Cover Story

తెలంగాణ ఏర్పడి తీరుతుంది ఎవరడ్డుకున్నా ఆగదు

వెయ్యేళ్లు కలిసున్నా వేరుపడక తప్పదు : జైపాల్‌రెడ్డి హైదరాబాద్‌, అక్టోబర్‌ 19 (జనంసాక్షి) : తెలంగాణ ఏర్పాటును ఎవరూ అడ్డుకోలేరని కేంద్ర మంత్రి జైపాల్‌రెడ్డి స్పష్టం చేశారు. …

నేడు మంత్రుల బృందం సమావేశం

నివేదికలు సిద్ధం పంపకాల చిట్టాపై చర్చలు న్యూఢిల్లీ, అక్టోబర్‌ 18 (జనంసాక్షి) : తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుపై కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన మంత్రుల బృందం …

తెలంగాణ నెక్లెస్‌గా అలయ్‌ బలయ్‌

ప్రత్యేక రాష్ట్రం సాధించే వరకూ అప్రమత్తంగా ఉందాం : కోదండరామ్‌ హైదరాబాద్‌, అక్టోబర్‌ 15 (జనంసాక్షి) : హైదరాబాద్‌లోని నెక్లెస్‌ రోడ్డు తెలంగాణ అలయ్‌ బలయ్‌కు హారంలా …

తెలంగాణ ప్రక్రియ అధికారికంగా ఆరంభం

సీమాంధ్రలో సమస్యలను మంత్రుల బృందం పరిష్కరిస్తుంది కొత్త రాజధానికి భారీ ప్యాకేజీ : దిగ్విజయ్‌సింగ్‌ న్యూఢిల్లీ, అక్టోబర్‌ 13 (జనంసాక్షి) : తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు …

పై-లిన్‌ మహా ఉగ్రరూపం

గోపాల్‌పూర్‌ వద్ద తీరాన్ని తాకిన తుపాను ఆంధ్రా, ఒడిశాపై పెను ప్రభావం పదుల సంఖ్యలో మృతులు 5.55 లక్షల మంది నిరాశ్రయులు 8 రాష్ట్రాలపై ప్రభావం 18 …

కేబినెట్‌ నోట్‌లో మార్పు లేదు

యూటీ చేస్తే కొత్త సమస్యలు : పీటీఐ సీమాంధ్రకు, కొత్త రాజధానికి భారీ ప్యాకేజీ గులాంనబీ ఆజాద్‌ – వైద్య విద్య, ఉపాధి జైరాం రమేశ్‌ – …

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అసెంబ్లీ తీర్మానం తప్పనిసరి కాదు

అభిప్రాయానికే బిల్లు శాసనసభకు.. ఆర్టికల్‌ 3 ప్రకారం రాష్ట్ర విభజన కర్నూల్‌ రాజధాని, గుంటూరు హైకోర్టుపై ప్రతిపాదనలు హోం మంత్రి షిండే న్యూఢిల్లీ, అక్టోబర్‌ 10 (జనంసాక్షి) …

ఆంటోని అధ్యక్షతన తెలంగాణపై మంత్రుల బృందం

న్యూఢిల్లీ, అక్టోబర్‌ 8, (జనంసాక్షి): తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను కేంద్రం వేగవంతం చేసిం ది. తెలంగాణ రాష్ట్ర  ఏర్పాటుపై ప్రధానమంత్రి మన్మోహన్‌ సింగ్‌ మంత్రుల బృందాన్ని …

రాష్ట్రపతి రాగానే అసెంబ్లీకి టీనోట్‌

యూటీ ముచ్చటే లేదు హైదరాబాద్‌లో సీమాంధ్రులకు భద్రతపై భరోసా బొత్స ఆస్తుల ధ్వంసంపై దిగ్విజయ్‌ గుస్సా ఢిల్లీ, అక్టోబర్‌ 6 (జనంసాక్షి) : రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ విదేశీ …

ఎన్ని అవాంతరాలున్నా తెలంగాణ ఆగదు

న్ని అవాంతరాలున్నా తెలంగాణ ఆగదు అఖిలపక్షం తర్వాతే సీడబ్ల్యూసీ నిర్ణయం జగన్‌, చంద్రబాబు విభజనకు ఒప్పుకున్నారు వాళ్లు నిర్ణయాలు మార్చుకుంటే.. మేం మార్చుకోం దిగ్విజయ్‌సింగ్‌ న్యూఢిల్లీ, అక్టోబర్‌ …