జాతీయం

ఇడికి చేరిన గుడివాడ కెసినో వ్యవహారం

ఎంపి రామ్మోమన్‌ నాయుడు ఆధ్వర్యంలో ఫిర్యాదు న్యూఢల్లీి,ఫిబ్రవరి8(జనం సాక్షి): కృష్ణా జిల్లా గుడివాడలో కేసినో వ్యవహారంపై ఇంకా రచ్చ కొనసాగు తూనే ఉంది.. ఈ వ్యవహారం వైసీపీ, …

ఎపికి ఇచ్చిన హావిూలపై ప్రధాని దృష్టి

రైల్వే ప్రాజెక్టుల పూర్తికి కృషి: జివిఎల్‌ న్యూఢల్లీి,ఫిబ్రవరి8(జనం సాక్షి): ఏపీ ప్రజలకు ఇచ్చిన హావిూలను పూర్తి చేసేందుకు ప్రధానమంత్రి మోడీ సంకల్పం కనిపిస్తుందని బీజేపీ ఎంపీ జీవీఎల్‌ …

మరో రూ.27 వేల కోట్ల రుణానికి ఎపి వినతి

రాజ్యసభలో కనకమేడల ప్రశ్నకు ఆర్థిక శాఖ సమాధానం న్యూఢల్లీి,ఫిబ్రవరి8(జనం సాక్షి): ఈ ఆర్థిక సంవత్సరం ముగిసే మార్చి నాటికి మరో రూ.27 వేల కోట్లు అప్పులు చేసేందుకు …

దేశంలో నానాటికి పెరుగుతున్న నిరుద్యోగం

ఉద్యోగ ఖాళీలు ఏటేటా పెరుగుతున్నాయి రాజ్యసభలో ప్రస్తావించిన ఎంపి విజయసాయి న్యూఢల్లీి,ఫిబ్రవరి8(జనం సాక్షి): దేశంలో నిరుద్యోగం నానాటికీ పెరిగిపోతుందని రాజ్యసభ ఎంపీ విజయసాయి రెడ్డి అన్నారు. కేంద్ర …

ప్రధాని వ్యాఖ్యలపై నేతల మండిపాటు

కరోనాకష్టాల్లో ప్రజలను ఆదుకోవడం తప్పా మండిపడ్డ కేజ్రీవాల్‌,శివసేన న్యూఢల్లీి,ఫిబ్రవరి8( జనంసాక్షి): కరోనా నేపథ్యంలో 2020లో తొలిసారి లాక్‌డౌన్‌ విధించిన సమయంలో.. ఆ వైరస్‌ వ్యాప్తికి కాంగ్రెస్‌ కారణమయ్యిందంటూ ప్రధాని …

లవ్‌ జిహాద్‌ కేసుల్లో దోషులకు పదేండ్ల జైలు

రైతులందరికీ ఉచిత విద్యుత్‌ అందిస్తాం చక్కెర మిల్లుల పునరుద్ధరణకు 5వేల కోట్లు కేటాయింపు బిజెపి మ్యానిఫెస్టో విడుదల చేసిన అమిత్‌ షా రైతులను రుణవిముక్తి చేస్తామన్న ఎప్సీ …

మహాభారత్‌ ధారావాహికలో టివి భీముడు ప్రవీణ్‌ మృతి

న్యూఢల్లీి,ఫిబ్రవరి8( జనంసాక్షి): మహాభారత్‌ ధారావాహికలో భీముడి పాత్ర పోషించిన నటుడు ప్రవీణ్‌ కుమార్‌ సోబ్తీ కన్నుమూశారు. ఆయన వయసు 75 ఏళ్లు. ప్రవీణ్‌ కుమార్‌ మరణించినట్లు ఆయన కుమార్తె …

యూపిలో ఊపందుకున్న ప్రచారం

బిజెపి,ఎస్పీ పోటాపోటీ ప్రచారం ఆవుపేడతో ఆదాయం అంటూ కాంగ్రెస్‌ హావిూ లక్నో,ఫిబ్రవరి8(జనంసాక్షి): ఉత్తరప్రేశ్‌ ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ ప్రచారం ఊపందుకుంది. ఎన్నికల్లో తమదే విజయం అన్న …

గోవాలో బిజెపికి ఇంటిపోరు

పలువురు నేతలు వీడడంతో ఫలితాలపై ప్రభావం పనాజి,ఫిబ్రవరి8(జనంసాక్షి): గోవా బీజేపీలో అసక్తికరమైన పరిణామాలు చోటు చేసుకున్నాయి. పార్టీనుంచి వీడిన వారు రంగంలో ఉండడంతో బిజెపికి తలనొప్పిగామారిందని అంటున్నారు. …

దేశంలో సకల దరిద్రాలకు కాంగ్రెస్సే కారణం

కాంగ్రెస్‌ లేకుంటే ఎమర్జెన్సీ వచ్చేదికాదు కాంగ్రెస్‌ లేకుంటే సిక్కుల ఊచకోత జరిగేది కాదు కాంగ్రెస్‌ మైండ్‌సెట్‌ అర్బన్‌ నక్సలైట్లను తలపిస్తోంది కాంగ్రెస్‌ విధానాల కారణంగానే పండిట్లు కాశ్మీర్‌ …