Cover Story

హరితహారాన్ని ఆషామాషీగా తీసుకోవద్దు

– సీఎం కేసీఆర్‌ సమీక్ష హైదరాబాద్‌,ఆగస్టు 1(జనంసాక్షి):తెలంగాణకు హరితహారం కార్యక్రమాన్ని ఆషామాషీగా తీసుకోవద్దని సీఎం కేసీఆర్‌ స్పష్టం చేశారు. ఇది చాలా ముఖ్యమైన కార్యక్రమం కాబట్టి ప్రజా …

మల్లన్నసాగర్‌కు భూములిస్తాం

-ముందుకొచ్చిన సింగారం – మంత్రి హరీశ్‌ చర్చలు సఫలం మెదక్‌,జులై 31(జనంసాక్షి): ప్రాజెక్టు భూసేకరణలో తెలంగాణ ప్రభుత్వం మరో ముందడుగు వేసింది.మల్లన్న సాగర్‌ నిర్మాణానికి అన్నదాతలంతా మద్దతుగా …

అస్సాం అతలాకుతలం

– ముంచెత్తిన వరదలు – రాజ్‌నాథ్‌ ఏరియల్‌ సర్వే – లీటరు పెట్రోల్‌ రూ.300 గువాహటి,జులై 30(జనంసాక్షి):ఈశాన్య రాష్ట్రాల్లో వరదలు ముంచెత్తాయి. అసోంను వరదలు ముంచెత్తడంతో పరిస్థితి …

తెలంగాణ ఎంసెట్‌ -2 రద్దు

– ముఖ్యమంత్రి కేసీఆర్‌ నిర్ణయం – లీకేజీ కారకులపై కఠిన చర్యలు హైదరాబాద్‌,జులై 29(జనంసాక్షి):వైద్య విద్య కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించిన ఎంసెట్‌-2 పరీక్షను తెలంగాణ ప్రభుత్వం రద్దు …

తల్లిదండ్రులు ఆందోళన చెందవద్దు

– ఎంసెట్‌ ర్యాంకర్ల తల్లిదండ్రులకు కడియం భరోసా హైదరాబాద్‌,జులై 28(జనంసాక్షి): తెలంగాణ ఎంసెట్‌-2 రద్దు చేయడమా లేక కొనసాగించడమా అన్నది శుక్రవారం ప్రభుత్వం ఓ నిర్ణయం తీసుకోనుంది. …

ఎంసెట్‌ -2 రద్దు దిశగా సర్కారు!

– నివేదిక రాగానే నిర్ణయం – మంత్రి లక్ష్మారెడ్డి హైదరాబాద్‌,జులై 27(జనంసాక్షి): వైద్య విద్య కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించిన తెలంగాణ ఎంసెట్‌-2 పరీక్షపై అన్ని వర్గాల్లోనూ ఉత్కంఠ …

చలో మల్లన్నసాగర్‌ ఉద్రిక్తం

– గాంధీభవన్‌ దిగ్భంధనం – ఇనుప కంచెలను దూకిన కార్యకర్తలు – నిరసన తెలిపే హక్కులేదా? – పరామర్శించడం నేరమా? – జైపాల్‌ రెడ్డి హైదరాబాద్‌,జులై 26(జనంసాక్షి): …

మల్లన్నసాగర్‌ బంద్‌ విజయవంతం

– కోదండరాంతో సహా పలువురి అరెస్టు – ప్రభుత్వ తీరుపై నిరసన మెదక్‌,జులై 25(జనంసాక్షి): మల్లన్నసాగర్‌ నిర్వాసితులపై ఆదివారం జరిగిన పోలీసుల లాఠీచార్జీకి నిరసనగా అఖిలపక్షం పిలుపుమేరకు  …

మల్లన్నసాగర్‌ మహా ఉద్రిక్తత

– గాల్లోకి కాల్పులు – ఖాకీల కర్కశం – రైతులపై లాఠీ చార్జి – 20మందికి గాయాలు – ప్రజాస్వామిక తెలంగాణ కావాలి – కోదండారం – …

లష్కర్‌ బోనాలు షురూ

– భారీ భద్రతో సీసీ కెమెరాల ఏర్పాటు – సీఎం కేసీఆర్‌కు ఆహ్వానం హైదరాబాద్‌,జులై 23(జనంసాక్షి): ఆదిసోమవారాల్లో రెండు రోజులపాటు జరిగే లష్కర బోనాలకు సర్వం సిద్దం …