Cover Story

తుపాన్‌ ప్రభావిత ప్రాంతాల్లో ప్రధాని పర్యటన

    తక్షిణ సాయంగా వెయ్యి కోట్లు మృతుల కుటుంబాలకు రెండు లక్షలు క్షతగాత్రులకు యాభై వేలు ఆంద్రాను ఆదుకుంటాం : ప్రధాని నరేంద్ర మోడీ విశాఖపట్నం,అక్టోబర్‌14(జనంసాక్షి): తుఫాను …

ఉత్తరాంధ్ర అతలాకుతలం

తీరం దాటినా తగ్గని ప్రభావం స్తంభించిన రవాణా, సమాచార వ్యవస్థ నిలిచిన విద్యుత్‌, అంధకారంలో విజయనగరం, విశాఖ భారీ పంటనష్టం, బీభత్సం మిగిల్చిన హుదూద్‌ తుపాను హైదరాబాద్‌, …

హుదూద్‌ జలగండం

  ఉత్తర తెలంగాణకు ప్రభావం తెలంగాణ సచివాలయంలో కంట్రోల్‌ రూం అధికారులను అప్రమత్తం చేసిన సీఎం కేసీఆర్‌ అత్యవసర సమావేశం నిర్వహించి సమీక్షించిన ప్రధాని హైదరాబాద్‌, అక్టోబర్‌ …

బాలల హక్కుల యోధులకు అపూర్వ గౌరవం

మలాల, సత్యార్థికి శాంతి నోబెల్‌ న్యూఢిల్లీ, అక్టోబర్‌ 10 (జనంసాక్షి) : బాలల హక్కుల కోసం పోరాడిన యోధులకు అపూర్వ గౌరవం దక్కింది. భారత్‌కు చెందిన కైలాస్‌ …

మా రాష్ట్రం మా పాలన

కొమురం భీమ్‌ స్ఫూర్తితోటే తెలంగాణ ఆదివాసీ వర్సిటీ, కొత్తగా ఏర్పడబోయే జిల్లాకు భీమ్‌ పేరు యోధుడి కుటుంబానికి ఆర్థిక సాయం, ఉద్యోగాలు జోడేఘాట్‌లో సీఎం కేసీఆర్‌ ఘనంగా …

హైదరాబాద్‌ చారిత్రక నగరం

అభివృద్ధికి తగ్గట్టుగా ప్రణాళిక : కేసీఆర్‌ కేసీఆర్‌ ప్రణాళిక భేష్‌ : వెంకయ్య హైదరాబాద్‌ భిన్న సంస్కృతులకు నిలయం మాజీ రాష్ట్రపతి అబ్దుల్‌ కలాం హైదరాబాద్‌, అక్టోబర్‌ …

సాగర తీరం వికసించిన పూలవనం.. అంబరాన్నంటిన సంబురం

అంగరంగ వైభవంగా సద్దుల బతుకమ్మ జనసంద్రమైన ట్యాంకుబండ్‌ లేజర్‌ కాంతులతో నెక్లెస్‌ రోడ్‌ మిరిమిట్లు పాల్గొన్న గవర్నర్‌, కేసీఆర్‌ దంపతులు హైదరాబాద్‌, అక్టోబర్‌ 2 (జనంసాక్షి) : …

తెలంగాణ సాంస్కృతిక సారథి

సర్కారు ప్రచార వారధి : సీఎం కేసీఆర్‌ హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 30 (జనంసాక్షి) : ‘తెలంగాణ సాంస్కృతిక సారథి.. సర్కారు ప్రచార వారధి’ అని సీఎం కె.చంద్రశేఖర్‌రావు …

ప్రతి ఇంటికీ నల్లా నీరు

ఫ్లోరైడ్‌ నల్గొండ నుంచి మొదలు రూ.27వేల కోట్లతో వాటర్‌గ్రిడ్‌ రూ.300కోట్లతో సమగ్ర సర్వే ముఖ్యమంత్రి కేసీఆర్‌ సమీక్ష హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 29 (జనంసాక్షి) : ప్రతి ఇంటికి …

భారత్‌ ప్రపంచాన్నే కుటుంబంగా భావిస్తుంది

ఈ వేదికపై కాశ్మీర్‌ ప్రస్తావన ఎందుకు? ద్వైపాక్షిక చర్చల ద్వారానే పరిష్కారం నవాజ్‌కు మోడీ చురక ఐరాసాలో గ్రూపులెందుకు? ఐక్యరాజ్యసమితి జనరల్‌ అసెంబ్లీలో ప్రధాని మోడీ హిందీలో …