Cover Story

ప్రశాంతంగా పుర పోలింగ్‌

వెల్లువెత్తిన ఓటరు చైతన్యం కోర్టు తీర్పుతోనే ఫలితాలు ఏడు కేంద్రాల్లో రీపోలింగ్‌ : రమాకాంత్‌రెడ్డి ఖమ్మం జిల్లాలో అత్యధికంగా 76.46 శాతం నిజామాబాద్‌ జిల్లాలో అత్యల్పంగా 66.41 …

కోటి రూపాయలకు ఒక్కో ప్రశ్నపత్రం

బ్రోకర్లంతా సిండికేటై బొక్కేశారు శ్రీఅంగట్లో వైద్య విద్య మెడికల్‌ పీజీ అక్రమాలపై నిగ్గుతేల్చిన సీఐడీ శ్రీపలువురు అక్రమార్కుల అరెస్టు హైదరాబాద్‌, మార్చి 29 (జనంసాక్షి) : పీజీ …

ఉద్యమంలా భీం దీక్ష

రాష్ట్ర వ్యాప్తంగా పాటిస్తున్న బహుజనులు యువతలో సామర్థ్యాల వెలికితీతే లక్ష్యం కల్లు కాదు కలం కావాలి విగ్రహాలు కాదు విజ్ఞానం కావాలి పిల్లల అక్షరాభ్యాసమే ఆంగ్లంలో చేయించాలి …

ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఫలితాలు ఆపండి

మే 7 తర్వాతే వెల్లండించాలి ఏప్రిల్‌ 11న రెండో విడత పోలింగ్‌ సుప్రీం కీలక తీర్పు న్యూఢిల్లీ, మార్చి 27 (జనంసాక్షి) : మండల పరిషత్‌, జిల్లా …

కేసీఆర్‌కు అభివృద్ధి తెలియదు

ఓట్ల కోసమే కొత్త పల్లవితెలంగాణ శ్రీపీసీసీ చీఫ్‌ పొన్నాల హైదరాబాద్‌, మార్చి 25 (జనంసాక్షి) : టీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు కె. చంద్రశేఖర్‌రావుకు అభివృద్ధి అంటే ఏమిటో కూడా …

మావోయిస్టు పార్టీపై

నిషేధం ఎత్తేయండి రాజకీయ ఖైదీలను విడుదల చేయండి మేనిఫెస్టోలో ప్రజల డిమాండ్లు చేర్చండి : వరవరరావు హైదరాబాద్‌, మార్చి 24 (జనంసాక్షి) : మావోయిస్టు పార్టీపై నిషేధం …

మా కుటుంబ సభ్యులు పోటీ చేస్తే తప్పేంది?

పొత్తులు లేవు ఒంటరిగానే పోటీ సర్వేలు మాకు అనుకూలం గజ్వేల్‌ నుంచి అసెంబ్లీకి పోటీ చేస్తా : కేసీఆర్‌ హైదరాబాద్‌, మార్చి 23 (జనంసాక్షి) : ‘మా …

నో ఆప్షన్స్‌.. సీమాంధ్ర ఉద్యోగులు వెళ్లాల్సిందే

తెలంగాణ సచివాలయంలో వాళ్లెట్లుంటరుల శ్రీఏపీ భవన్‌ మా నిజాం జాగీరే.. మాకే గావాలె పొన్నాల జలయజ్ఞం అందరికీ ఎరుకే శ్రీపోలవరం డిజైన్‌ మార్చాల్సిందే : కేసీఆర్‌ హైదరాబాద్‌, …

రెండు రాష్ట్రాలకూ ఒకే సచివాలయం

బ్లాక్‌లను విడగొట్టిన అధికారులు హైదరాబాద్‌, మార్చి 20 (జనంసాక్షి) : ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాలకు ఒకే సచివాలయం ఉండబోతున్నట్లు విభజన పంపకాలు చూస్తున్న అధికారులు తెలిపా రు. …

తెలంగాణ అమరుల త్యాగఫలమే

జూన్‌ 2నుంచి సింగరేణి 51 శాతం వాటా తెలంగాణాకే మహబూబ్‌నగర్‌కు ప్రత్యేక ప్యాకేజీ తెలంగాణ అదనపు విద్యుత్‌ ఉత్పత్తి : జైరామ్‌ రమేశ్‌ మహబూబ్‌నగర్‌, మార్చి 19 …