వార్తలు

మూసీ ప్రక్షాళనపై సర్కారు దృష్టి

` లండన్‌ థేమ్స్‌ తరహాలో ఆధునికీకరణ ` థేమ్స్‌ రివర్‌ అపెక్స్‌ బాడీ ప్రతినిధులతో సీఎం రేవంత్‌ భేటి హైదరాబాద్‌,జనవరి19(జనంసాక్షి): మూసీ ప్రక్షాళనకు రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికా …

ఆంగ్లమే ప్రామాణికం అనుకోవడం అజ్ఞానమే..!!

రష్యా, చైనా, జపాన్‌, ఫ్రాన్స్‌ అధినేతలకు కూడా ఆంగ్లము రాదు.. ప్రధాని మోడీ, అమిత్‌ షాలకూ అంతంత మాత్రమే.. ఇంగితం లేనోళ్లే సీఎం రేవంత్‌రెడ్డి ఇంగ్లీష్‌పై రాద్ధాంతం …

ఆకాశమే హద్దు..

` ఏరో స్పేస్‌ పెట్టుబడులకు హైదరాబాద్‌ ఎంతో అనుకూలం. ` కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా ` అమెరికాకు నేరుగా విమానాలు నడపాలి ` కేంద్ర మంత్రికి …

రైతులకు కార్పొరేట్‌ తరహా లాభాలు రావాలి

` రైతును రాజును చేయడమే మాలక్ష్యం.. ఇదే నా కల ` దావోస్‌ సదస్సులో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ` టాటా గ్రూపుతో స్కిల్‌ సెంటర్లపై ఒప్పందం హైదరాబాద్‌(జనంసాక్షి): …

మతసామరస్యం,శాంతిపునరుద్ధరణకే ఈ యాత్ర

` ప్రజాహృదయాలను అధ్యయనం చేస్తా:రాహుల్‌ ` మణిపుర్‌లో ‘భారత్‌ జోడో న్యాయ్‌ యాత్ర’ షురూ ఇంఫాల్‌(జనంసాక్షి):కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ ఆధ్వర్యంలో ‘భారత్‌ జోడో న్యాయ్‌ యాత్ర …

మార్చి 15న నాటికి భారత్‌ బలగాలను ఉపసంహరించండి

` భారత అధికారులను కోరిన మాల్దీవుల ప్రతినిధులు ` మాది చిన్న దేశమయినంతమాత్రాన బెదిరించడం సరికాదు ` మాల్దీవుల అధ్యక్షుడు ముయిజ్జు మాలే (జనంసాక్షి):మాల్దీవుల నుంచి భారత …

ఎంపీ ఎన్నికల్లో సత్తా చాటుతాం

` 13నుంచి14 సీట్లు గెలుస్తాం: మంత్రి ఉత్తమ్‌ హైదరాబాద్‌(జనంసాక్షి):గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం హుజూర్నగర్‌ నియోజకవర్గాన్ని ఇండస్ట్రియల్‌ పార్కుగా అభివృద్ధి చేస్తామని మోసం చేసిందన్నారు మంత్రి ఉత్తమ్‌  కుమార్‌ …

అత్యంత పొడవైన సముద్ర సేతు

అటల్‌ బ్రిడ్జిని ప్రారంభించిన ప్రధాని మోడీ ముంబై,జనవరి12(జనంసాక్షి): దేశంలోనే అత్యంత  పొడవైన సముద్రపు వంతెన అటల్‌ సేతుని ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. ముంబయిలోని సేవ్రీ నుంచి …

అధికారులపై అనిశా పంజా

ఉమ్మడి ఆదిలాబాద్‌లో వేర్వేరుచోట్ల దాడులు పట్టుబడ్డ నలుగురు అధికారులు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన కడెం నాయబ్‌ తహసీల్దార్‌ మంచిర్యాల : ఉత్తర తెలంగాణ చలితో వణికిపోతుంటే… …

కాళేశ్వరంపై విజిలెన్స్ విచారణ – ఈఎన్సీ కార్యాలయంలో సోదాలు !

ఇంజినీరింగ్ అద్భుతం అని గత ప్రభుత్వం పేర్కొన్న కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందన్న ఆరోపణలు రావడం తెలిసిందే. కాళేశ్వరం వ్యవహారంలో  నిగ్గు తేల్చేందుకు సీఎం రేవంత్ రెడ్డి …