జాతీయం

నేటి నుంచి ఇటలీలో సీబీఐ, రక్షణ శాఖ దర్యాప్తు

న్యూఢిల్లీ : హెలికాప్టర్ల కుంభకోణంపై వివరాలు సేకరించేందుకు ఇటలీ వెళ్లిన భారత రక్షణ సంస్థ, సీబీఐ బృందాలు నేటి నుంచి అక్కడ దర్యాప్తును ప్రారంభంచనున్నాయి. హెలికాప్టర్ల కొరుగోలు …

నష్టాలతో స్టాక్‌మార్కెట్లు ప్రారంభం

ముంబయి : స్టాక్‌మార్కెట్లు మంగళవారం స్వల్ప నష్టాలతో ప్రారంభమయ్యాయి. ఆరంభంలో సెన్సెక్స్‌ 11 పాయింట్లకుపైగా నష్టపోయింది. నిఫ్టీ 3 పాయింట్లకుపైగా నష్టంతో కొనసాగుతోంది.

నేడు భాజపా పార్లమెంటరీ బోర్డు సమావేశం

న్యూఢిల్లీ : భాజపా పార్లమెంటరీ బోర్డు సమావేశం నేడు జరగనుంది. ఈ సమావేశంలో పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించనున్నారు. బడ్జెట్‌ సమావేశాలపై రేపు లోక్‌సభ …

వీరప్పన్‌ అనుచరుల ఉరిపై తాత్కాలిక స్టే

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 18 (జనంసాక్షి): గంధపు చెక్కల స్మగ్లర్‌ వీరప్పన్‌ అనుచరుల ఉరి అమలుపై సుప్రీం కోర్టు తాత్కాలిక స్టే విధించింది. వీరప్పన్‌ అనుచరులైన నలుగురి ఉరి …

వామ్మో ! మంత్రి ఇంట్లో

ఆయుధాలు, పేలుడు పదార్థాలు స్వాధీనం కోహిమా, ఫిబ్రవరి 18 (జనంసాక్షి): ఎన్నికలు జరగనున్న నాగాలాండ్‌లో అక్రమాలు వెలుగు చూస్తున్నాయి. ఎన్నికల్లో ఉపయోగించుకునేందుకు అక్రమంగా తరలిస్తున్న నోట్ల కట్టలు …

హెలికాప్టర్ల ఒప్పందంపై చర్చకు సిద్ధం : ప్రధాని

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 18 (జనంసాక్షి ): హెలికాప్టర్ల కుంభకోణంపై ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్‌ తొలిసారిగా స్పందించారు. వీవీఐపీల హెలికాప్టర్ల ఒప్పందంలో ప్రభుత్వం దాచడానికి ఏవిూ లేదని స్పష్టం చేశారు. …

ప్రధాని కావాలని ఉంది మాయ మనుసులో మాట

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 18 (జనంసాక్షి): సార్వత్రిక ఎన్నికలు ఇంకా కొన్ని నెలల్లో ముంగిటకు రానున్న కాలంలో రాజకీయ పార్టీలు ముందస్తు ఎన్నికలు వస్తాయనే ఊహాగానాలకు సైతం ఊపిరిపోస్తున్నారు. …

పంచాయతీ ఎన్నికలకు సుప్రీం పచ్చజెండ

బీసీలకు 34 శాతం కోటాకు ఓకే 2001 జనాభా లెక్కల ప్రకారమే ఎన్నికలు న్యూఢిల్లీ, ఫిబ్రవరి 18 (జనంసాక్షి): స్థానిక సంస్థల ఎన్నికలకు మార్గం సుగమమైంది. ఎన్నికల …

ఖమ్మం ట్రాఫిక్‌ ఎస్‌ఐ సస్పెన్షన్‌

ఖమ్మం:ఖమ్మం ట్రాఫిక్‌ ఎస్సై వెంకటేశ్వరరావు సస్పెన్షన్‌కు గురయ్యారు. నకిలీ ట్రాఫిక్‌ చలానాల వ్యవహారంలో ఆయన సస్పెన్షన్‌కు గురైనట్లు తెలుస్తోంది.

ఇలాభట్‌కు ఇందిరాగాంధీ శాంతి బహుమతి ప్రదానం

న్యూఢిల్లీ:ప్రముఖ సంఘసేవకురాలు ఇలా రమేశ్‌ భట్‌కు ఈ రోజు 2011 సంవత్సరపు ఇందిరా గాంధీ శాంతి బహుమతి ప్రదానం చేశారు. రాష్ట్రపతి భవన్‌లో రాష్ట్రపతి ప్రణఖ్‌ ముఖర్జీ …