అత్యవసర సమావేశం
ఢిల్లీ: రాష్ట్రవ్యవహారాలపై కాంగ్రెస్ అగ్రనేతలు ఢిల్లీలో అత్యవసరంగా సమావేశమయ్యారు. గులాంనబీ ఆజాద్, దిగ్విజయ్సింగ్, వయలార్ రవి సమావేశానికి హాజరయ్యారు.
తాజావార్తలు
- భారత్కు సైప్రస్ విలువైన భాగస్వామి
- గుజరాత్ విమాన ప్రమాదం..
- ఉత్తరాఖండ్లో హెలికాప్టర్ కుప్పకూలి..
- పుణెలో ఘోరం
- ముంబయి టు లండన్.. 3గంటల ప్రయాణం తర్వాత వెనక్కి తిరిగొచ్చిన ఎయిరిండియా విమానం
- విమాన ప్రమాదం: దర్యాప్తు కోసం భారత్ వస్తున్న బ్రిటన్ సంస్థ
- హసీనాను అప్పగించాలని అడిగితే మోదీ ఏం చెప్పారంటే..: మహమ్మద్ యూనస్
- రాజోలి ఎస్ఐపై వేటు
- మోడీ సర్కార్ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లండి
- పిఠాపురంలో నిరుద్యోగులకు పవన్ కల్యాణ్ గుడ్ న్యూస్ .. అది ఏమిటంటే..?
- మరిన్ని వార్తలు