Cover Story

‘చంద్రులు’ చర్చించుకుంటారు

సమన్వయ కర్తగా గవర్నర్‌ నర్సింహన్‌ నేడు భేటీకానున్న ముఖ్యమంత్రులు హైదరాబాద్‌, ఆగస్టు 16 (జనంసాక్షి) : ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చర్చించుకుంటారని గవర్నర్‌ నర్సింహన్‌ అన్నారు. తెలంగాణ, …

జెండా ఊంచా రహే హమారా

తొలి తెలంగాణ పంద్రాగస్టు పండుగ గోల్కొండ ఖిలాపై మువ్వన్నెల వేడు వలసవాద కబంధ హస్తాల్లో నుంచి అహింసా మార్గంలోనే భారత్‌ విముక్తం అదే మార్గంలోనే తెలంగాణ స్వరాష్ట్రం …

మన నవాబుల ఘనకీర్తి గోల్కొండ

నేడు జెండా ఊంచా రహే హమారా హైదరాబాద్‌, ఆగస్ట్‌ 14 (జనంసాక్షి) : మన నవాబుల ఘనకీర్తి చారిత్రక గోల్కొడ కోట మరోమారు చరిత్ర పుటల్లోకి ఎక్కబోతోంది. …

నూతన పారిశ్రామిక విధానంతో బంగారు తెలంగాణ

మెట్రో రైలు పనులు త్వరితగతిన పూర్తిచేయండి ముఖ్యమంత్రి కేసీఆర్‌ హైదరాబాద్‌, ఆగస్టు 13 (జనంసాక్షి) : నూతన పారిశ్రామిక విధానంతో బంగారు తెలంగాణ సాధిస్తామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు …

14 నుంచి ధృవపత్రాల పరిశీలన

ఎంసెట్‌ కౌన్సెలింగ్‌కు టి.సర్కారు నోటిఫికేషన్‌ హైదరాబాద్‌ ఆగస్టు 12 (జనంసాక్షి) : ఎంసెట్‌ కౌన్సెలింగ్‌కు సాంకేతిక ఉన్నత విద్యాశాఖ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ మేరకు మంగళవారం …

గవర్నర్‌ అధికారాలపై దద్దరిల్లిన లోక్‌సభ

29వ రాష్ట్ర అధికారాలు లాక్కుంటారా ? ఆదుకొమ్మంటే హక్కులు హరిస్తారా ? : ఎంపీ జితేందర్‌రెడ్డి సమర్థించుకున్న ¬ంమంత్రి తాత్కాలికంగా నిలిపివేతకు రాజ్‌నాథ్‌సింగ్‌ హామీ : ఎంపీ …

‘పెత్తనం’పై పార్లమెంట్‌లో పోరాటం

టిఆర్‌ఎస్‌ ఎంపీలకు కేసీఆర్‌ దిశానిర్దేశం వాయిదా తీర్మానం ఇవ్వండి అనుమతివ్వకపోతే వెల్‌లోకి వెళ్లండి మూడు రాష్ట్రాల సిఎంలకు తెలంగాణ ముఖ్యమంత్రి ఫోన్‌ హైదరాబాద్‌, ఆగస్టు 10 (జనంసాక్షి) …

కేంద్ర పెత్తనాన్ని సహించం

మంత్రి మండలి సలహామేరకే గవర్నర్‌ పని చేయాలి మీతీరు రాజ్యాంగ విరుద్ధం ప్రధానికి సీఎం కేసీఆర్‌ లేఖ హైదారబాద్‌ ఆగస్టు 9 (జనంసాక్షి): ఉమ్మడి రాజధాని పరిధిలో …

తెలంగాణపై కేంద్రం మళ్లీ కుట్ర

అధికారాల దురాక్రమణకు లేఖ ఆ లేఖను తిప్పి పంపండి ముమ్మాటికీ ఫెడరల్‌ స్ఫూర్తికి విరుద్ధం ప్రజాస్వామ్యానికి అవమానం అంతర్గత భద్రత రాష్ట్రానిదే కేంద్రం ఎలా పెత్తనం చేస్తుంది? …

నిజాం చక్కెర పరిశ్రమ పునరుద్ధరణ

ఆగస్టు 15 నుంచి దళితులకు భూపంపిణీ ఎన్నికల హామీలన్నీ నెరవేరుస్తా రైతుల రుణాలు మాఫీ అయినట్టే దీపావళిలోపు పెన్షన్లు అంకాపూర్‌ రైతులకు డ్రిప్‌ ఇరిగేషన్‌కు పూర్తి సబ్సిడీ …