స్పొర్ట్స్

సచిన్‌కు బీసీసీఐ సపోర్ట్‌ ఇంగ్లాండ్‌ సిరీస్‌ తర్వాత నిర్ణయం తీసుకునే ఛాన్స్‌

ముంబై,నవంబర్‌29:విమర్శల సుడిగుండంలో చిక్కుకున్న మాస్టర్‌ బ్లాస్టర్‌ సచిన్‌ టెండూల్కర్‌కు భారత క్రికెట్‌ కంట్రోల్‌ బోర్డు మధ్ధతుగా నిలిచింది. కోల్‌కత్తా టెస్టుతో సచిన్‌ మళ్ళీ పుంజుకుంటాడని ధీమా వ్యక్తం …

కొలంబో టెస్టులో కివీస్‌ విజయం 195 పరుగులకే కుప్పకూలిన లంక- సిరీస్‌ సమం

కొలంబో ,నవంబర్‌ 29 : శ్రీలంక పర్యటనను న్యూజిలాండ్‌ విజయంతో ముగించింది. కొలంబో వేదికగా జరిగిన చివరి టెస్టులో 167 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. తద్వారా …

టెస్ట్‌ క్రికెట్‌కు పాంటింగ్‌ గుడ్‌ బై పెర్త్‌ టెస్ట్‌తో కెరీర్‌ ముగించనున్న ఆసిస్‌ క్రికెటర్‌

పెర్త్‌ ,నవంబర్‌ 29  : అంతర్జాతీయ క్రికెట్‌కు మరో దిగ్గజం వీడ్కోలు పలికాడు. ఆస్టేల్రియా జట్టు మాజీ కెప్టెన్‌ రికీ పాంటింగ్‌ రిటైర్మెంట్‌ ప్రకటించాడు. రేపటి నుండి …

స్పిన్‌ పిచ్‌ రూపొందించడం కుదరదు బాధ్యతల నుండి తప్పుకున్న ఈడెన్‌ క్యూరేటర్‌

కోల్‌కత్తా ,నవంబర్‌ 28 భారత కెప్టెన్‌ మహేంద్రసింగ్‌ ధోనీ స్పిన్‌ పిచ్‌లపై ఆసక్తి క్రమంగా వివాదాలకు దారితీస్తోంది. ముంబై పిచ్‌లాంటివే మిగిలిన మ్యాచ్‌లకూ కావాలని ధోనీ స్పష్టం …

నువ్వు ఆడు.. మేమున్నాం.. సచిన్‌కు సెలెక్టర్ల మద్ధతు

ముంబై ,నవంబర్‌ 28 :సచిన్‌ రిటైర్మెంట్‌కు సంబంధించి తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నా…. భారత క్రికెట్‌ కంట్రోల్‌ బోర్డుకు చీమ కుట్టినట్టైనా లేదు. ఇప్పటికే బోర్డు సభ్యులు అతన్ని …

రెండో టెస్టులో విజయం దిశగా కివీస్‌

కొలంబో ,నవంబర్‌ 28   శ్రీలంకతో జరుగుతోన్న రెండో టెస్టులో న్యూజిలాండ్‌ విజయం దిశగా సాగుతోంది. లంక ముందు భారీ లక్ష్యాన్ని నిర్థేశించడంతో పాటు వారి టాపార్డర్‌ను కుప్పకూల్చి …

టీమిండియా ఈ సమస్యలు అధిగమించేనా..

కోల్‌కత్తా ,నవంబర్‌ 28  ఈడెన్‌ గార్డెన్స్‌లో జరగనున్న మూడో టెస్టుకు ముందు భారత్‌ అధిగమించాల్సిన సమస్యలుచాలానే ఉన్నాయి. వాటిలో ముఖ్యమైనవి ప్రధానంగా మూడు… ఓపెనర్ల ఫామ్‌ , …

రాణించిన సమరవీర ఫాలోఆన్‌ తప్పించుకున్న లంక

కొలంబో ,నవంబర్‌ 27:  కొలంబో టెస్టులో శ్రీలంక పోరాడుతోంది. టాపార్డర్‌ బ్యాట్స్‌మెన్‌ విఫలమైనప్పటకీ… మిడిలార్డర్‌లో సమరవీర, మాథ్యూస్‌ రాణించడంతో లంక ఫాలోఆన్‌ గండం తప్పించుకుంది. 3 వికెట్లకు …

సచిన్‌ సెలెక్టర్లతో మాట్లాడాలి రిటైర్మెంట్‌పై కపిల్‌ సూచన

న్యూఢిల్లీ ,నవంబర్‌ 27:  మాస్టర్‌ బ్లాస్టర్‌ సచిన్‌ టెండూల్కర్‌ రిటైర్మెంట్‌పై భారత క్రికెట్‌ వర్గాల్లో చర్చ మరింత జోరందుకుంది. తాజాగా ఇంగ్లాండ్‌తో జరుగుతోన్న సిరీస్‌లోనూ సచిన్‌ విఫలమవుతుండడంతో …

మెల్‌బోర్న్‌,నవంబర్‌ 27: దక్షిణాఫ్రికాతో జరగనున్న మూడో టెస్ట్‌ కోసం ఆస్టేల్రియా జట్టును ప్రకటించారు. దాదాపు ఏడాది తర్వాత ఫాస్ట్‌ బౌలర్‌ మిఛెల్‌ జాన్సన్‌కు ఆసీస్‌ సెలక్టర్లు పిలుపునిచ్చారు. …

తాజావార్తలు