సీమాంధ్ర

విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను చేరుకోవాలి

గుంటూరు, జూలై 30 : ప్రతి విద్యార్థి తనకు ఇష్టమున్న రంగాన్ని ఉన్నత లక్ష్యాలును నిర్దేశించుకోవాలని, నిరంతరం పట్టుదల కృషితో అనుకొన్న లక్ష్యాన్ని సాధించవచ్చునని హైకోర్టు న్యాయమూర్తి …

ప్రజాసమస్యలు పట్టని సర్కార్‌

గుంటూరు, జూలై 30 : రాష్ట్ర ప్రభుత్వం ప్రజల సమస్యలు పరిష్కరించడంలో విఫలమైందని శాసనసభ్యుడు డాక్టర్‌ కొమ్మాలపాటి శ్రీధర్‌ అన్నారు. పెదకూరపాడులో తెలుగుదేశంనాయకుడు గుడిపూడి బాబూరావు గృహంలో …

ఆర్థిక ప్రగతికి విద్యే మూలం: దగ్గుబాటి

గుంటూరు, జూలై 29 : ఆర్థిక ప్రగతికి విద్యే మూలమని ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటేశ్వరరావు అన్నారు. విజ్ఞాన్‌ వైజయంతి డాక్టర్‌ లావు రత్తయ్య గారి షష్టిపూర్తి ఉత్సవాలలో …

వ్యవసాయ బోర్లకు విద్యుత్‌ కనెక్షన్లు ఇవ్వండి

కడప, జూలై 30: జిల్లాలో వ్యవసాయ బోర్లకు తక్షణమే విద్యుత్‌ కనెక్షన్లు ఇవ్వాలని జిల్లా కలెక్టరు వి అనిల్‌ కుమార్‌ విద్యుత్‌ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో …

కలెక్టర్‌ ఎదుట డ్వాక్రా మహిళ ఆత్మహత్యాయత్నం

ఏలూరు కలెక్టరేట్‌లో కలకలం ప్రజావాణిలో దుశ్చర్య ఏలూరు, జూలై 30 : పశ్చిమగోదావరి జిల్లాకు మహిళా కలెక్టర్‌గా ఉన్న డాక్టర్‌ వాణిమోహన్‌ ఎదుటే అధికారుల తీరును నిరసిస్తూ …

శ్రీవారి పవిత్రోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న టిటిడి అధికారులు

తిరుమల, జూలై 29 : తిరుమలలోని శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయంలో శ్రీవారి పవిత్రోత్సవాలు ఆదివారంనాడు ప్రారంభమైన విషయం తెలిసిందే. రెండవ రోజు సోమవారం ఉదయం ఉత్సవ మూర్తులకు అర్చకులు …

కార్బన్‌మోనాక్సైడ్‌ పీల్చడం వల్లే మరణాలు అధికం..

నెల్లూరు, జూలై 30 : సోమవారం తెల్లవారుజామున ఢిల్లీ నుంచి చెన్నయ్‌ వెళుతున్న తమిళనాడు ఎక్స్‌ప్రెస్‌లో జరిగిన ప్రమాదంలో కార్బన్‌ మోనాక్సైడ్‌ పీల్చడం వల్లేనని వైద్యులు చెబుతున్నారు. …

వికలాంగుల పింఛన్లు పునరుద్ధరించాలి

శ్రీకాకుళం, జూలై 30 : పలు కారణాలతో ప్రభుత్వం రద్దుచేసిన వికలాంగుల పింఛన్లను పునరుద్ధరించాలని జాతీయ వికలాంగుల భక్కులవేధిక జిల్లా అధ్యక్షుడు ఆవుల వేణుగోపాలరావు డిమాండ్‌ చేశారు. …

చక్కెర కర్మాగారం అమ్మకానికి ప్రధాన పార్టీలే కారణం

లోక్‌సత్తా ఆమదాలవలస నియోజకవర్గ కన్వీనర్‌ అన్నంనాయుడు శ్రీకాకుళం, జూలై 30 : ఆమదాలవలస చక్కెర కర్మాగారం అమ్మకానికి తెలుగుదేశం, కాంగ్రెస్‌ పార్టీలే కారణమని లోక్‌సత్తా ఆమదాలవలస నియోజకవర్గ …

విలువలతో కూడిన విద్య అవసరం

కేర్‌ ఆసుపత్రి ఎండీ శ్రీరామచంద్రమూర్తి శ్రీకాకుళం, జూలై 30 : ప్రతి విద్యార్థి విలువలతో కూడిన విద్య నేర్చుకున్నప్పుడే సమాజానికి మేలు చేకూరుతుందని కేర్‌ ఆసుపత్రి ఎండీ, …