Cover Story

ఉత్తరభారతంలో పోటెత్తిన వరదలు

– జనజీవనం అతలాకుతలం న్యూఢిల్లీ,ఆగస్టు 21(జనంసాక్షి):భారీ వరదలతో ఉత్తరాది రాష్ట్రాలు వణికిపోతున్నాయి. గత కొన్ని రోజులుగా కురుస్తున్న వానలతో.. నదులు, వాగులు పొంగిపొర్లుతున్నాయి. ఉత్తరాఖండ్‌, మధ్యప్రదేశ్‌, యూపీ, …

కొత్త జిల్లాలపై తుది కసరత్తు

– 22న డ్రాఫ్ట్‌ నోటిఫికేషన్‌ – నెల రోజులపాటు ప్రజాభిప్రాయసేకరణ – పరిపాలన సౌలభ్యం కోసమే కొత్తజిల్లాలు – జోనల్‌ వ్యస్థ రద్దు…మార్పులు చేర్పులు ఉంటాయని సూచన …

రజత సింధూరం

– ఐనా మనసింధూ బంగారమే – ఒలింపిక్స్‌లో భారత్‌కు తొలి రజతం – పోరాడి ఓడినా జనహృదయంలో స్థానం – శుభాకాంక్షలు తెలిపిన సీఎం కేసీఆర్‌ రియో …

వాణిజ్య రంగంలో తెలంగాణను నెం.1గా నిలుపుదాం

– మంత్రి కేటీఆర్‌ – ఒకరోజు ముంబై పర్యటన విజయవంతం ఢిల్లీ,ఆగస్టు 18(జనంసాక్షి):వచ్చే నాలుగేళ్లలో తెలంగాణను వ్యాపార, వాణిజ్య రంగాల్లో నంబర్‌ వన్‌ గా నిలిపేందుకు కృషి …

భగీరథకు భారీ సాయం

– రూ.6750 కోట్ల రుణమిచ్చేందుకు ముందుకొచ్చిన బ్యాంకులు హైదరాబాద్‌,ఆగస్టు 17(జనంసాక్షి): తెలంగాణ ప్రజల దాహార్తిని తీర్చే మిషన్‌ భగీరథలో భాగస్వామ్యమయ్యేందుకు బ్యాంకులు ముందుకొచ్చాయి. ఆంధ్రాబ్యాంకు నేతృత్వంలో కన్సార్టియంగా …

మ్యాన్‌హోల్స్‌లో నో మాన్యువల్‌

– యంత్రాలే శుభ్రం చేస్తాయి – చనిపోయిన కార్మికులకు 10 లక్షల పరిహారం – చెత్త తరలింపునకు సరికొత్త యంత్రాలు – ప్రారంభించిన మంత్రి కేటీఆర్‌ హైదరాబాద్‌,ఆగస్టు …

బాలరిష్టాలు అధిగమించాం

  అభివృద్ధిలో ముందున్నాం – మైనారీటీ, ఎస్టీలకు దామాశ పద్దతిలో రిజర్వేషన్లు – ప్రతిష్టాత్మక గోల్కొండ నుంచి సీఎం కేసీఆర్‌ పంద్రాగస్టు సందేశం హైదరాబాద్‌,ఆగస్టు 15(జనంసాక్షి): తెలంగాణ …

దళితులు, మైనారిటీలపై దాడులు అభివృద్ధికి విఘాతం

వికృతచేష్టలను ఖండించిన రాష్ట్రపతి ప్రణబ్‌ న్యూఢిల్లీ,ఆగస్టు 14(జనంసాక్షి):దళితులు, మైనారి టీలపై దాడులు జరుగకుండా కఠినంగా వ్యవరించాలని రాష్ట్ర పతి ప్రణబ్‌ ముఖర్జీ తెలిపారు.దేశ 70వ స్వాతంత్య్ర దినో …

స్మార్ట్‌ సిటీలకు సహకరిస్తాం

– మోదీతో ప్రీతిపటేల్‌ భేటీ న్యూఢిల్లీ,ఆగస్టు 13(జనంసాక్షి):స్మార్ట్‌ సిటీ అమరావతి అభివృద్ధికి సహకరిస్తామని బ్రిటన్‌ మరోమారు భరోసా ఇచ్చింది. అమరావతితో పాటు ఇతర స్మార్ట్‌ సిటీలుగా రూపొందనున్న …

అలంపూర్‌పై వరాల జల్లు

– ఆర్డీఎస్‌ త్వరితగతిన పునరుద్ధరణ – 87,500 ఎకరాలకు సాగునీరు అందిస్తాం – వంద పడకల ఆస్పత్రి, డిగ్రీ కళాశాల ఏర్పాటు చేస్తాం – గొందిమళ్లలో సీఎం …