జాతీయం

యుద్దాలకు కాలం చెల్లింది

ప్రపంచ దేశాలు పరస్పర ఆశ్రితాలు ఉక్రెయిన్‌పై దాడిపట్ల దలైలామా ఆందోళన న్యూఢల్లీి,ఫిబ్రవరి28  ( జనం సాక్షి):  రష్యా, ఉక్రెయిన్‌ యుద్ధంపై టిబెటన్‌ ఆధ్యాత్మిక నేత దలైలామా ఆవేదన …

వాణిజ్యంపై ఉక్రెయిన్‌ యుద్ద ప్రభావం

ఎగగుమతి,దిగుముతలపై తీవ్ర ప్రభావం విూడియా సమావేశంలో మంత్రి నిర్మలా సీతరామన్‌ న్యూఢల్లీి,ఫిబ్రవరి28(ఆర్‌ఎన్‌ఎ): రష్యా, ఉక్రెయిన్‌ యుద్ధంపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ఆందోళన వ్యక్తం చేశారు. …

ఉక్రెయిన్‌ విషయంలో ప్రధానికి మమత మద్దతు

దేశ సార్వభౌమాదఙకారమే ముఖ్యమని లేఖ కోల్‌కతా,ఫిబ్రవరి28  ( జనం సాక్షి):  ఉక్రెయిన్‌ సంక్షోభం నేపథ్యంలో బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ ప్రధాని మోదీకి పూర్తి మద్దతు ప్రకటించారు. …

ముంబైలో భారీ అగ్నిప్రమాదం

ముంబై,ఫిబ్రవరి28  ( జనం సాక్షి):  మహారాష్ట్ర రాజధాని ముంబైలో సోమవారం మధ్యాహ్నం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. కంజూర్‌మార్గ్‌లోని ఎన్‌జీ రాయల్‌ పార్కు ఏరియాలోని ఓ 10 అంతస్తుల …

కీవ్‌ నగరంలో వీకెండ్‌ కర్ఫ్యూ ఎత్తివేత

పశ్చిమ ప్రాంతాల వైపు వెళ్లేందుకు ప్రత్యేక రైళ్ళు ట్వీట్‌ చేసిన భారత ఎంబెసీ..ఆందోళన వద్దన్న కిషన్‌ రెడ్డి పలువురు విద్యార్థులు ఇంకా చిక్కుకున్నారంటూ ట్వీట్లు న్యూఢల్లీి, ( జనం …

దేశంలో క్రమంగా కరోనా తగ్గుముఖం

8వేలకు చేరువలో కొత్త కేసులు న్యూఢల్లీి వేములవాడ,ఫిబ్రవరి28  ( జనం సాక్షి): దేశంలో కరోనా కేసులు క్రమంగా తగ్గుతున్నాయి. పది వేలకు దిగువన కొవిడ్‌ కేసులు నమోదయ్యాయి. …

ఉక్రెయిన్‌ సంక్షభంపై ప్రధాని మోడీ సవిూక్ష

సరిహద్దు దేశాల్లో కేంద్రమంత్రుల పర్యవేక్షణ త్వరగా భారీతీయుల తరలింపునకు చర్యలు న్యూఢల్లీి,ఫిబ్రవరి28  ( జనం సాక్షి): ఉక్రెయిన్‌`రష్యా మధ్య భీకర యుద్ధం కొనసాగుతూనే ఉంది.. ఓవైపు చర్చలు.. …

విపక్షాల ఐక్యతకు రాష్ట్రపతి ఎన్నిక ఓ పరీక్ష !

ఉమ్మడి అభ్యర్థికోసం యత్నిస్తేనే ముందడుగు అందుకు పికె,కెసిఆర్‌ చర్చలు మార్గం చూపేనే కాంగ్రెస్‌ ఇందుకు కలసి వచ్చేనా అన్నదే ప్రశ్న న్యూఢల్లీి,ఫిబ్రవరి28(జనం సాక్షి): : కేంద్రంలో అధికారంలో …

ఎల్‌ఐసిలో ఇక విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు

20 శాతం వరకు విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు వీలు ఎల్‌ఐసి పబ్లిక్‌ ఇష్యూకు వెళ్లే క్రమంలో కేటినేట్‌ కీలక నిర్ణయం ఆయుష్మాన్‌ భారత్‌కు కూడా కేబినేట్‌ ఆమోదం …

యూపిలో నేడు ఐదో విడత పోలింగ్‌

భారీగా ఏర్పాట్లు చేసిన ఇసి 61 అసెంబ్లీ స్థానాల్లో 692మంది పోటీ ప్రముఖుల్లో డిప్యూటి సిఎం కేశవప్రసాద్‌ మౌర్య లక్నో,ఫిబ్రవరి26(జనం సాక్షి): ఉత్తర్‌ప్రదేశ్‌ శాసనసభ ఐదో విడత …