జాతీయం

122 కోట్ల ఆస్తుల జప్తునకు ఈడీ అనుమతి

హైదరాబాద్‌, ఫిబ్రవరి 20 (జనంసాక్షి) ః వైఎస్‌ జగన్‌ అక్రమాస్తుల కేసులో మరో 122 కోట్లను జప్తుచేసేందుకు ఇడి అధికారులకు అనుమతినిచ్చింది. విదేశీ మారక ద్రవ్యం (మనీల్యాండరింగ్‌) …

సడక్‌ బంద్‌పై వెనక్కు తగ్గం

కోదండరామ్‌ అక్రమ కేసులపై హోంమంత్రికి ఫిర్యాదు అనుమతి లేదంటున్న పోలీసులు హైదరాబాద్‌, ఫిబ్రవరి 20 (జనంసాక్షి) ః సడక్‌ బంద్‌ లడాయి మొదలయ్యింది. సడక్‌ బంద్‌ నిర్వహించి …

పార్టీ నిర్ణయం మేరకు నడచుకుంటాం : నామా నాగేశ్వరరావు

ఢిల్లీ : పార్లమెంటు సమావేశాల్లో పార్టీ నిర్ణయం మేరకు నడుచుకుంటామని తెదేపా ఎంపీ నామా నాగేశ్వరరావు తెలిపారు. ఖమంమం డీసీసీబీ వ్యవమారంలో ఎలాంటి విభేదాలు లేవని ఆయన …

నోయిడాలో ఉద్రిక్తతలకు దారి తీసిన సమ్మె

నోయిడా : దేశ రాజధాని ఢిల్లీ సమీపంలో ఉన్న గ్రేటర్‌ నోయిడా ప్రాంతంలో కార్మిక సమ్మె ఉద్రిక్తతలకు దారితీసింది. ఆందోళనకారులు పలు కార్లను, ద్విచక్రవాహ నాలను తగులబెట్టారు. …

వీరప్పన్‌ అనుచరులకు తాత్కాలిక వూరట

మధ్యంతర నిలుపుదల ఉత్తర్వుల పొడిగింపు ఆరువారాల తర్వాతే తీర్పు : సుప్రీంకోర్టు న్యూఢిల్లీ : వీరప్పన్‌ అనుచరుల ఉరిశిక్షపై నిలుపుదలను సుప్రీంకోర్టు పొడిగించింది. ఫిబ్రవరి 18న ఇచ్చిన …

జలియన్‌వాలాబాగ్‌ను సందర్శంచిన బ్రిటన్‌ ప్రధాని

న్యూఢిల్లీ : భారత పర్యటనలో ఉన్న బ్రిటన్‌ ప్రధాని డేవిడ్‌ కామెరాన్‌ అమృత్‌ సర్‌లోని జలియన్‌వాలాబాగ్‌ ప్రాంతాన్ని సందర్శంచారు. భారత స్వాతంత్య్ర పోరాటం సందర్భంగా జలియన్‌వాలాబాగ్‌ వద్ద …

దేశవ్యాప్తంగా స్తంభించిన బ్యాంకింగ్‌, రవాణా సేవలు

న్యూఢిల్లీ : డిమాండ్ల సాధన కోసం 11 కార్మిక సంఘాల పిలుపుమేరకు దేశవ్యాప్తంగా సార్వత్రిక సమ్మె మొదటి రోజు కొనసాగుతోంది. పలు రాష్ట్రాల్లో బ్యాంకింగ్‌, తపాల, రవాణ, …

కాంగ్రెస్‌ కోర్‌ కమిటీ భేటీ

న్యూఢిల్లీ : ప్రధాని మన్మోహన్‌సింగ్‌ నివాసంలో కాంగ్రెస్‌ కోర్‌ కమిటీ భేటీ అయింతి. పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలతోపాటు హెలికాప్టర్ల కుంభకోణం, రాజ్యసభ ఉపాధ్యక్షుడు పీజీ …

వీరప్పన్‌ అనుచరుల ఉరిపై స్టే పొడగింపు

ఢిల్లీ : నలుగురు వీరప్పన్‌ అనుచరులకు విధించిన ఉరిశిక్ష అమలుపై సుప్రీంకోర్టు స్టే పొడిగించింది. తదుపరి ఉత్తర్వులు ఇచ్చేవరకూ ఈ స్టే కొనసాగుతుందని సుప్రీం కోర్టు తెలిపింది. …

వీరప్పన్‌ అనుచరుకు ఊరట

ఢిల్లీ: వీరప్పన్‌ అనుచరులకు ఊరట లభించింది. సుప్రీంకోర్టు ఉరితీతను మరోసారి వాయిదా వేసింది. తుది తీర్పు వచ్చే వరకు ఉరిశిక్ష అమలు చేయరాదని కోర్టు ఆదేశాలు జారీ …