సీమాంధ్ర

దుర్వినియోగమైన ‘ఉపాధి’ నిధులను రికవరి చేయాలి : కలెక్టర్‌

కడప, జూలై 29 : 2006 నుంచి 2009 సంవత్సరం వరకు ఉపాధి హామీ పథకంలో దుర్వినియోగం అయిన నిధులను ఉపాధి హామీ విజిలెన్స్‌ అధికారులు రికవరి …

ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనకు అధిక ప్రాధాన్యత ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి

శ్రీకాకుళం, జూలై 29 : ప్రభుత్వ పాఠశాలలు, రెసిడెన్షియల్‌ స్కూళ్లలో విద్యార్థులు ఉన్నతిగా చదువుకునేందుకు వీలుగా మౌలిక వసతులను కల్పిస్తున్నామని రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. ఇందిరమ్మ …

ఎస్‌ఐ, ఇద్దరు కానిస్టేబుళ్ల సస్పెన్షన్‌

కడప, జూలై 29 : అవినీతికి పాల్పడిన కారణంగా జిల్లాలోని ఒక ఎస్‌ఐ, ఇద్దరు కానిస్టేబుళ్లను సస్పెండ్‌ చేస్తూ జిల్లా ఎస్‌పి మనీష్‌కుమార్‌ సిన్హా ఉత్తర్వులు జారీ …

దరఖాస్తు చేసుకోండి

కడప, జూలై 29 : జిల్లాలో ఈ ఏడాది బ్యాంకు రుణాలు, సబ్సిడీ యూనిట్ల ఏర్పాటుకు ఎస్‌సి, ఎస్‌టిలు వెంటనే దరఖాస్తు చేసుకోవాలని జిల్లా కలెక్టరు అనిల్‌కుమార్‌ …

15శాతం రిజర్వేషన్‌ కల్పించాలి

కడప, జూలై 29 : రాష్ట్రంలోని మైనారిటీ ముస్లింలకు సచార్‌ కమిటీ సిఫారసు మేరకు 15శాతం రిజర్వేషన్‌ కల్పించాలని ముస్లిం రిజర్వేషన్‌ జాయింట్‌ యాక్షన్‌ కమిటీ కన్వీనర్‌ …

10న సురవరం రాక

కడప, జూలై 29 : కడపలో వచ్చే నెల 10వ తేదీన ప్రముఖ కామ్రేడ్‌ ఎద్దుల ఈశ్వర్‌రెడ్డి 26వ వర్ధంతి జరగనున్నట్టు సిపిఐ జిల్లా కార్యదర్శి ఈశ్వరయ్య …

నేటి నుంచి ఎస్‌సి, ఎస్‌టి కమిటీ పర్యటన

నెల్లూరు, జూలై 29 : ఈ నెల 30, 31 తేదీల్లో నెల్లూరు జిల్లాలో ఎస్‌సి, ఎస్‌టి కమిషన్‌ సభ్యులు పర్యటించనున్నారు. అయిదు మంది బృందంతో కూడిన …

తల్లీబిడ్డ ఆత్మహత్య

నెల్లూరు, జూలై 29 : కారణాలు తెలియరాలేదు కాని.. కొడవలూరు మండలం రామన్నపాలెం గ్రామం వద్ద రైల్వే ట్రాక్‌పై 25 సంవత్సరాల యువతి తన మూడు నెలల …

సైకో జాడ కోసం నాలుగు రాష్ట్రాల్లో కొనసాగుతున్న వేట!

ఇద్దరు ఇంజనీరింగ్‌ విద్యార్థులపై ఆరా.. నెల్లూరు, జూలై 29: సైకో కోసం నాలుగు రాష్ట్రాల్లో వేట.. గురువారంనాడు భద్రాచలం-చెన్నయ్‌ బస్సులో ముగ్గురు ప్రయాణీకులను కిరాతకంగా హత్య చేసి …

మోసం కేసులో ముగ్గురికి జైలు

శ్రీకాకుళం, జూలై 29 : నకిలీ బంగారు బిస్కెట్‌లతో ప్రజలను మోసగిస్తున్న కేసులో గుంటూరు జిల్లా సత్తెనపల్లికి చెందిన బండి పూడి శ్రీను, దుంపల వెంకటేష్‌, తెల్ల …