Cover Story

నిప్పుతో ఆడుకోవద్దంటూ అమెరికాకు చైనా వార్నింగ్

తైవాన్ వ్యవహారం తమ అంతర్గత విషయమని, ఈ విషయంలో ఇతర దేశాలు జోక్యం చేసుకోవద్దని చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి లిన్ జియాన్ స్పష్టం చేశారు. …

Janam Sakshi Newspaper

Janam Sakshi is a Telugu-language newspaper in Telangana, recognized as a “Big Daily Newspaper” by the Telangana government’s Information and …

మిస్‌వరల్డ్‌-2025 విజేతగా థాయ్‌లాండ్‌ సుందరి

` పోటీల్లో గెలుపొందిన ఓపల్‌ సుచాత చువాంగ్‌ శ్రీ ` 72వ ప్రపంచ సుందరికి కిరీటాన్ని ధరింపజేసిన గత సంవత్సర విజేత క్రిస్టినా పిజ్కోవా ` 3వ,2వ,1వ …

ప్రధాని పేరు మరిచిపోయిన సీఎం నితీశ్ కుమార్‌.. నెట్టింట వీడియో వైర‌ల్‌!

బీహార్ ముఖ్య‌మంత్రి నితీశ్‌ కుమార్‌ చిన్న‌ పొరపాటు కార‌ణంగా మరోసారి వార్త‌ల్లో నిలిచారు. వేదికపై ఉన్న ప్రధాన‌మంత్రి పేరును ఆయన మరిచిపోయారు. ప్ర‌ధాని నరేంద్ర‌ మోదీని అటల్ …

భారాస బీజేపీలో విలీనం ఖాయం

` కాళేశ్వరంపై మళ్లీ కుమ్మక్కయ్యారు ` ఈటల, హరీశ్‌లు కేసీఆర్‌తో ఫోన్‌లో మాట్లాడారు ` కమిషన్‌ ముందు ఒక్కటే సమాధానం చెప్పాలని నిర్ణయించకున్నారు ` సర్జికల్‌ స్ట్రయిక్స్‌ …

బంగారు రుణాలపై ఆర్‌బీఐ కొత్త నిబంధనల ప్రతిపాదన

బంగారంపై రుణాలు తీసుకునే చిన్న మొత్తాల రుణగ్రహీతలకు కేంద్ర ప్రభుత్వం నుంచి ఊరట లభించే అవకాశం కనిపిస్తోంది. ఈ రుణాలకు సంబంధించి ఆర్బీఐ ప్రతిపాదించిన కొన్ని కఠినమైన …

ఢిల్లీలో సీఎం చంద్రబాబును కలిసిన మంద కృష్ణ

పద్మశ్రీ పురస్కార గ్రహీత, ఎమ్మార్పీఎస్ (మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి) వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ నేడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుతో సమావేశమయ్యారు. వీరి భేటీ దేశ …

2004లోనే చంద్రబాబు చరిత్ర ముగిసింది:జగదీశ్ రెడ్డి

మహానాడు వేదికగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ సీనియర్ నేత జగదీశ్ రెడ్డి తీవ్రస్థాయిలో స్పందించారు. చంద్రబాబు మాటలు హాస్యాస్పదంగా ఉన్నాయని ఆయన …

వీర తిలకం దిద్దితే.. యుద్ధాన్ని మధ్యంలో చేతులెత్తేశారు

` దేశ ఆత్మగౌరవాన్ని ట్రంప్‌ వద్ద మోడీ తాకట్టుపెట్టారు ` ప్రధానిపై ముఖ్యమంత్రి రేవంత్‌ ఆగ్రహం ` పాక్‌తో యుద్ధం అర్ధంతరంగా ఎందుకు ఆపారు? ` అమెరికా …

పాకిస్థాన్‌తో కాల్పుల విరమణపై అమెరికాతో భారత్ చర్చలు

పాకిస్థాన్‌తో కాల్పుల విరమణ ఒప్పందం విషయమై అమెరికాతో జరిపిన చర్చల్లో సుంకాలను (టారిఫ్‌లు) గురించిన అంశం ఎన్నడూ ప్రస్తావనకు రాలేదని భారత ప్రభుత్వం గురువారం మరోసారి స్పష్టం …