జాతీయం

రైల్వే మంత్రి బడ్జెట్‌ ప్రసంగం ప్రారంభం

ఢిల్లీ : రైల్వే మంత్రి పవన్‌ కుమార్‌ బన్సల్‌ 2013 బడ్జెట్‌ ప్రసంగాన్ని లోక్‌సభలో చదవటం ప్రారంభించారు. తనకీ అవకాశాన్ని ఇచ్చిన ప్రధాన మంత్రి మన్మోహన్‌సింగ్‌కు, యూపీఏ …

కాసేపట్లో రైల్వే బడ్జెట్‌

ఢిల్లీ : రైల్వే మంత్రి పవన్‌ కుమార్‌ బన్సల్‌ పార్లమెంటుకు చేరుకున్నారు. మరికాసేపట్లో ఆయన లోక్‌ సభలో రైల్వే బడ్జెట్‌ ప్రవేశపెట్టనున్నారు. 17 ఏళ్ల తర్వాత కాంగ్రెస్‌ …

కురుపాం ఎమ్మెల్యే రిజర్వేషన్‌పై విచారణ జూలైకి వాయిదా

ఢిల్లీ : కురుపాం ఎమ్మెల్యే రిజర్వేషన్‌పై దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించింది. ఎమ్మెల్యే జనార్ధన్‌ రిజర్వేషన్‌పై తుది విచారణను సుప్రీంకోర్టు జూలై మొదటి వారానికి వాయిదా …

నష్టాల్లో స్టాక్‌ మార్కెట్లు

ముంబయి : మరికాసేపట్లో లోక్‌సభలో రైల్వే బడ్జెట్‌ ప్రవేశ పెట్టనున్న నేపథ్యంలో భారతీయ స్టాక్‌ మార్కెట్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. నష్టాలతోనే ఆరంభమైన సెన్సెక్స్‌ 11 గంటలకు దాటాక …

పార్లమెంటుకు బయల్దేరిన బన్సల్‌

ఢిల్లీ: రైల్వే మంత్రి పవన్‌కుమార్‌ బన్సల్‌ పార్లమెంటుకు బయల్దేరారు. మధ్యాహ్నం 12 గంటలకు ఆయన లోక్‌సభలో రైల్వే బడ్జెట్‌ ప్రవేశపెట్టనున్నారు. తొలుత రైలు భవన్‌కు వెళ్లి బన్సల్‌ …

నష్టాలతో ప్రారంభమైన స్టాక్‌మార్కెట్‌

ముంబయి: నిన్న స్వల్ప లాభాలతో ముగిసిన స్టాక్‌మార్కెట్లు మంగళవారం ఉదయం నష్టాలతో ప్రారంభమయ్యాయి. బీఎన్‌ఈ సెన్సెక్స్‌ 100 పాయింట్లకు పైగా నష్టపోగా, నేషనల్‌ స్టాక్‌ ఎక్సేంజ్‌ నిఫ్టీ …

కన్నుల పండువగా ఆస్కార్‌ లైఫ్‌ఆఫ్‌పైకి అవార్డుల పంట

ఉత్తమ చిత్రంగా ఆర్గో లాస్‌ఏంజిల్స్‌, ఫిబ్రవరి 25: ప్రపంచ సినిమా వేడుకలు అట్టహాసంగా ముగి శాయి. ఆస్కార్‌ అవార్డుల ప్రధానోత్సవం కన్నుల పండువగా సాగింది. భారతీయత నేపథ్యంలో …

నేడు సభలో కేంద్ర రైల్వే బడ్జెట్‌ బాదుడు బరాబర్‌

కేటాయింపులే అనుమానం న్యూఢిల్లీ,ఫిబ్రవరి25(జనంసాక్షి): కాంగ్రెస్‌ పార్టీకి చెందిన పవన్‌ కుమార్‌ బన్సల్‌ తొలిసారిగా మంగళవారం రైల్వే బడ్జెట్‌ ప్రవేశ పెట్టబోతున్నారు. ఎన్నో ఏళ్ల విరామం తరవాత ఇప్పుడు …

అగస్టా స్కాంలో త్యాగి సహా పదకొండు మందిపై సీబీఐ ప్రాథమిక నేరారోపణ

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 25 (జనంసాక్షి) : అగస్టా హెలిక్యాప్టర్ల కుంభకోణంలో సీబీఐ మాజీ ఎయిర్‌ చీఫ్‌ మార్షల్‌ ఎస్పీ త్యాగి సహా పదకొందు మందిపై ప్రాథమిక నేరారోపణ …

మాఘ పౌర్ణమి రోజున పోటెత్తిన కుంభమేళ

అలహాబాద్‌, ఫిబ్రవరి 25 (జనంసాక్షి): మాఘపౌర్ణమి పర్వదినం సందర్భంగా సోమవారంనాడు మహాకుంభమేళాకు భక్తులు పోటెత్తారు. ఈ తెల్లవారుజాము నుంచే వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు త్రివేణి …