జాతీయం

ఎమ్మెల్సీ ఎన్నికల్లో జై తెలంగాణ

హైదరాబాద్‌,ఫిబ్రవరి 25(జనంసాక్షి) : ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలంగాణ వాదమే గెలిచింది. పట్టభద్రులు, ఉపాధ్యాయులు ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్షను చాటి చెప్పారు. మెదక్‌, ఆదిలాబాద్‌, నిజమాబాద్‌, కరీంనగర్‌ శాసన …

బెయిల్‌ కుంభకోణం కేసులో నిందితులకు సుప్రీం నోటీసులు

న్యూఢిల్లీ : బెయిల్‌కుంభకోణం కేసులో 8 మంది నిందితుల బెయిల్‌ రద్దు చేయాలని కోరుతూ సుప్రీంకోర్టులో ఏసీబీ పిటిషన్‌ దాఖలు చేసింది. ఈ కేసులో గాలి జనార్దన్‌రెడ్డి …

ఢిల్లీలో భర్త ఎదుటే భార్య కాల్చివేత

న్యూఢిల్లీ: దక్షిణ ఢిల్లీలోని సరయి కలేఖాన్‌ ప్రాంతంలో భర్త ఎదుటే ఓ మహిళ (25)ను దుండగుడు కాల్చిచంపాడు. పోలీసులు నిందితున్ని అదుపులోకి తీసుకుని అతని వద్ద నుంచి …

ఇండియా గేట్‌ పేల్చేస్తాం

బెదిరింపు కాల్‌తో ఢిల్లీలో కలకలం న్యూఢిల్లీ, ఫిబ్రవరి 24 (జనంసాక్షి) : ఇండియాగేట్‌ను పేల్చేస్తామంటూ వచ్చిన బెదిరింపు కాల్‌ ఢిల్లీలో కలకలం సృష్టించింది. హైదరాబాద్‌లోని దిల్‌సుఖ్‌నగర్‌లో ముష్కరులు …

నన్ను ఉరితీయండి

– క్షమాభిక్ష అభ్యర్థించొద్దు – బహిరంగ లేఖ రాసిన బియాంత్‌సింగ్‌ హంతకుడు పాటియాలా, (జనంసాక్షి) : పంజాబ్‌ మాజీ ముఖ్యమంత్రి బియాంత్‌సింగ్‌ హత్యకేసులో నిందితుడు బల్వంత్‌ సింగ్‌ …

కొత్త టాబ్లెట్‌ను విడుదల చేసిన శాంసంగ్‌

న్యూఢిల్లీ : ప్రముఖ మొబైల్‌ఫోన్ల తయారీదారు శాంసంగ్‌ మార్కెట్‌లోకి ఎనిమిది అంగుళాల గెలిక్సీ టాబ్లెట్‌ను విడుదల చేసింది. ఆండ్రాయిడ్‌ 4.1 (జెల్లీబీన్స్‌)తో నడిచే ఈ టాబ్లెట్‌ పీసీ …

కేసు పురోగతిలో ఉంది నిందితుల్ని పట్టుకుంటాం : సబిత

హైదరాబాద్‌,ఫిబ్రవరి23(టన్శసలక్ఞ్ష): దిల్‌సుక్‌నగర్‌ జంట బాంబుపేలుళ్ల ఘటనతో ప్రభుత్వం అప్రమత్తమం హహ్యంది. ఓ వైపు నిందితలను పట్టుకునే ప్రయత్నం చేస్తూనే మరోవైపు నిఘాను తీవ్రం చేసింది. అలాగే భవిష్యత్‌ఓల …

cm kirankumar

సార్‌ .. ఐదు సంవత్సరాల క్రితం పరిహారానికే ఇంకా దిక్కులేదు.. ఎందుకైనా మంచిది దిల్‌సుఖ్‌నగర్‌ బాధితులకు పది సంవత్సరాల తర్వాత పరిహారం చెల్లిస్తామని ముందే ప్రకటిద్దామా ?

బీహార్‌ పోలీసుల అదుపులో హైదరాబాదీ, సోమాలియా దేశస్తుడు

శ్రీదిల్‌సుఖ్‌నగర్‌ పేలుళ్ల నిందితులుగా అనుమానం హైదరాబాద్‌, (జనంసాక్షి) : హైదరాబాద్‌ బాంబు పేలుళ్ల కేసులో పోలీసులు కొంత పురోగతి సాధించినట్లు తెలుస్తోంది. భారత్‌ నేపాల్‌ సరిహద్దు ప్రాంతంలో …

బాధితులకు అండగా నిలుద్దాం : కేసీఆర్‌

హైదరాబాద్‌, ఫిబ్రవరి 23 (జనంసాక్షి) : దిల్‌సుఖ్‌నగర్‌లో జరిగిన బాంబు పేలుళ్లలో మృతి చెందిన వారి కుటుంబాలకు అండగా నిలుద్దామని కేసీఆర్‌ కోరారు. బాంబు దాడిలో గాయపడి …