సీమాంధ్ర

చెరువులోకి దూసుకెళ్ళిన కారు

విజయనగరం, జూలై 30 : శృంగవరపుకోట – కొత్త వలస ప్రధాన రహదారిలో మల్లివీడు సమీపంలో రోడ్డు పక్కనున్న చెరులోకి కారు దూసుకెళ్ళింది. కిత్తన్నపేట వద్ద ఏర్పాటు …

చెరుకు క్రషర్‌కు నిప్పు

విజయనగరం, జూలై 30 : కొత్తలి వారి కళ్లాల్లో చెరుకు క్రషర్‌కు అదే కళ్లానికి చెందిన కొత్తలి నారం నాయుడు నిప్పు పెట్టాడు. దీంతో రూ. 3లక్షల …

2న ఆహారభద్రతపై సదస్సు

విజయనగరం, జూలై 30 : ఆహారభద్రత అంశంపై వామపక్షాల ఆధ్వర్యంలో ఆగస్టు 2న అమర్‌ భవన్‌లో జిల్లా సదస్సు నిర్వహించనున్నట్లు సీపీఐ జిల్లా కమిటీ కార్యదర్శి మర్రాపు …

ఘనంగా కోటసత్తెమ్మ ఉత్సవాలు

విజయనగరం, జూలై 30 : స్థానిక రామానాయుడు రోడ్డులో కొలువై ఉన్న సత్తెమ్మ తల్లి అమ్మవారి పండుగ మహోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఉదయం గణేష్‌ పూజతో ప్రారంభమైన …

తహశీల్దార్‌ అరెస్టుతో ప్రజా సంఘాల స్పందన

కర్నూలు, జూలై 29 : కల్లూరు మండలం తహశీల్దార్‌గా పని చేసిన అంజనాదేవి పలు అవినీతి, ఆరోపణలలో చిక్కుకొని ఎట్టకేలకు ఎసిబి వలలో పడి అరెస్టయ్యారు. గత …

గుర్తింపు ప్రక్రియ కొనసాగుతుంది : సిఎం

రైల్వే నిర్లక్ష్యం వల్లే : చిరంజీవి నెల్లూరు, జూలై 30 : మృతుల కుటుంబాలకు ప్రగాడ సంతాపాన్ని తెలియజేస్తున్నట్టు ముఖ్యమంత్రి ఎన్‌. కిరణ్‌కుమార్‌ రెడ్డి చెప్పారు. జరిగిన …

విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను చేరుకోవాలి

గుంటూరు, జూలై 30 : ప్రతి విద్యార్థి తనకు ఇష్టమున్న రంగాన్ని ఉన్నత లక్ష్యాలును నిర్దేశించుకోవాలని, నిరంతరం పట్టుదల కృషితో అనుకొన్న లక్ష్యాన్ని సాధించవచ్చునని హైకోర్టు న్యాయమూర్తి …

ప్రజాసమస్యలు పట్టని సర్కార్‌

గుంటూరు, జూలై 30 : రాష్ట్ర ప్రభుత్వం ప్రజల సమస్యలు పరిష్కరించడంలో విఫలమైందని శాసనసభ్యుడు డాక్టర్‌ కొమ్మాలపాటి శ్రీధర్‌ అన్నారు. పెదకూరపాడులో తెలుగుదేశంనాయకుడు గుడిపూడి బాబూరావు గృహంలో …

ఆర్థిక ప్రగతికి విద్యే మూలం: దగ్గుబాటి

గుంటూరు, జూలై 29 : ఆర్థిక ప్రగతికి విద్యే మూలమని ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటేశ్వరరావు అన్నారు. విజ్ఞాన్‌ వైజయంతి డాక్టర్‌ లావు రత్తయ్య గారి షష్టిపూర్తి ఉత్సవాలలో …

వ్యవసాయ బోర్లకు విద్యుత్‌ కనెక్షన్లు ఇవ్వండి

కడప, జూలై 30: జిల్లాలో వ్యవసాయ బోర్లకు తక్షణమే విద్యుత్‌ కనెక్షన్లు ఇవ్వాలని జిల్లా కలెక్టరు వి అనిల్‌ కుమార్‌ విద్యుత్‌ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో …