జాతీయం

జనంతోటే నేను సడక్‌ బంద్‌లో నేనుంట లేదన్నది

వట్టి ముచ్చట సీమాంధ్ర మీడియా అబద్ధపు ప్రచారాన్ని ఖండించిన కోదండరామ్‌ హైదరాబాద్‌, ఫిబ్రవరి 14 (జనంసాక్షి) : తెలంగాణ ప్రజల ఆకాంక్ష ప్రత్యేక రాష్ట్ర సాధనే తన …

వివాదంలో వాయలార్‌ రవి

ఢిల్లీ : రాజ్యసభ డిప్యూటీ చైర్‌పర్సన్‌కురియన్‌ వివాదం ఇంకా ఒక కొలిక్కి రాలేదు, వాయలార్‌ రవి ఇప్పుడు వివాదానికి కేంద్రబిందువయ్యారు. కురియన్‌ మీద ఆరోపణల విషయంలో మీ …

ప్రాన్స్‌ అధ్యక్షుడు హోలండ్‌కు ఢీల్లీలో ఘనస్వాగతం

న్యూఢిల్లీ: ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఫ్రాన్సియోన్‌ హోలండ్‌ భారత్‌ పర్యటన కోసం ఢిల్లీకి వచ్చారు. ఆ దేశ విదేశాంగ మంత్రితోసహ ఐదుగురు మంత్రులతో కలిసి వచ్చిన హోలండ్‌కు ఢిల్లీ …

నష్టాలతో స్టాక్‌మార్కెట్లు ప్రారంభం

ముంబయి : స్టాక్‌మార్కెట్లు గురువారం స్వల్ప నష్టాలతో ప్రారంభమయ్యాయి. ఆరంభంలో సెన్సెక్స్‌ 4 పాయింట్లకుపైగా నష్టపోయింది. నిఫ్టీ 2 పాయింట్లకుపైగా నష్టంతో కొనసాగుతోంది.

సమాచారాన్ని ముందుగా ఎందుకు చేరవేయలేదు

న్యూఢిల్లీ: పార్లమెంట్‌పై దాడి కేసులో అఫ్జల్‌ గురుకు ఉరిశిక్ష అమలు సమాచారాన్ని ఆయన కుటుంబ సభ్యులకు ఆలస్యంగా చేరవేయడంపై ప్రధాని మన్మోహన్‌సింగ్‌ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఉరి …

ఒబామా వరాల జల్లు ఉపాధి కల్పనే లక్ష్యం

మధ్య తరగతి ప్రజలే ఎజెండా ఆర్థిక వ్యవస్థ పరిపుష్టికి కృషి ఉభయ సభలనుద్దేశించి ఒబామా ప్రకటన వాషింగ్టన్‌, (జనంసాక్షి) : అమెరికా ఆర్థిక వృద్ధి, ఉపాధి కల్పనే …

రాష్ట్ర ప్రయోజనాలు కాపాడేలా ఆహార బిల్లు

– శ్రీధర్‌బాబు ఆశాభావం న్యూఢిల్లీ, ఫిబ్రవరి13 (జనంసాక్షి) : జాతీయ ఆహార భద్రతా బిల్లు రాష్ట్ర ప్రయోజనాలకు కాపాడేలా ఉండాలని రాష్ట్ర పౌర సరఫరాల శాఖామంత్రి శ్రీధర్‌బాబు …

వీరప్పన్‌ అనుచరుల క్షమాభిక్షకు నో

పిటిషన్‌ తిరస్కరించిన రాష్ట్రపతి ఏ క్షణాన్నైన ఉరి న్యూఢిల్లీ, ఫిబ్రవరి 13 (జనంసాక్షి) : పోలీసుల వాహనం పేల్చివేత కేసులో నిందితులు వీరప్పన్‌ అనుచరుల క్షమాభిక్ష పిటిషన్‌ను …

అసోంలో ‘పంచాయతీ’ ఉద్రిక్తత, హింస

 19 మంది మృతి గువాహటి, (జనంసాక్షి) : అసోంలో ఉద్రిక్తత కొనసాగుతోంది. గౌల్‌పురా జిల్లాలో మూడో దశ పంచాయతీ ఎన్నికల్లో మొదలైన హింస తీవ్రరూపం దాల్చింది. ఎన్నికలకు …

నేను అమాయకుడ్ని.. నమ్మండి

ఆరోపణలు నిరాధారమన్న మాజీ ఎయిర్‌ చీఫ్‌ త్యాగి న్యూఢిల్లీ, ఫిబ్రవరి 13 (జనంసాక్షి) : హెలికాప్టర్ల కొనుగోలు ఒప్పందంలో జరిగిన ఆర్థిక అవకతవకల వ్యవహారంలో తనపై వచ్చిన …