జాతీయం

తెలంగాణ ఉద్యమకారులపై కేసులు ఎత్తివేత

మంత్రి సబితాఇంద్రారెడ్డి హైదరాబాద్‌, ఫిబ్రవరి 27 (జనంసాక్షి) : తెలంగాణ ఉద్యమకారులపై పెట్టిన కేసులు ఎత్తివేస్తున్నట్లు రాష్ట్ర హోం మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. బుధవారం సచివాలయం …

రాజీనామా చేసిన ఎంపీలు పార్లమెంట్‌కు ఎలా వెళ్తారు?

అధిష్టానమే కాదు మీరు మోసం చేస్తున్నరు ఉత్తుత్తి మాటలను ప్రజలు గమనిస్తున్నరు తెలంగాణ కాంగ్రెస్‌ ఎంపీలు.. కేంద్రం ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుపై ఎప్పటికప్పుడు దాటవేత ధోరణి అవలంబిస్తోందని …

రూపాయి బలోపేతానికి చిదంబరం మార్క్‌ కసరత్తు

ఆర్థిక సర్వే నివేదికను సభలో ప్రవేశపెట్టిన విత్త మంత్రి సబ్సిడీలపై కోత.. వృద్ధి రేటు ఆరు లోపే న్యూఢిల్లీ, ఫిబ్రవరి 27 (జనంసాక్షి) : రూపాయి బలోపేతానికి …

అగ్ని ప్రమాద ఘటనా స్థలాన్ని పరిశీలించిన మమత

కోల్‌కతా : కోల్‌కతా సూర్యసేన్‌ మార్కెట్‌లో బుధవారం తెల్లవారుజామున సంభవించిన అగ్నిప్రమాద ప్రాంతాన్ని పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పరిశీలించారు. ప్రమాదానికి గల కారణాలను అధికారులను …

లోక్‌సభలో ఆర్థిక సర్వే ప్రవేశపెట్టిన చిదంబరం

న్యూఢిల్లీ : కేంద్ర ఆర్థికశాఖ మంత్రి పి. చిదంబంర బుధవారం లోక్‌సభలో ఆర్థిక సర్వే ప్రవేశపెట్టారు. ద్రవ్యోల్బణం 6.6 నుంచి 6.2 శాతానికి తగ్గే అవకాశం ఉన్నట్లు …

కేంద్ర, రాష్ట్రాల మధ్య సమన్వయమేది : నామా

గల్ఫ్‌ బాధితుల సమస్యల పరిష్కారంలో.. న్యూఢిల్లీ : ఉద్యోగాల పేరిట నకిలీ సంస్థలు నిరుద్యోగులను మోసం చేస్తున్నాయని తెలుగుదేశం పార్టీ పార్లమెంట్‌ సభ్యుడు నామా నాగేశ్వరరావు అన్నారు. …

పర్యావరణ అనుమతులకు సంబంధించిన కేసులన్నీ విచారిస్తాం : సుప్రీం

న్యూఢిల్లీ : పర్యావరణ  అనుమతులకు సంబంధించిన కేసులన్నీ విచారణ చేపడతామని బుధవారం సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. పోలవరం ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులపై హైకోర్టులో ఉన్న పిటిషన్లను బదిలీ …

లాభాలతో మొదలైన స్టాక్‌ మార్కెట్లు

ముంబయి :రైల్వేబడ్జెట్‌ కారణంగా నిన్న నష్టాల బాట పట్టిన సెక్సెక్‌ బుధవారం లాభాలతో ప్రారంభమైంది. బీఎన్‌ఈ సెన్సెక్స్‌ ఆరంభ ట్రేడింగ్‌లో 79 పాయింట్లు లాభపడింది. నేషనల్‌ స్టాక్‌ …

సుప్రీంలో బెయిల్‌ పిటిషన్‌ దాఖలు చేసిన నిమ్మగడ్డ

న్యూఢిల్లీ: జగన్‌ అక్రమాస్తుల కేసులో బెయిల్‌ కోసం పారిశ్రామికవేత్త నిమ్మగడ్డ ప్రసాద్‌ సుప్రీంకోర్టులో బుధవారం బెయిల్‌ పిటిషన్‌ దాఖలు చేశారు.

లాభాలతో మొదలైన స్టాక్‌ మార్కెట్లు

ముంబయి :నిన్న నష్టాలతో ట్రేడ్‌ అయిన స్టాక్‌ మార్కెట్లు బుధవారం లాభాలతో ప్రారంభం అయ్యాయి. ఆరంభంలోనే బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 69 పాయింట్లకుపై లాభపడింది. నిఫ్టీ 19 పాయింట్లకు …