Cover Story

రాజ్యాంగబద్దంగానే రాష్ట్ర విభజన

కిరణ్‌ ఉత్తరం ఓ చిత్తుకాగితం కేంద్రం పట్టించుకోదు స్పష్టం చేసిన ఏఐసీసీ అధికార ప్రతినిధి చాకో న్యూఢిల్లీ, అక్టోబర్‌ 28 (జనంసాక్షి) : రాజ్యాంగబద్దంగానే ఆంధ్రప్రదేశ్‌ విభజన …

మోడీ సభ లక్ష్యంగా పాట్నాలో వరుస పేలుళ్లు

ఐదుగురు మృతి, 83 మందికి గాయాలు రంగంలో దిగిన ఎన్‌ఐఏ పాట్నా, అక్టోబర్‌ 27 (జనంసాక్షి) : బీహార్‌ రాజధాని పాట్నా వరుస పేలుళ్లతో దద్దరిల్లింది. రెం …

జగన్‌ సభ పేరుతో తెలంగాణ బిడ్డలపై జులుం

సమైక్య సభలో మార్మోగిన జై తెలంగాణ నిజాం కళాశాల ఎదుట ఉద్రిక్తత జగన్‌ శవయాత్ర ఎన్‌సీసీ గేటు వద్ద టెన్షన్‌ నీకు దమ్ముంటే ఉస్మానియాకు రా.. ఓయూ …

శీతాకాల సమావేశాల్లోనే తెలంగాణ బిల్లు

అంతకంటే ముందే జీవోఎం నివేదిక నిర్ణీత గడువులోనే ప్రక్రియ పూర్తి బిల్లు పార్లమెంట్‌ ఆమోదం పొందిన వెంటనే కొత్త రాష్ట్రం కేంద్ర హోం మంత్రి సుశీల్‌కుమార్‌ షిండే …

సోనియా బర్త్‌డే గిఫ్ట్‌గా తెలంగాణ

డిసెంబర్‌ 9న పార్లమెంట్‌లో బిల్లు అన్ని ఫైళ్లు చకచకా.. ప్రధానితో గవర్నర్‌ భేటి సోనియా రాష్ట్రపతితో మంతనాలు హైదరాబాద్‌, అక్టోబరు 24 (జనంసాక్షి) : రాష్ట్ర విభజన …

మన చరిత్రపై మట్టికప్పుతున్నరు

వలస పాలకులు ఎక్కడైనా ఇలాగే చేస్తారు సీమాంధ్రుల చెప్పుచేతల్లో సినీ పరిశ్రమ పైడి జయరాజ్‌పై జనంసాక్షి కథనం స్పందించిన తెలంగాణ చిత్ర పరిశ్రమ హైదరాబాద్‌, అక్టోబర్‌ 23 …

బాలీవుడ్‌లో కరీంనగర్‌ తేజం.. పైడి జైరాజ్‌

తెలంగాణ చరిత్రపై మట్టికప్పుతున్న సీమాంధ్రులు 1980లోనే దాదాసాహెబ్‌ ఫాల్కే అవార్డు వందేళ్ల సినిమా పండగలో తెలంగాణకు తీవ్ర అవమానం ‘జనంసాక్షి’ ప్రత్యేక కథనం హైదరాబాద్‌, అక్టోబర్‌ 22 …

హైదరాబాద్‌ యూటీ అసాధ్యం

తీర్మానంపై ఇప్పుడే ఏం చెప్పలేం కుండబద్దలు కొట్టిన దిగ్విజయ్‌ న్యూఢిల్లీ, అక్టోబర్‌ 22 (జనంసాక్షి) : హైదరాబాద్‌ను కేంద్రపాలిత ప్రాంతం చేసే అంశాన్ని కాంగ్రెస్‌ పార్టీ కొట్టిపడేసింది. …

తెలంగాణను అడ్డుకునే సత్తా సీఎంకు లేదు

న్యూఢిల్లీ, అక్టోబర్‌ 21 (జనంసాక్షి) : తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు నిర్ణయం ఎప్పుడో జరిగిపోయిందని, విభజనను అడ్డుకునే సత్తా ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌కి లేదని ఏఐసీసీ అధికార ప్రతినిధి …

తెలంగాణను వెనకబడేయడంతో అసంఘటిత రంగానికి తీరని నష్టం

– టీ జేఏసీ చైర్మన్‌ కోదండరామ్‌ హైదరాబాద్‌, అక్టోబర్‌ 20 (జనంసాక్షి) : సీమాంధ్ర వలస పాలకులు తెలంగాణ ప్రాంతాన్ని వెనుక బడేయడంతో ఇక్కడ వ్యవసాయ, అసంఘటిత …