Cover Story

ఎమ్మెల్యే ముత్తిరెడ్డి ఇదిగో.. నీ అవినీతి చిట్టా

– శిఖం భూములు,గుడిని మింగేశావ్‌ – బహిరంగంగా బండారం బయటపెట్టిన కలెక్టర్‌ దేవసేన జనగాం,సెప్టెంబర్‌ 26,(జనంసాక్షి): గత కొంత కాలంగా తెలంగాణలో అధికార పార్టీ ఎమ్మెల్యేలకు, కలెక్టర్లకు …

భూమికోసం నిప్పంటించుకున్న శ్రీనివాస్‌ మృతి

– తెలంగాణ బిడ్డల ఆత్మాహుతిపై పలువురి ఆగ్రహం కరీంనగర్‌,సెప్టెంబర్‌ 24,(జనంసాక్షి): భూమి కోసం ఈనెల 3 న నిప్పంటించుకుని ఆత్మహత్యకు పాల్పడిన మహంకాళి శ్రీనివాస్‌ హైదరాబాద్‌ ఆసుపత్రిలో …

నూతన సంవత్సరానికి భగీరథ నీరు

– తెలంగాణ ప్రజలకు కొత్త సంవత్సరం కానుక – సీఎం కేసీఆర్‌ వెల్లడి హైదరాబాద్‌,సెప్టెంబర్‌ 23,(జనంసాక్షి):మిషన్‌ భగీరథ పనులను రెండు భాగాలుగా విభజించుకోవాలని, పార్ట్‌ 1 ను …

కృష్ణా నీటికేటాయింపులు

– ఏపీకి 16.. తెలంగాణకు 6 టీఎంసీలు – త్రిసభ్య కమిటీ నిర్ణయం హైదరాబాద్‌,సెప్టెంబర్‌ 22,(జనంసాక్షి): కృష్ణా జలాల కేటాయింపులు, నీటివిడుదల, పరస్పర ఫిర్యాదులపై చర్చించేందుకు జలసౌధలో …

రొహింగ్యాలు దేశానికి ముప్పు

– సుప్రీంకు కేంద్రం అఫిడవిట్‌ న్యూఢిల్లీ,సెప్టెంబర్‌ 18,(జనంసాక్షి): రోహింగ్య ముస్లింల వల్ల దేశ భద్రతకు ముప్పు వాటిల్లుతుందని సుప్రీం కోర్టులో కేంద్రం అఫిడవిట్‌ దాఖలు చేసింది. రోహింగ్య …

తెలంగాణలో శ్వేత విప్లవం సాధిద్దాం

– సబ్సీడీపై బర్రెల పంపిణీ – విజయ డైరీకి ఇచ్చినట్లే మిగిలిన డైరీలకు రూ.4 ఇన్సెంటివ్‌ – సీఎం కేసీఆర్‌ వెల్లడి హైదరాబాద్‌,సెప్టెంబర్‌ 17,(జనంసాక్షి):తెలంగాణలో పాడి రైతులకు …

కుటుంబం చెల్లచెదురై.. ఆప్తుల్ని కోల్పోయిన రొహింగ్యా ముస్లిం మహిళ

– కుటుంబం చెల్లచెదురై.. ఆప్తుల్ని కోల్పోయిన రొహింగ్యా ముస్లిం మహిళ జహిత భాను తన పిల్లలు మహ్మద్‌ నూర్‌(ఎడమ), కూతురు షాహిర్‌ను ఎత్తుకుని వందలాది కిలోమీటర్లు ప్రయాణించి …

అర్చకులకు పేస్కేల్‌

– ప్రభుత్వ ఉద్యోగుల తరహాలో వేతనాలు – ధార్మికపరిషత్‌ ఏర్పాటు చేస్తాం – సీఎం కేసీఆర్‌ వరాల జల్లు హైదరాబాద్‌,సెప్టెంబర్‌ 15,(జనంసాక్షి):దేవాలయాల్లో పనిచేసే అర్చకులు, ఉద్యోగులకు వచ్చే …

పొరుగురాష్ట్రాలతో స్నేహపూర్వక వైఖరి

– విజయవాడలో ఆంధ్ర తెలంగాణ రాష్ట్ర పంపకాల సమావేశం నేపథ్యంలో సీఎం కేసీఆర్‌ దిశానిర్దేశం హైదరాబాద్‌,సెప్టెంబర్‌ 14,(జనంసాక్షి):ఇరుగు పొరుగు రాష్ట్రాలతో స్నేహపూర్వక సంబంధాలు కొనసాగించాలనే తెలంగాణ మౌలిక …

వీడిన చాందిని హత్యకేసు మిస్టరీ

హైదరాబాద్‌,సెప్టెంబర్‌ 13,(జనంసాక్షి):ముందస్తు ప్రణాళికతోనే ఇంటర్‌ విద్యార్థిని చాందిని జైన్‌ను సాయికిరణ్‌ రెడ్డి హతమార్చాడని సైబరాబాద్‌ సీపీ సందీప్‌ శాండిల్య తెలిపారు. ఈ కేసులో నిందితుడు సాయి కిరణ్‌ను …