జాతీయం

దోషులెవరైనా వదిలిపెట్టం

హెలిక్యాప్టర్ల కుంభకోణంపై నోరు విప్పిన ఆంటోని సీబీఐ నివేదిక తర్వాత చర్యలు ఒప్పందం రద్దు దిశగా అడుగులు న్యూఢిల్లీ, ఫిబ్రవరి 13 (జనంసాక్షి) : హెలిక్యాప్టర్ల కొనుగోలు …

మహిళల ప్రపంచకప్‌ ఫైనల్‌లో వెస్టిండీన్‌

ముంబాయి: మహిళల వన్డే ప్రపంచకప్‌ సమరంలో ఆస్ట్రేలియాతో తుదిపోరులో వెస్టిండీన్‌ తలపడనుంది. ఈరోజు జరిగిన మ్యాచ్‌లో ఆస్ట్రేలియా పై 8 పరుగుల తేడాతో విజయం నమోదు చేసిన …

మరోసారి పెట్రో ధరల పెంపు?

న్యూఢిల్లీ : ఈ వారంలో మరోసారి పెట్రో ధరలు పెరిగే అవకాశమున్నట్లు తెలుస్తోంది.  పెట్రోలు ధర లీటరకు ఒక రూపాయి, డీజిల్‌ ధర లీటరుకు 50 పైసలు …

హెలికాప్టర్ల స్కాంపై స్పందించిన రక్షణ మంత్రి

న్యూఢిల్లీ : హెలికాప్టర్ల కుంభకోణంపై రక్షణ మంత్రి ఏకే ఆంటోని స్పందించారు. హెలికాప్టర్ల విక్రయ కాంట్రాక్టు కోసం లంచాల ఆరోపణలపై దర్యాప్తు చేయాలని సీబీఐకి ఆదేశించామని ఆయన …

దోషులుగా తేలితే ఎవరినీ వదిలిపెట్టం : ఆంటోనీ

న్యూఢిల్లీ : హెలికాప్టర్ల విక్రయ కాంట్రాక్టు కోసం లంచాల ఆరోపణలపై సీబీఐ దర్యాప్తునకు ఆదేశించినట్లు రక్షణ శాఖ మంత్రి ఏకే ఆంటోనీ తెలిపారు. హెలికాప్టర్ల కొనుగోలు ఆరోపణలపై …

లాభాలతో స్టాక్‌మార్కెట్లు ప్రారంభం

ముంబయి : బుధవారం స్టాక్‌మార్కెట్లు లాభాలతో ప్రారంభమయ్యాయి. ఆరంభంలో సెన్సెక్స్‌ 40 పాయింట్లకు పైగా లాభపడగా, నిఫ్టీ కూడా 20 పాయింట్లకుపైగా లాభంతో కొనసాగుతోంది.

అగస్టా హెలికాప్టర్ల అమ్మకంలో కుంభ’కోణం’

సీబీఐ దర్యాప్తునకు సర్కార్‌ ఆదేశం న్యూఢిల్లీ: ఇటలీ ఎరోస్పేస్‌ కంపెనీ అధినేత అరెస్టుతో మంగళవారం మరో కుంభకోణం వెలుగులోకి వచ్చింది. భారత్‌ వివిఐపీలకు వినియోగించే హెలికాప్టర్ల ఆర్డర్లను …

కేంద్రం మాట తప్పితే ప్రజాస్వామ్య

స్ఫూర్తి కొరవడ్తది : పొన్నం హైదరాబాద్‌ : కేంద్ర ప్రభుత్వం మాట తప్పితే ప్రజాస్వామ్యంలో స్ఫూర్తి కొరవడుతుందని కరీంనగర్‌ ఎంపీ పొన్నం ప్రభాకర్‌ అన్నారు. మంగళవారం ఢిల్లీలో …

ఆధారంగానే నగదు బదిలీ

మంత్రి శ్రీధర్‌బాబు హైదరాబాద్‌, ఫిబ్రవరి 12(జనంసాక్షి) : ఆధార్‌ ఆధారంగానే నగదు బదిలీ చేస్తామని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు అన్నారు. మంగళవారం సచివాలయంలో సంబంధిత …

తోకలేని పిట్టతో సమాచారం సావు కబురు సల్ల

ఉరి తీశాక మూడు రోజులకు గమ్యం చేరిన ‘స్పీడ్‌పోస్ట్‌’ అఫ్జల్‌గురు కుటుంబ సభ్యుల అసహనం న్యూఢిల్లీ, ఫిబ్రవరి 12 (జనంసాక్షి) : శాస్త్ర సాంకేతిక రంగాలు కొత్త …