స్పొర్ట్స్

పారా ఒలింపిక్ స్వర్ణ విజేతకు రూ 2 కోట్లు

బ్రెజిల్ లోని రియో డీజనీరో నగరంలో జరుగుతున్న పారా ఒలింపిక్స్‌లో స్వర్ణం సాధించిన మరియప్పన్‌కు తమిళనాడు ప్రభుత్వం రూ.2కోట్లు నజరానా ప్రకటించింది. పురుషుల విభాగంలో మరియప్పన్‌ తంగవేలు …

పారా ఒలింపిక్స్ లో సత్తా చాటిన భారత్

రియో పారా ఒలింపిక్స్ లో భారత క్రీడాకారులు సత్తా చాటారు. పోటీల రెండో రోజునే రెండు మెడల్స్ భారత్ ఖాతాలో చేర్చారు. ఈ రెండు మెడల్స్ కూడా …

శ్రీవారి సేవలో సింధు, గోపీచంద్

తిరుమల: కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామిని ఆదివారం ఉదయం ఒలింపిక్ రజత పతక విజేత పీవీ సింధూ దర్శించుకున్నారు. కోచ్ గోపిచంద్‌, ఇతర కుటుంబ సభ్యులతో …

దుస్తుల వివాదంలో సింధు?

న్యూఢిల్లీ : రియో ఒలింపిక్స్ స్టార్స్‌ను బట్టల వివాదం వెంటాడుతోంది. బ్యాడ్మింటన్‌లో రజత పతకం సాధించిన పీవీ సింధు, జన హృదయాలను గెలిచిన జిమ్నాస్ట్ దీపా కర్మాకర్, …

సింధూ, సాక్షి, దీపకు వజ్ర హారాలు

చెన్నై: రియో ఒలింపిక్స్‌లో పతకాలు సాధించిన భారత అథ్లెట్లకు ప్రోత్సాహకాల పరంపర కొనసాగుతూనే ఉంది. తాజాగా చెన్నైకి చెందిన ఓ జ్యూవెలరీ సంస్థ వీరికి డైమండ్‌ నెక్లెస్‌లను …

తొలి స్వర్ణం.. సాధించిన దేశాలు

రియో డి జనీరో: రియో ఒలింపిక్స్‌ విజయవంతంగా ముగిశాయి. ఈ ఒలింపిక్స్‌లో 10 దేశాలకు తొలిసారి స్వర్ణం కల సాకారమైంది. దీనిలో ఓ అథ్లెట్‌ స్వతంత్రంగా స్వర్ణం …

చేజారుతున్న నెం.1 ర్యాంక్..!

వెస్టిండీస్ తో జరుగుతున్న చివరి టెస్టు మ్యాచ్ నాలుగో రోజు కూడా వర్షార్పణం అయ్యింది. దీంతో టెస్టుల్లో నెంబర్ వన్ ర్యాంక్ భారత్ చేజారనుంది. గతవారం శ్రీలంక …

ఆస్ట్రేలియాలో భారతీయ స్క్వాష్ క్రీడాకారులకు 3 పతకాలు

కాన్‌బెర్రా: రియా ఒలంపిక్స్‌లో రజత పతకం సాధించిన హైదరాబాద్ అమ్మాయి పివీ సింధు భారతదేశ ప్రతిష్ఠను ఇనుమడింపచేయగా, ఆస్ట్రేలియాలో జరుగుతున్న డబ్ల్యుఎస్ఎఫ్ వరల్డ్ ఇంటర్నేషనల్ డబుల్స్‌లో భారత …

బ్రెజిల్‌-జర్మనీ మ్యాచ్‌కు వీఐపీ అతిథి

రియో డి జనీరో: బ్రెజిల్‌- జర్మనీ మధ్య జరిగిన పురుషుల ఫుట్‌బాల్‌ ఫైనల్‌ మ్యాచ్‌ను వీక్షించేందుకు ఓ వీఐపీ అతిథి వచ్చాడు. స్పోర్ట్స్‌ జాకెట్‌, కళ్లజోడు, మెడలో …

అదితి తెస్తుందా మరో పతకం!

రియో డి జనీరో: రియోలో యువ గోల్ఫ్‌ క్రీడాకారిణి అదితి అశోక్‌ నేడు కీలక మ్యాచ్‌ ఆడనుంది. మూడురోజులు జరిగిన ఆటలో ఆమె 79వ స్థానం నుంచి …