జాతీయం
జైపాల్రెడ్డితో తెలంగాణ మంత్రుల భేటీ
ఢిల్లీ: కేంద్రం మంత్రి జైపాల్రెడ్డితో తెలంగాణ ప్రాంత మంత్రులు భేటీ అయ్యారు. తెలంగాణ అంశంపై అధిష్ఠానంపై ఒత్తిడి తీసుకురావాలని మంత్రులు జైపాల్ను కోరినట్లు సమాచారం.
ఆజాద్తో తెలంగాణ మంత్రుల భేటీ
ఢిల్లీ: కేంద్రమంత్రి గులాంనబీ ఆజాద్తో తెలంగాణ మంత్రులు భేటీ అయ్యారు. ఆజాత్తో మంత్రులు జానారెడ్డి శ్రీధర్బాబు, సారయ్యలు సమావేశమై చర్చిస్తున్నారు.
తాజావార్తలు
- రాత్రికి రాత్రే సీసీఐ నిబంధనలు మార్పు
 - కాంగ్రెస్ తోక కత్తిరించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు
 - కాంగ్రెస్ పార్టీని ఓడించండి
 - మరో ఇద్దరు ఎమ్మెల్యేలకు కేబినెట్ హోదా
 - సిద్దిపేట-హనుమకొండ ప్రధాన రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం
 - కారుకు, బుల్డోజర్కు మధ్య పోటీ నడుస్తోంది
 - జూబ్లీహిల్స్ ఉపఎన్నిక కోసమే మంత్రివర్గంలోకి అజారుద్దీన్
 - జూబ్లీహిల్స్ ఉపఎన్నిక కోసమే మంత్రివర్గంలోకి అజారుద్దీన్
 - మంత్రుల జల్సాలకు హెలికాప్టర్లు వస్తాయి.. ప్రజలు ఆపదలో ఉంటే రావా?
 - బీసీ జేఏసీల మధ్య సఖ్యత అవశ్యం
 - మరిన్ని వార్తలు
 
            
              


