జాతీయం

లాభాలతో స్టాక్‌మార్కెట్లు ప్రారంభం

ముంబయి: స్టాక్‌మార్కెట్లు బుధవారం లాభాలతో ప్రారంభమయ్యాయి. ఆరంభంలో సెన్సెక్స్‌ 60 పాయింట్లకుపైగా లాభపడింది. నిఫ్టీ కూడా 19 పాయింట్లకుపైగా లాభంతో కొనసాగుతోంది.

బాలచంద్రుని దారుణ హత్యశ్రీఆలస్యంగా వెలుగులోకి…

ప్రభాకరన్‌ కుమారుడ్ని అమానవీయంగా చంపేసిన సైన్యం శ్రీలంక మానవ హక్కుల ఉల్లంఘనను బయటపెట్టిన మీడియా కొలంబో, (జనంసాక్షి) : లిబరేషన్‌ టైగర్స్‌ ఆఫ్‌ తమిళ్‌ ఈలం (ఎల్‌టీటీఈ) …

నిబంధనల ప్రకారమే కొన్నాం దాచేదేమీ లేదు

హెలిక్యాప్టర్ల స్కామ్‌పై చర్చకు సిద్ధమన్న ఆంటోనీ న్యూఢిల్లీ, ఫిబ్రవరి 19 (జనంసాక్షి): హెలికాప్టర్ల కుంభకోణంలో వ్యవహారంలో ఇటలీ ప్రభుత్వం నుంచి దర్యాప్తు వివరాలు తెలుసుకొనేందుకు యత్నిస్తున్నామని కేంద్ర …

సడక్‌బంద్‌లో సీపీఐ పాల్గొంటది

సంపూర్ణ మద్దతు ప్రకటించిన నారాయణ హైదరాబాద్‌, ఫిబ్రవరి 19 (జనంసాక్షి) : ఈ నెల 24న తెలంగాణ సాధనలో భాగంగా తెలంగాణ జేఏసీ నిర్వహిస్తున్న సడక్‌ బంద్‌కు …

ఏపీకి గ్యాస్‌ ఇవ్వాలంటే

మోడీ అనుమతి కావాలట ! కేంద్రమంత్రి జ్యోతిరాదిత్యా సింధియా వ్యాఖ్యన్యూఢిల్లీ, ఫిబ్రవరి 19 (జనంసాక్షి) : గ్యాస్‌ సమస్య దేశవ్యాప్తంగా ఉందని, ఎట్టి పరిస్థితుల్లోను ఆంధ్రప్రదేశ్‌కు అదనపు …

బ్రిటన్‌ ప్రధానితో మన్మోహన్‌ భేటీ

అగస్టా కుంభకోణంలో సహకరించండి సానుకూలంగా స్పందించిన కామెరున్‌ న్యూఢిల్లీ, ఫిబ్రవరి 19 (జనంసాక్షి): 2010లో భారత్‌- ఇటలీ మధ్య జరిగిన ఆంగ్లో ఇటాలియన్‌ హెలికాప్టర్ల ఒప్పందంపై వస్తున్న …

హెలికాప్టర్‌ కొనుగోలు ఒప్పందం రద్దుపై భిన్నాభిప్రాయాలు లేవు : ఆంటోనీ

న్యూఢిల్లీ : హెలికాప్టర్ల కుంభకోణం వ్యవహారంలో ఇటలీ ప్రభుత్వం నుంచి దర్యాప్తు వివరాలు తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నామని రక్షణ శాఖ మంత్రి ఏకే ఆంటోనీ తెలిపారు. హెలికాప్టర్‌ కొనుగొలు …

నర్సీరీలో ప్రవేశాలకు విద్యాహక్కు చట్టం వర్తించదు : ఢీల్లీ హైకోర్టు

న్యూఢిల్లీ : పాఠశాలల్లో నర్సీరీ ప్రవేశాల ప్రక్రియలో ఎలాంటి మార్పు లేదని ఢిల్లీ హైకోర్టు స్పష్టం చేసింది. నర్సీరీ ప్రవేశాలకు విద్యాహక్కు చట్టం వర్తించదని కోర్టు తేల్చిచెప్పింది. …

బీజేపీ పార్లమెంటరీ బోర్బు సమావేశం

న్యూఢిల్లీ : ఎల్‌కే అద్వానీ నివాసంలో బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశం అయింది. ఈ సమావేశంలో పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశంలో అనుసరించాల్సిన వ్యూహం, హెలికాప్టర్ల కుంభకోణంపై చర్చిస్తున్నట్లు …

మన్మోహన్‌సింగ్‌తో నేడు బ్రిటన్‌ ప్రధాన భేటీ

న్యూఢిల్లీ : భారత్‌లో మూడు రోజుల పర్యటనకు వచ్చిన బ్రిటన్‌ ప్రధాని డేవిడ్‌ కామెరాన్‌ ప్రధాని మన్మోహన్‌సింగ్‌తో నేడు భేటీ కానున్నారు. ద్వైపాక్షిక సంబంధాల బలోపేతంతోపాటు హెలికాప్టర్ల …