Cover Story

పర్యాటక ప్రాంతంగా దుర్గం చెరువు

– మంత్రి కేటీఆర్‌ హైదరాబాద్‌,ఏప్రిల్‌ 23(జనంసాక్షి):దుర్గం చెరువును పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామని ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ పేర్కొన్నారు. హైదరాబాద్‌ను విశ్వనగరంగా తీర్చిదిద్దే క్రమంలో సిటీలో …

తెలంగాణలో సర్కారీ పెద్దాసుపత్రులు

– నిర్మాణానికి ముందుకొచ్చిన నెదర్లాండ్స్‌ సంస్థ హైదరాబాద్‌,ఏప్రిల్‌ 21(జనంసాక్షి): గతంలో ప్రకటించిన మేరకు కొత్త ఆసుపత్రుల నిర్మాణంపై తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ సవిూక్ష నిర్వహించారు. ఆసుపత్రుల …

ప్రజాప్రభుత్వాన్ని ఎలా రద్దు చేస్తారు!?

– ఓట్లేసిన ప్రజల హృదయాలు గాయపడుతాయి – ఉత్తరాఖండ్‌ రాష్ట్రపతి పాలన చెల్లదు డెహ్రాడూన్‌,ఏప్రిల్‌ 21(జనంసాక్షి):ఉత్తరాఖండ్‌ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలనను హైకోర్టు నిలిపివేసింది. సంతో కేంద్రానికి ఎదురుదెబ్బ …

విద్యాసుమాలు విరబూయాలి

– ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాలి – సీఎం కేసీఆర్‌ సమీక్ష హైదరాబాద్‌,ఏప్రిల్‌ 20(జనంసాక్షి):భవిష్యత్‌ అంతా విద్య విూదే ఆధారపడి ఉంటుంది కాబట్టి ఎస్సీ, …

మిషన్‌ భగీరథ భేష్‌…

– దేశానికి  మార్గ నిర్దేశం ఈ పథకం – కేంద్ర మంత్రులు బీరేంద్ర సింగ్‌, రాంక్రిపాల్‌ యాదవ్‌ హైదరాబాద్‌, ఏప్రిల్‌ 19(జనంసాక్షి):పంచాయితీరాజ్‌, గ్రావిూణాభివృద్ధి, తాగునీటి సరాఫరా శాఖలపై …

నెలాఖరులో ‘మహా’ ఒప్పందం

హైదరాబాద్‌,ఏప్రిల్‌ 18(జనంసాక్షి): నెలాఖరులో ‘మహా’ ఒప్పందం.    తెలంగాణ మహారాష్ట్ర మధ్య ఈ నెలాఖరులో సాగు నీటిపాజెక్టులప ఒప్పందం జరగవచ్చు. తెలంగాణ ప్రభుత్వం వైపు నుంచి ఈ మేరకు …

ఈక్వెడార్‌లో పెనువిపత్తు

– భారీ భూకంపం – 233 మంది మృతి – కుప్పకూలిన భవంతులు – కొనసాగుతున్న సహాయక చర్యలు క్వీటో,ఏప్రిల్‌ 17(జనంసాక్షి):ఈక్వెడార్‌ రాజధాని క్వీటోను భారీ భూకంపం …

నిప్పుల కొలిమి!

– సూర్యప్రతాపానికి 17 మంది మృతి హైదరాబాద్‌,ఏప్రిల్‌ 16(జనంసాక్షి): భానుడి ప్రతాపానికి ప్రజలు విలవిల్లాడుతున్నారు. తెలుగు రాష్టాల్ల్రో  ఎండలు మండుతున్నాయి. భానుడు నిప్పులు కురిపిస్తున్నాడు. శనివారం వడదెబ్బ …

అట్టహాసంగా భద్రాద్రి రాములోరి కల్యాణం

– ముత్యాల తలంబ్రాలు పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం కేేసీఆర్‌ – తరలివచ్చిన భక్త జనం భద్రాచలం,ఏప్రిల్‌ 15(జనంసాక్షి): ఖమ్మం జిల్లా భద్రాచలంలో వేంచేసిన శ్రీసీతారామచంద్రస్వామి వారి    కల్యాణం …

అంబేడ్కర్‌ వల్లే తెలంగాణ కల సాకారం

– దూరదృష్టికల మహానేత – 125 అడుగుల అంబేడ్కర్‌ విగ్రహానికి సీఎం కేసీఆర్‌ శంకుస్థాపన హైదరాబాద్‌,ఏప్రిల్‌ 14(జనంసాక్షి): అంబేడ్కర్‌ రూపొందించిన రాజ్యాంగ చట్టం వల్లే తెలంగాణ రాష్ట్రం …