Cover Story

అంతర్గత భద్రతపై కలిసి పనిచేద్దాం

– దేశాభివృద్ధికి రాష్ట్రాల సహకారం అవసరం – అంతరాష్ట్ర మండలి భేటీలో ప్రధాని మోదీ ఉద్భోద న్యూఢిల్లీ,జులై 16(జనంసాక్షి):రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్రం కలిసి కట్టుగా పనిచేస్తేనే దేశం …

ఫ్రాన్స్‌లో మరో ఉగ్రదాడి

– బాస్టిల్‌డే సంబరాల్లో పెనువిషాదం – ట్రక్కుతో దాడి – 80 మంది మృతి పారిస్‌,జులై 15(జనంసాక్షి):ఉగ్రదాడితో మరోమారు ఫ్రాన్స్‌ వణికింది. కొత్తతరహాలో దాడి జరిగింది.  ట్రక్కుద్వారా …

అక్రమమైనింగ్‌పై కేటీఆర్‌ సీరియస్‌

– ఏడీ, రాయల్టి ఇన్స్‌ పెక్టర్‌ సస్పెన్షన్‌ హైదరాబాద్‌,జులై 14(జనంసాక్షి): ఇసుక అక్రమ మైనింగ్‌లపై  మంత్రి కేటీఆర్‌ సీరియస్‌ అయ్యారు. అక్రమాలకు పాల్పడే కాంట్రాక్టర్లు, అధికారులపై చర్యలు …

మోదీ సర్కారుకు చెంపదెబ్బ

– అరుణాచల్‌లో ప్రజాస్వామ్య పునరుద్ధరణ – రాష్ట్రపతి పాలన చెల్లదు – గవర్నర్‌ అత్యుత్సాహంపై మొట్టికాయ – ప్రత్యేక పరిస్థితుల్లో రాష్ట్రపతి జోక్యం చేసుకోవచ్చు – సుప్రీం …

‘ఏటిగడ్డ’ రైతులతో సర్కారు చర్చలు

భూములిచ్చేందుకు అంగీకరించారు మంత్రి హరీశ్‌ వెల్లడసిద్ధిపేట,జూలై 12 (జనంసాక్షి) : మల్లన్న సాగర్‌ భూ సేకరణ వ్యవహారాన్ని కొలిక్కి తెచ్చేందుకు చేస్తున్న ప్రయత్నంలో మంత్రి హరీష్‌ రావు …

ఉద్యమంలా హరితహరం

హైదరాబాద్‌లో కదిలిన జనం నిమ్స్‌లో సీఎం కేసీఆర్‌, భెల్లో గవర్నర్‌ ఇది ప్రజలందరి కార్యక్రమం నరసింహన్‌ హైదరాబాద్‌,జులై11(జనంసాక్షి):  హరితహారంలో భాగంగా రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌ నగరంలో ఒకేరోజు …

టాంజానియాతో భారత సంబంధాలు భేష్‌

– 17 నగరాలు మధ్య వాటర్‌ ప్రాజెక్టులు – భారత ప్రధాని నరేంద్ర మోదీ టాంజానియా,జులై 10(జనంసాక్షి):భారత ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఇవాళ టాంజానియాలో పర్యటించారు. 19వ శతాబ్ధం …

ప్రాజెక్టులకు అవసరమైన ఇసుకరీచ్‌లను గుర్తించండి

– మంత్రులు కేటీఆర్‌, హరీశ్‌ సమీక్ష హైదరాబాద్‌,జులై 9(జనంసాక్షి):తెలంగాణ రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టుల కు అవసరమైన ఇసుక రీచ్‌ లను యుద్ధప్రాతిపదిక న గుర్తించాలని మంత్రులు హరీష్‌ …

అమెరికా గజగజ

– జాతి వివక్షపై భగ్గుమన్న నల్లజాతీయులు – ఐదుగురు పోలీసుల మృతి డల్లాస్‌,జులై 8(జనంసాక్షి): కాల్పుల ఘటనలతో అమెరికా మరోమారు రక్తసిక్తమైంది. తాజాదాడుల్లో పోలీసులు మృతి చెందారు. …

నేడు ఈద్‌-ఉల్‌-ఫితర్‌

– సీఎం కేసీఆర్‌, గవర్నర్‌ శుభాకాంక్షలు హైదరాబాద్‌,జులై 6(జనంసాక్షి): నెలవంక కనిపించని కారణంగా ఈద్‌-ఉల్‌-ఫితర్‌ (రంజాన్‌)ను గురువారం జరుపుకోనున్నారు. ఈ విషయాన్ని దిల్లీలోని ఫతేపురి మసీదు ఇమామ్‌… …