జాతీయం

2జీ వేలంలో పాల్గొనని సంస్థలు కార్యకలాపాలు నిలిపివేయాలి : సుప్రీంకోర్టు

న్యూఢిల్లీ : లైసెన్సులు రద్దయిన, కొత్తగా 2 జీ వేలంలో పాల్గొనని టెలికాం సంస్థలు వెంటనే కార్యకలాపాలను నిలిపివేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. లైసెన్సుల రద్దు తర్వాత కార్యకలాపాలు …

పీసీసీ అధ్యక్షులు, సీఎల్పీ నేతలతో రాహుల్‌గాంధీ సమావేశం

న్యూఢిల్లీ : 2014 సార్వత్రిక ఎన్నికలే లక్ష్యంగా ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ అన్ని రాష్ట్రాల కాంగ్రెస్‌ ముఖ్య నేతలతో భేటీ అయ్యారు. పార్టీని మరోసారి అధికారంలోకి …

నష్టాలతో స్టాక్‌మార్కెట్లు ప్రారంభం

ముంబయి : స్టాక్‌మార్కెట్లు శుక్రవారం నష్టాలతో ప్రారంభమయ్యాయి. ఆరంభంలో సెన్సెక్స్‌ 30 పాయింట్లకుపైగా నష్టపోయింది. నిఫ్టీ 15 పాయింట్లకుపైగా నష్టంతోకొనసాగుతోంది.

ఢిల్లీ చేరుకున్న ముఖ్యమంత్రి

న్యూఢిల్లీ : ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ఢిల్లీ చేరుకున్నారు. ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ ఏర్పాటు చేసిన సమావేశంలో ముఖ్యమంత్రి పాల్గొననున్నారు.  ఇదే సమావేశంలో  పాల్గొనేందుకు పీసీసీ అధ్యక్షుడు బొత్స …

నేడు భూమికి చేరువగా రానున్న గ్రహశకలం

న్యూఢిల్లీ : పుట్‌బాల్‌ పరిమాణమంత ఒక గ్రహశకలం శుక్రవారం భూమికి అత్యంత సమీపం నుంచి వెళ్తుతుంది. శుక్రవారం అర్థరాత్రి 12.10 గంటల ( తెల్లవారితే శనివారం)కు ఇది …

93 శాతం పోలింగ్‌

– త్రిపురలో సరికొత్త రికార్డు అగర్తలా, (జనంసాక్షి) : త్రిపుర అసెంబ్లీ ఎన్నికల్లో సరికొత్త రికార్డు నమోదైంది. ఈశాన్య రాష్ట్రంలో ఓటర్లు వెల్లువలా తరలివచ్చి ఓటింగ్‌లో పాల్గొన్నారు. …

యూపీ అసెంబ్లీని కుదిపేసిన ‘తొక్కిసలాట’

బడ్జెట్‌ సమావేశాల్లో గవర్నర్‌ ప్రసంగాన్ని అడ్డుకున్న విపక్షాలు లక్నో, ఫిబ్రవరి 14 (జనంసాక్షి) : కుంభమేళాలో తొక్కిసలాట ఘటన ఉత్తరప్రదేశ్‌ అసెంబ్లీని కుదిపేసింది. గురువారం ప్రారంభమైన బడ్జెట్‌ …

వీవీఐపీల భద్రతకు ఎంత సొమ్ము తగలేస్తారు

– ప్రభుత్వంపై సుప్రీం అసహనం న్యూఢిల్లీ, ఫ్ఘిబ|రి 14 (టన్శసలక్ఞ్ష): కేంద్ర, రాష్టాల్ర ప్రభుత్వాలపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. వీవీఐపీలకు అసాధారణ భదత్ర కల్పించడంపై …

టీఎన్‌జీవోలు మళ్లీ సమ్మెబాట

– ప్రభుత్వానికి నేడు నోటీస్‌ – మార్చి 20న చలో హైదరాబాద్‌ – ఆంధ్రా ఎన్‌జీవోలు ర్యాలీ ఎట్ల తీస్తరు – మార్చి 3న బస్సుయాత్ర : …

కూలిన సభావేదిక మెట్లు బోర్లా పడబోయిన బాబు

రక్షించిన గన్‌మెన్లు కాలికి స్వల్పగాయాలు గుంటూరు, ఫిబ్రవరి 14 (జనంసాక్షి) : తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడుకు తృటిలో ప్రమాదం తప్పింది. సభా వేదిక మెట్లు కూలడంతో …