జాతీయం

విద్యార్థుల కోసం అజాదీ ఎక్స్‌ప్రెస్‌

న్యూఢిల్లీ : విద్యార్థుల కోసం అజాదీ ఎక్స్‌ప్రెస్‌ పేరిట కొత్త రైలు పట్టాలెక్కబోతుంది. ఈ విషయాన్ని రైల్వేమంత్రి రైల్వేమంత్రి రైల్వేబడ్జెట్‌లో ప్రకటించారు. ” విద్యా విహారయాత్రలకు అనువుగా …

తెలంగాణను ఇంకెన్నాళ్లు సాగదీస్తారు?

యూపీఏ సమావేశంలో పవార్‌, అజిత్‌ బడ్జెట్‌ సమావేశాల తర్వాత నిర్ణయం : ప్రధాని న్యూఢిల్లీ, ఫిబ్రవరి 26 (జనంసాక్షి) : తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర అంశాన్ని ఇంకెన్నాళ్లు …

లాక్మే ఫ్యాషన్‌ వీక్‌ షో స్టాపర్‌గా కరీనాకపూర్‌

ముంబయి : మార్చి 22 నుంచి ప్రారంభమయ్యే లాక్మే ఫ్యాషన్‌ వీక్‌ 2013లో ప్రముఖ బాలీవుడ్‌ నటి కరీనా కపూర్‌ ర్యాంవ్‌పై నడవనున్నారు. డిజైనర్‌ నమ్రతా  జోషిపురా …

కాశ్మీర్‌లో 17 గురు పంచ్‌ల రాజీనామా

న్యూఢిల్లీ : జమ్మూకాశ్మీర్‌లో జనవరి 31 వరకు పంచ్‌, సర్పంచ్‌ హోదాల్లో ఉన్న మొత్తం 17 గురు రాజీనామా చేశారని ప్రభుత్వం లోక్‌సభలో పేర్కొంది.గత జనవరిలో రాష్ట్రంలోని …

ఈ బడ్జెట్‌లోనూ ఆంధ్రప్రదేశ్‌కు అన్యాయమే : తెదేపా

న్యూఢిల్లీ : ఇప్పటికే పనులు నడుస్తున్న ప్రాజెక్టులకు నిధులు కేటాయించడంలో ఆంధ్రప్రదేశ్‌కు అన్యాయం జరిగిందని తెలుగుదేశం ఎంపీ నామా నాగేశ్వరరావు అన్నారు. బన్సల్‌ ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై ఆయన …

లోక్‌సభ వాయిదా

ఢిల్లీ : రైల్వే మంత్రి బడ్జెట్‌ ప్రసంగానికి విపక్షాలు అడ్డుతగలడంతో స్పీకర్‌ సభను వాయిదా వేశారు. మంత్రి ప్రసంగానికి విపక్షాలు పదే పదే అడ్డుతగలడంతో స్పీకర్‌ సభను …

మరింతగా నష్టాల్లో స్టాక్‌మార్కెట్లు

ముంబయి : ఈరోజు ఉదయం నుంచీ భారతీయ స్టాక్‌మార్కెట్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. రైల్వే మంత్రి బడ్జెట్‌ ప్రసంగం మొదలు పెట్టాక మార్కెట్లు మరింతగా నష్టాల్లోకి చేరాయి. 1.15 …

రైల్వే బడ్జెట్‌ రూ. 1.94 లక్షల కోట్లు : బన్సల్‌

న్యూఢిల్లీ : 2013 -14 రైల్వే బడ్జెట్‌ రూ. 1.94 లక్షల కోట్లుగా ఉంది. 12వ పంచవర్ష ప్రణాళికలో రైల్వే వాటా రూ. 5.19 లక్షల కోట్లు …

ప్రమాదాలను గణనీయంగా తగ్గించగలిగాం : రైల్వే మంత్రి

న్యూఢిల్లీ : రైల్వే ప్రమాదాలను గణనీయంగా తగ్గించగలిగామని రైల్వే శాఖ మంత్రి బన్సల్‌ బడ్జెట్‌ ప్రసంగంలో పేర్కొన్నారు. పెరిగిన ఆధునికీకరణ వల్ల రైలు ప్రమాదాలు బాగా తగ్గాయన్నారు. …

ఛార్జీలు పెరగకూడదనే ఆశిస్తున్నా : మధు బన్సల్‌

న్యూఢిల్లీ : రైల్వే ఛార్జీలు పెరగకూడదని ఆశిస్తున్నట్లు కేంద్రరైల్వేశాఖ మంత్రి సతీమణి మధు బన్సల్‌ ఆశాభావం వ్యక్తం చేశారు. మహిళల భద్రతకు కోసం హెల్ప్‌లైన్‌ ఏర్పాటు చేయాలని …