Cover Story

చలో మల్లన్నసాగర్‌ ఉద్రిక్తం

– గాంధీభవన్‌ దిగ్భంధనం – ఇనుప కంచెలను దూకిన కార్యకర్తలు – నిరసన తెలిపే హక్కులేదా? – పరామర్శించడం నేరమా? – జైపాల్‌ రెడ్డి హైదరాబాద్‌,జులై 26(జనంసాక్షి): …

మల్లన్నసాగర్‌ బంద్‌ విజయవంతం

– కోదండరాంతో సహా పలువురి అరెస్టు – ప్రభుత్వ తీరుపై నిరసన మెదక్‌,జులై 25(జనంసాక్షి): మల్లన్నసాగర్‌ నిర్వాసితులపై ఆదివారం జరిగిన పోలీసుల లాఠీచార్జీకి నిరసనగా అఖిలపక్షం పిలుపుమేరకు  …

మల్లన్నసాగర్‌ మహా ఉద్రిక్తత

– గాల్లోకి కాల్పులు – ఖాకీల కర్కశం – రైతులపై లాఠీ చార్జి – 20మందికి గాయాలు – ప్రజాస్వామిక తెలంగాణ కావాలి – కోదండారం – …

లష్కర్‌ బోనాలు షురూ

– భారీ భద్రతో సీసీ కెమెరాల ఏర్పాటు – సీఎం కేసీఆర్‌కు ఆహ్వానం హైదరాబాద్‌,జులై 23(జనంసాక్షి): ఆదిసోమవారాల్లో రెండు రోజులపాటు జరిగే లష్కర బోనాలకు సర్వం సిద్దం …

ఆకస్మికంగా పర్యటిస్తా

– నాటిన ప్రతిమొక్కకు నీరుపోయండి – హరితహారం లక్ష్యం కొనసాగాలి – సీఎం కేసీఆర్‌ హైదరాబాద్‌,జులై 22(జనంసాక్షి): హరితహారం లక్ష్యంలో వెనకడుగు వేయరాదని, ఇదే స్ఫూర్తితో ముందుకు …

ఉచిత విద్యుత్‌ కొనసాగిస్తాం

– అన్నదాతకు అండగా ఉంటాం – ఇరు రాష్ట్రాల రైతులు బాగుండాలి – సీఎం కేసీఆర్‌ సమీక్ష హైదరాబాద్‌,జులై 21(జనంసాక్షి):  రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావించి నిర్మిస్తున్న …

పాలమూరు – దిండి అపెక్స్‌ కమిటీకి

– సుప్రీం నిర్ణయం – సుప్రీం నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం న్యూఢిల్లీ,జులై 20(జనంసాక్షి): తెలంగాణ ప్రభుత్వం నిర్మిస్తున్న పాలమూరు, డిండి ప్రాజెక్టులపై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. ఈ రెండు …

పెట్టుబడులవేటలో కేటీఆర్‌

– ఢిల్లీలో బిజీబిజీ న్యూఢిల్లీ,జులై 19(జనంసాక్షి): దేశరాజధాని ఢిల్లీలో మంత్రి కెటిఆర్‌ బిజీగా గడిపారు. వివిధ దేశాల ప్రతినిధులను కలసి తెలంగాణ పారిశ్రామిక విధానం,పెట్టుబడులపై చర్చించారు.  విదేశీ …

మిషన్‌ భగీరథ ప్రారంభానికి రండి

– హైకోర్టును విభజించండి – ప్రధానిమోదీకి కేసీఆర్‌ విజ్ఞప్తి – కేంద్రమంత్రులు అరుణ్‌జైట్లీ, ఉమాభారతిలతో భేటి న్యూఢిల్లీ,జులై 18(జనంసాక్షి):తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌ రావు ఢిల్లీ పర్యటనలో …

రాష్ట్ర ప్రయోజనాలపై రాజీవద్దు

– హైకోర్టు, నిధులపై గళం విప్పండి – సీఎం కేసీఆర్‌ దిశానిర్దేశం హైదరాబాద్‌,జులై 17(జనంసాక్షి):రాష్ట్రానికి సంబంధించిన అంశాలు, సమస్యలపై జాతీయ స్థాయిలో పోరుకు టీఆర్‌ఎస్‌ సిద్ధమౌతోంది. సీఎం …