జాతీయం

రాహుల్‌తో ముఖ్యమంత్రి భేటీ

ఢిల్లీ: దేశ రాజధాని పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి రాహుల్‌ గాంధీతో భేటీ అయ్యారు. రాష్ట్ర రాజకీయాలపై  ఈ భేటీలో చర్చిస్తున్నట్లు సమాచారం.

ఆజాద్‌తో ముగిసిన ముఖ్యమంత్రి భేటీ

న్యూఢిల్లీ: ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి రాష్ట్ర కాంగ్రెస్‌ వ్యవహారాల పర్యవేక్షకుడు ఆజాద్‌తో భేటీ అయ్యారు. మంత్రివర్గ విస్తరణ,నామినేటెడ్‌ పదవుల అంశంపై గంటన్నరకుపైగా ఈ భేటీలో ఇరువురు నేతలు చర్చించారు. …

ఆజాద్‌ తో ముఖ్యమంత్రి భేటీ

న్యూఢిల్లీ: రాష్ట్ర కాంగ్రెస్‌ వ్యవహారాల పర్యవేక్షకుడు ఆజాద్‌తో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి భేటీ అయ్యారు. నామినేటెడ్‌ పదవుల భర్తీ, మంత్రివర్గ పునర్‌వ్యవస్థీ కరణపై ఈ భేటీ అయ్యారు. నామినేటెడ్‌ …

ఢిల్లీ చేరుకున్న సీఎం

న్యూఢిల్లీ: ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ఈ ఉదయం హైదరాబాద్‌ నుంచి ఢిల్లీ చేరుకున్నారు. నామినేషన్‌ పదవుల భర్తీ, మంత్రివర్గ పునర్‌వ్యవస్థీకరణకు అనుమతి సాధించేందుకు సీఎం అధిష్ఠాన పెద్దలను కలవనున్నారు. …

బాబ్లీపై తదుపరి విచారణ నవంబరు 8కి వాయిదా

ఢిల్లీ: బాబ్లీ ప్రాజెక్టుపై తదుపరి విచారణను సుప్రీంకోర్టు నవంబరు 8కి వాయిదా వేసింది. 2.74 టీఎంసీల నీటిని వినియోగించుకుంటామని ఆధారాలు సమర్పించాలని మహారాష్ట్రకు సుప్రీం ఆదేశాలు జారీ …

రాష్ట్రపతి ప్రణబ్‌తో సోనియా భేటీ

న్యూఢిల్లీ : రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీతో కాంగ్రెస్‌ అధినేత్రి సోనియాగాంధీతో భేటీ అయ్యారు. సమావేశంలో కేంద్ర కేబినేట్‌ పునర్‌వ్యవస్థీకరణపై చర్చిస్తున్నట్లు సమాచారం. ఈ నెల 20న మంత్రి …

సచిన్‌కు ఆర్డర్‌ ఆఫ్‌ ఆస్ట్రేలియా సభ్యత్వం

న్యూఢిల్లీ: భారత క్రికెటర్‌ సచిన్‌ టెండూల్కర్‌కు ఆరుదైన గౌరవం లభించింది. ఆస్ట్రేలియా ప్రధాని గిలార్డ్‌ అత్యంత ప్రతిష్ఠాత్మకమైన ఆ దేశ ఆర్డర్‌ ఆఫ్‌ ఆస్ట్రేలియా సభ్యత్వాన్ని సచిన్‌కు …

యూఎస్‌ ఆర్థికవేత్తలకు

నోబెల్‌ పురస్కారం స్వీడన్‌: అర్థశాస్త్రంలో నోబుల్‌ పురస్కారం ఈసారి అమెరికా ఆర్థికవేత్తలను వరించింది. అమెరికాకు చెందిన ఆర్థికవేత్తలు అల్విన్‌ రోథ్‌, లాయ్డ్‌ షాప్లేలను ఈ అవార్డుకు ఎంపిక …

ఎఫ్‌డీఐలను ఆపలేము

ఫెమా చట్టాన్ని సవరించండి : సుప్రీం న్యూఢిల్లీ, అక్టోబర్‌ 15 (జనంసాక్షి): రిటైల్‌ రంగంలో ఎఫ్‌డీఐలను అనుమతించాలన్న యూపీఏ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు బాసటగా నిలిచింది. ఎఫ్‌డీఐల అమలుకు …

ఖుర్షీద్‌ ఆరోపణలు తిప్పికొట్టిన కేజ్రీవాల్‌

బహిరంగ చర్చకు రావాలని సవాల్‌ న్యూఢిల్లీ, అక్టోబర్‌ 15 (జనంసాక్షి): కేంద్ర న్యాయ శాఖ మంత్రి సల్మాన్‌ ఖుర్షీద్‌పై సామాజిక కార్యకర్త, అవినీతి వ్యతిరేక ఉద్యమకారుడు అరవింద్‌ …

తాజావార్తలు