Cover Story

నెలాఖరుకు తెలంగాణ బిల్లు

అసెంబ్లీకి తీర్మానం రాదు.. బిల్లు మాత్రమే విభజన ప్రక్రియ చకచకా సీమాంధ్రకు ప్యాకేజీ డిసెంబర్‌ 9న పార్లమెంట్‌ ఆమోదం జీవోఎంలో కీలక అంశాలపై చర్చ హైదరాబాద్‌్‌, నవంబరు …

వడివడిగా తెలంగాణపై అడుగులు

12న జీవోఎం భేటీ ఒకే రోజే అఖిలపక్షం డిసెంబర్‌లో పార్లమెంట్‌లో బిల్లు దిశగా పయనం హైదరాబాద్‌, నవంబర్‌ 6 (జనంసాక్షి) తెలంగాణ ఏర్పాటుపై కేంద్రం వడివడిగా అడుగులు …

నిప్పులు చిమ్ముతూ నింగిలోకి దూసుకెళ్లిన మామ్‌

భూ కక్ష్యలోకి చేరుకున్న పీఎస్‌ఎల్వీ సీ-25 300 రోజుల తర్వాత అంగారక కక్ష్యలోకి ఇస్రోలో ఆనందోత్సాహాలు రాష్ట్రపతి, ప్రధానిల అభినందనలు శ్రీహరికోట, నవంబర్‌ 5 (జనంసాక్షి) : …

‘ఆంటోని’ పార్టీ కమిటీ అన్నారు జీఓఎంకు చెప్పండంటే దాటవేస్తున్నారు

చంద్రబాబుది ద్వంద్వ విధానం : దిగ్విజయ్‌ న్యూఢిల్లీ, నవంబర్‌ 4 (జనంసాక్షి) : తెలంగాణ విషయంలో టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ద్వంద్వ వైఖరి అవలంబిస్తున్నాడని ఏఐసీసీ రాష్ట్ర …

ఏపీ భవన్‌ మాదే.. నిజాం ఆస్తులన్నీ తెలంగాణావే

371-డీ రెండు రాష్ట్రాల్లో అమలు చేయండి జీవోఎంకు తెరాస లేఖ హైదరాబాద్‌, నవంబర్‌ 3 (జనంసాక్షి) : ఢిల్లీలోని ఆంధ్రప్రదేశ్‌ భవన్‌ తెలంగాణదేనని, 1956కు ముందు నిజాం …

acతెలంగాణ అంతటా బ్లాక్‌డే

పలుచోట్ల ఉద్రిక్తత అవతరణ వేడుకలకు టీ మంత్రులు దూరం ఖాళీ కుర్చీలు జనం లేక వెలవెలబోయిన ‘ఉత్సవం’ హైదరాబాద్‌, నవంబర్‌ 1 (జనంసాక్షి) : ఆంధ్రప్రదేశ్‌ అవతరణ …

వీలైనంత త్వరలో తెలంగాణ

రాజకీయ పార్టీలకు హోంశాఖ లేఖలు విధివిధానాలపై ఐదులోపు అభిప్రాయం చెప్పండి కేంద్ర హోం మంత్రి షిండే న్యూఢిల్లీ, అక్టోబర్‌ 31 (జనంసాక్షి) : వీలైనంత త్వరగా తెలంగాణ …

పాలెం వద్ద ఘోరం

ఆశలు బూడిది చేసిన వొల్వో బస్సు ప్రమాదంలో 45 మంది సజీవ దహనం డ్రైవర్‌, క్లీనర్‌ సహా బతికి బయటపడ్డ ఐదుగురు ప్రైవేట్‌ బస్సులను నియంత్రిస్తాం : …

ఘోర బస్సు ప్రమాదం

-45 మంది సజీవ దహనం హైదరాబాద్‌: మహబూబ్‌ నగర్‌ జిల్లా  కొత్తకోట మండలంలో ఘోర విషాద సంఘటన సంభవించింది. పాలంలోని సాయిదాబా హోటల్‌ దగ్గర జాతీయ రహదారిపై …

మంత్రుల బృందానికి టీ నోట్‌

నాలుగే కీలకాంశాలు 371-డీ, వనరుల పంపిణీ, సాగునీరు, హైదరాబాద్‌ పరిధి జీహెచ్‌ఎంసీయా? ఎంసీహెచ్చా? శీతాకాల సమావేశాల్లో తెలంగాణ బిల్లుకు వడివడిగా అడుగులు న్యూఢిల్లీ, అక్టోబర్‌ 29 (జనంసాక్షి) …