జాతీయం

సభసాగేందుకు సహకరించండి

నిర్మాణాత్మక సూచనల్విండి : ప్రధాని న్యూఢిల్లీ, ఫిబ్రవరి 21 (జనంసాక్షి):పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాలు సజావుగా సాగేందుకు అన్ని రాజకీయ పార్టీలు సహకరించాలని ప్రధానమంత్రి మన్మోహన్‌సింస్త్ర విజ్ఞప్తి చేశారు. …

పారదర్శకతకు కట్టుబడి ఉన్నాం

పేదల కోసమే నగదు బదిలీ మహిళా భద్రతకు రాజీలేదు ఉభయ సభలనుద్దేశించి మాట్లాడిన ప్రణబ్‌ న్యూఢిల్లీ, ఫిబ్రవరి 21 (జనంసాక్షి): అన్ని సంక్షేమ పథకాల్లో ప్రభుత్వం పారదర్శకతకు …

ఒత్తిళ్లు ఉన్నా పోరాటం కొనసాగిస్తాం : టీ కాంగ్రెస్‌ ఎంపీలు

ఢిల్లీ : తమ పై ఒత్తిళ్లు ఉన్నా తెలంగాణ కోసం పోరాటం కొనసాగిస్తామని తెలంగాణ కాంగ్రెస్‌ ఎంపీలు పేర్కొన్నారు. ఈరోజు పార్లమెంటు సెంట్రల్‌ హాలులో అందరికీ అర్థమయ్యేలా …

నోయిడా హింసాత్మక ఘటనలకు బాధ్యులైన 65 మంది అరెస్టు

న్యూఢిల్లీ : ట్రేడ్‌ యూనియన్ల సార్వత్రిక సమ్మె నేపథ్యంలో మొదటిరోజు నొయిడాలో జరిగిన హింసాత్మక సంఘటనలకు బాధ్యులుగా 65 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కార్యాలయాల మీద …

ఆస్తుల అటాచ్‌మెంట్‌పై విచారణ మార్చి 18న

ఢిల్లీ : రాంకీ, జగతి పబ్లికేషన్‌స కేసులో ఈడీ నోటీసుపై న్యాయప్రాధికార సంస్థ మార్చి 18న విచారణ జరపనుంది. రాంకీ, జగతి కేసులో రూ. 143.7 కోట్ల …

ఢిల్లీలో మరో రెండు స్వైన్‌ ప్లూ మరణాలు

న్యూఢిల్లీ : దేశరాజధాని ఢిల్లీలో మరో రెండు స్వైన్‌ప్లూ కేసులు నమోదయ్యాయి. దాంతో మొత్తం మరణాల సంఖ్య 11కు చేరింది. ఇప్పటివరకు 510 మందికి  స్వైన్‌ప్లూ పరీక్షలు …

రెండోరోజుకు చేరిన సార్వత్రిక సమ్మె : ఏటీఎంలలో డబ్బుల్లేవ్‌!

ఢిల్లీ : సార్వత్రిక సమ్మె రెండో రోజుకు చేరడంతో ప్రజల ఇబ్బందులు పెరిగాయి. ముఖ్యంగా అన్ని రాష్ట్రాలలోనూ బ్యాంకులు పనిచేయకపోవడంతో పలు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. దేశ ఆర్ధిక …

ఆర్థికవృద్ధికి ప్రభుత్వం పలు చర్యలు చేపట్టింది: రాష్ట్రపతి

హైదరాబాద్‌ సహా ఆరుచోట్ల ఔషధ పరిశోధన సంస్థలు న్యూఢిల్లీ : ప్రపంచంలో నెలకోన్న ఆర్ధిక మాంధ్యం మనదేశంపైనా ప్రభావం చూపుతోందని రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ పేర్కొన్నారు. బడ్జెట్‌ …

రాష్ట్రపతి ప్రసంగాన్ని బహిష్కరించిన వామపక్షాలు

ఢిల్లీ:  ఉభయసభలను ఉద్దేశించి రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ చేస్తున్న ప్రసంగాన్ని వామపక్షాలు బహిష్కరించాయి. సార్వత్రిక సమ్మె నేపథ్యంలో వామపక్షాలు రాష్ట్రపతి ప్రసంగాన్ని బహిష్కరించాయి.

పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభం

న్యూఢిల్లీ : పార్లమెంటు బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభమయ్యాయి. సంప్రదాయ స్వాగత కార్యక్రమం అనంతరం కొలువుదీరిన పార్లమెంటులో రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ ఉభయసభలనుద్దేశించి ప్రసంగిస్తున్నారు. రాష్ట్రపతి ప్రసంగం కన్నా …