సీమాంధ్ర

విద్యావ్యతిరేక విధానాలు మార్చుకోకపోతే ఆందోళన

శ్రీకాకుళం, జూలై 30 : ప్రభుత్వం విద్యావ్యతిరేక విధానాలు అవలంబిస్తుందని భారత విద్యార్థి ఫెడరేషన్‌(ఎస్‌ఎఫ్‌ఐ) రాష్ట్ర అధ్యక్షుడు ఎం.సూర్యారావు ఆరోపించారు. శ్రీకాకుళం పట్టణంలోని స్థానిక ఎస్‌ఎఫ్‌ఐ కార్యాలయంలో …

జిల్లాకు 20 వ్యవసాయాధికారుల పోస్టుల మంజూరు

శ్రీకాకుళం, జూలై 30 : జిల్లాకు 20 వ్యవసాయాధికారుల పోస్టులు మంజూరయ్యాయి. వీటిని భర్తీ చేయడంతో పాటు ఏడీఏలకు పీఏలుగా ఏవోలను నియమించనున్నారు. వ్యవసాయాధికారుల నియామకాల పట్ల …

అంతరాష్ట్ర వ్యవసాయ విజ్ఞానయాత్రకు జిల్లా రైతులు

శ్రీకాకుళం, జూలై 30 : వ్యవసాయ సాంకేతిక యాజమాన్యసంస్థ(ఆత్మ) ద్వారా జిల్లా నుంచి 33 మంది రైతులను వ్యవసాయ విజ్ఞానయాత్రకు పంపిస్తున్నట్లు ఆత్మ డిప్యూటీ ప్రాజెక్టు డైరెక్టర్‌ …

కాంగ్రెస్‌ కార్యకర్తల కోసమే ఇందిరమ్మబాట

ప్రజలకు ఒరిగిందేమీ లేదు టిడిపి నేత ఎర్రన్నాయుడు శ్రీకాకుళం, జూలై 30 : ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి అట్టహాసంగా ప్రచారం కోసం ముఖ్యమంత్రి ఎన్‌.కిరణ్‌కుమార్‌ రెడ్డి మూడు …

తమిళనాడు ఎక్స్‌ప్రెస్‌లో ఘోర ప్రమాదం

ఎస్‌-11 బోగీలో మంటలు.. 40మంది సజీవ దహనం? మరో 15 మందికి గాయాలు.. దూకేసిన మరో 15 మంది.. కొనసాగుతున్న సహాయక చర్యలు నెల్లూరు, జూలై 30 …

వచ్చే ఏడాదిలో 6 లక్షల మందికి ఉద్యోగాలు

ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి శ్రీకాకుళం, జూలై 29 : రాజీవ్‌ యువకిరణాల ద్వారా వచ్చే ఏడాది ఆరు లక్షల మందికి ఉద్యోగ, ఉపాధి కల్పించేందుకు ఏర్పాటు చేస్తున్నామని ముఖ్యమంత్రి …

జిల్లా పోలీస్‌ కార్యాలయాన్ని ప్రారంభించిన సిఎం

శ్రీకాకుళం, జూలై 29: జిల్లా పోలీస్‌ కార్యాలయాన్ని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ఆదివారం ప్రారంభించారు. ఐదు కోట్ల రూపాయలతో శ్రీకాకుళం పట్టణంలో ఆందంగా తీర్చిదిద్దిన ఈ కార్యాలయాన్ని ఆయన …

విద్యుత్‌ షాక్‌కు గురై లైన్‌మెన్‌ మృతి

కడప, జూలై 29 : మైదుకూరు మండలం అక్కులాయపల్లి గ్రామ పొలిమెర్లలో నర్సింహులు (40) అనే లైన్‌మెన్‌ విద్యుదాఘాతానికి గురై ఆదివారం మృతి చెందారు. అక్కులాయపల్లి గ్రామానికి …

బాలికపై అత్యాచారం

కడప, జూలై 29 : కడప నగరంలోని ఆల్మాస్‌పేట యానాది కాలనీలో ఆదివారం 5 సంవత్సరాల బాలికపై ఒక యువకుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. యానాది కాలనీలోని జయమ్మ …

గుర్తుతెలియని వ్యక్తి ఆత్మహత్య

కడప, జూలై 29 : రైల్వేకోడూరు పట్టణంలోని పాతబస్టాండ్‌లో గుర్తు తెలియని వ్యక్తి పొరుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడినట్లు ఎస్సై హేమసుందరరావు చెప్పారు. కడప పాతబస్టాండ్‌లోని …