జాతీయం

ధరలు తగ్గివే… పెరిగేవి ఇవే..

న్యూఢిల్లీ : కేంద్ర ఆర్థిక మంత్రి పి. చిదంబరం ప్రవేశపెట్టిన 2013-14 బడ్జెట్‌ లో కొన్ని వస్తువులపై సుంకాలు పెంచారు. దీంతో కొన్ని వస్తువుల ధరలు పెరగగా, …

బడ్జెట్‌ ప్రసంగం పూర్తి

న్యూఢిల్లీ : లోక్‌సభలో కేంద్ర ఆర్థిక మంత్రి చిదంబరం బడ్జెట్‌ ప్రసంగం పూర్తయింది. ప్రసంగానంతరం ఆయన సభలో ఫైనాన్స్‌ బిల్లు ప్రవేశపెట్టారు. తర్వాత స్పీకర్‌ మీరాకుమార్‌ సభను …

9శాతం వృద్ధిరేటు సాధించడమే అసలు సవాలు : చిదంబరం

న్యూఢిల్లీ: 9 శాతం వృద్ధిరేటు సాధించడం దేశ ముందున్న అతి పెద్ద సవాలు అని కేంద్ర ఆర్థికశాఖ మంత్రి పి. చిదంబరం అన్నారు. పార్లమెంట్‌లో బడ్జెట్‌ ప్రసంగం …

బడ్జెట్‌ ప్రసంగం ప్రారంభించిన చిదంబరం

న్యూఢిల్లీ : కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి పి. చిదంబరం 2013-14 సంవత్సరానికి సంబంధించిన సాధారణ బడ్జెట్‌ను లోక్‌సభలో సమర్పిస్తున్నారు. చిదంబరం బడ్జెట్‌ ప్రసంగం ప్రారంభించారు. కేంద్ర …

పార్లమెంటుకు చేరుకున్న ఆర్థికమంత్రి చిదంబరం

న్యూఢిల్లీ : కేంద్ర ఆర్ధిక మంత్రి చిదంబరం పార్లమెంటు భవనానికి చేరుకున్నారు. ఈరోజు ఉదయం 11 గంటలకు ఆయన లోక్‌సభలో సాధారణ బడ్జెట్‌ ప్రవేశపెట్టనున్నారరు.

బాబ్లీపై రాష్ట్రానికి ఎదురుదెబ్బ

న్యూఢిల్లీ: బాబ్లీ ప్రాజెక్టు కేసు విషయంలో రాష్ట్రానికి ఎదురుదెబ్బ తగిలింది.బాబ్లీ ప్రాజెక్టును తొలగించలేమని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. మహారాష్ట్ర వాటా కింద నీటిని వాడుకునేందుకు పర్యవేక్షక కమిటీని …

లాభాల్లో స్టాక్‌మార్కెట్లు

ముంబయి : స్టాక్‌మార్కెట్లు ఈరోజు లాభాలతో ప్రారంభమయ్యాయి. ట్రేడింగ్‌ ప్రారంభంలోనే సెన్సెక్స్‌ 100 పాయింట్లు, నిఫ్టీ 30 పాయింట్లు లాభం పొందాయి.

బాబ్లీప్రాజెక్టుపై నేడు సుప్రీంకోర్టు తీర్పు

న్యూఢిల్లీ: వివాదాస్పద బాబ్లీ ప్రాజెక్టు నిర్మాణంపై సుప్రీంకోర్టు గురువారం తీర్పు వెలువరించనుంది. రాష్ట్ర ప్రభుత్వం దాఖలుచేసిన నిజదావాతో పాటు ఎంపీ మధుయాస్కీగౌడ్‌, తెదేపా నేత ఎర్రబెల్లి దయాకర్‌రావు, …

కోల్‌కతాలో భారీ అగ్నిప్రమాదం

19 మంది మృతి.. పలువురికి గాయాలు కోల్‌కతా, ఫిబ్రవరి 27 (జనంసాక్షి): పశ్చిమబెంగాల్‌లో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 19 మంది దుర్మ రణం …

అగస్టాపై పార్లమెంటరీ కమిటీ

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 27 (జనంసాక్షి) : అగస్టా హెలికాప్టర్‌ల కొనుగోలు కుంభకోణంపై దర్యాప్తు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం పార్లమెంటరీ కమిటీ(జేపీసీ) ఏర్పాటు చేసింది. ఈ మేరకు బుధవారం …