Cover Story

‘ఏటిగడ్డ’ రైతులతో సర్కారు చర్చలు

భూములిచ్చేందుకు అంగీకరించారు మంత్రి హరీశ్‌ వెల్లడసిద్ధిపేట,జూలై 12 (జనంసాక్షి) : మల్లన్న సాగర్‌ భూ సేకరణ వ్యవహారాన్ని కొలిక్కి తెచ్చేందుకు చేస్తున్న ప్రయత్నంలో మంత్రి హరీష్‌ రావు …

ఉద్యమంలా హరితహరం

హైదరాబాద్‌లో కదిలిన జనం నిమ్స్‌లో సీఎం కేసీఆర్‌, భెల్లో గవర్నర్‌ ఇది ప్రజలందరి కార్యక్రమం నరసింహన్‌ హైదరాబాద్‌,జులై11(జనంసాక్షి):  హరితహారంలో భాగంగా రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌ నగరంలో ఒకేరోజు …

టాంజానియాతో భారత సంబంధాలు భేష్‌

– 17 నగరాలు మధ్య వాటర్‌ ప్రాజెక్టులు – భారత ప్రధాని నరేంద్ర మోదీ టాంజానియా,జులై 10(జనంసాక్షి):భారత ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఇవాళ టాంజానియాలో పర్యటించారు. 19వ శతాబ్ధం …

ప్రాజెక్టులకు అవసరమైన ఇసుకరీచ్‌లను గుర్తించండి

– మంత్రులు కేటీఆర్‌, హరీశ్‌ సమీక్ష హైదరాబాద్‌,జులై 9(జనంసాక్షి):తెలంగాణ రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టుల కు అవసరమైన ఇసుక రీచ్‌ లను యుద్ధప్రాతిపదిక న గుర్తించాలని మంత్రులు హరీష్‌ …

అమెరికా గజగజ

– జాతి వివక్షపై భగ్గుమన్న నల్లజాతీయులు – ఐదుగురు పోలీసుల మృతి డల్లాస్‌,జులై 8(జనంసాక్షి): కాల్పుల ఘటనలతో అమెరికా మరోమారు రక్తసిక్తమైంది. తాజాదాడుల్లో పోలీసులు మృతి చెందారు. …

నేడు ఈద్‌-ఉల్‌-ఫితర్‌

– సీఎం కేసీఆర్‌, గవర్నర్‌ శుభాకాంక్షలు హైదరాబాద్‌,జులై 6(జనంసాక్షి): నెలవంక కనిపించని కారణంగా ఈద్‌-ఉల్‌-ఫితర్‌ (రంజాన్‌)ను గురువారం జరుపుకోనున్నారు. ఈ విషయాన్ని దిల్లీలోని ఫతేపురి మసీదు ఇమామ్‌… …

మోదీ కెబినెట్‌ విస్తరణ

– 19 మంది సహాయ మంత్రులు – ప్రకాశ్‌ జవదేకర్‌ ఒక్కడికే ప్రమోషన్‌ – ఐదుగురికి ఉద్వాసన న్యూఢిల్లీ,జులై 5(జనంసాక్షి):ప్రధాని మోడీ నేతృత్వంలోని కేంద్ర కేబినెట్‌ను మంగళవారం …

హరితహారం మహా ఉద్యమం

– 8న నల్గొండ జాతీయ రహదారికి ఇరువైపులా మొక్కలు నాటే కార్యక్రమం – ప్రారంభించనున్న సీఎం కేసీఆర్‌ హైదరాబాద్‌,జులై 4(జనంసాక్షి): హరితహారంలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం మహా …

బాగ్దాద్‌లో బాంబుల మోత

– 165 మంది మృతి – 200 మందికిపైగా గాయాలు బాగ్దాద్‌,జులై 3(జనంసాక్షి):ఇస్లామిక్‌ స్టేట్‌ ఉగ్రవాదులు ఇరాక్‌ లో నరమేధం సృష్టించారు. శనివారం అర్థరాత్రి సమయంలో రాజధాని …

ఉధృతమవుతున్న న్యాయపోరు

– గన్‌పార్క్‌ వద్ద లాయర్ల దీక్ష – గవర్నర్‌తో సీఎం కేసీఆర్‌ భేటి – సుప్రీం చీఫ్‌ జస్టిస్‌తో హైకోర్టు సీజే సమావేశం హైదరాబాద్‌/న్యూఢిల్లీ,జులై 2(జనంసాక్షి): హైకోర్టు …