Cover Story

తెలంగాణపై అసెంబ్లీ నోట్‌ రెడీ

ప్రధాని రాకకోసమే ఎదురుచూపు భద్రాచలం తెలంగాణలో అరతర్భాగమే తానీషా కాలం నుంచి నిజాం స్టేట్‌లోనే : దిగ్విజయ్‌సింగ్‌ న్యూఢిల్లీ, సెప్టెంబర్‌ 22 (జనంసాక్షి) : తెలంగాణపై అసెంబ్లీ …

వెనక్కు వెళ్తే యుద్ధమే

మంద కృష్ణమాదిగ సోనియా మాటిస్తే వెనక్కిపోదు : సర్వే హైదరాబాద్‌ యూటీ మహా ఉద్యమం : ఓయూ జేఏసీ ఉస్మానియా క్యాంపస్‌లో యుద్ధభేరీ సభ విజయవంతం హైదరాబాద్‌, …

శవాలపై పేలాలు..

శవాలపై పేలాలు.. తెలంగాణ అమర వీరుల కుటుంబాలకు సీమాంధ్రుల సైబర్‌ మోసం మానవత్వం మరిచి డబ్బులు దండుకున్న వైనం బెజ్జంకి, సెప్టెంబర్‌ 20 (జనంసాక్షి) : సీమాంధ్రులు …

తెలంగాణపై పునరాలోచన ముచ్చటే లేదు

ఐటీ హబ్‌గా హైదరాబాద్‌ 10 శాతం డీఏ పెంపు కేంద్ర కేబినెట్‌ నిర్ణయాలను వెల్లడించిన మనీష్‌ న్యూఢిల్లీ ,సెప్టెంబర్‌ 20  (జనంసాక్షి) : తెలంగాణపై కేంద్రం పునరాలోచన …

తెలంగాణపై వెనకడుగు లేదు

కేంద్ర ఆమోదంతోనే నిర్ణయం ఏఐసీసీ అధికార ప్రతినిధి చాకో న్యూఢిల్లీ ,సెప్టెంబర్‌ 20 (జనంసాక్షి) : తెలంగాణపై కేంద్రం పునరాలోచన ముచ్చటే లేదని కేంద్ర మంత్రి మనీష్‌తివారీ …

తెలంగాణ కేబినెట్‌ నోట్‌ సిద్ధం

పరిశీలించాక మంత్రి వర్గం ముందుకు హైదరాబాద్‌పై నో అప్షన్స్‌ కేంద్ర హోం మంత్రి షిండే న్యూఢిల్లీ, సెప్టెంబర్‌ 19 (జనంసాక్షి) : తెలంగాణ నోట్‌ ఇప్పట్లో లేనట్లే.. …

రేపు కేబినెట్‌ భేటీ

-తెలంగాణ నోట్‌పైనే అందరి దృష్టి హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 18 (జనంసాక్షి) : కేంద్ర మంత్రివర్గ సమావేశం శుక్రవారానికి వాయిదా పడింది. కేంద్ర ప్రభుత్వంలోని కొందరు ముఖ్యులు గురువారం …

కృత్రిమ సమైక్య ఉద్యమానికి కిరణే నాయకుడు

సకలజన భేరీకి భారీగా తరలిరండి : కోదండరామ్‌ హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 17 (జనంసాక్షి) : సీమాంధ్రలో జరుగుతున్న కృత్రిమ ఉద్యమానికి ము ఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌ రెడ్డి నేతృత్వం …

విలీనమా? విమోచనా? విద్రోహమా? దురాక్రమణా? సెప్టెంబర్‌ 17న ఏం జరిగింది?!

‘జనంసాక్షి’ ప్రత్యేక కథనం హైదరాబాద్‌, సెస్టెంబర్‌ 17 (జనంసాక్షి) : తెలంగాణ విమోచన, విలీన దినోత్సవం జర పాలని డిమాండ్‌ చేస్తున్న రాజకీయ పక్షాలు అసలు నిజాన్ని …

తెలంగాణను అడ్డుకునేందుకు సీమాంధ్రులకుట్రలు

పది జిల్లాల తెలంగాణ సాధించే వరకూ పోరు ఆపొద్దు : కోదండరామ్‌ వరంగల్‌బ్యూరో, జనంసాక్షి: తెలంగాణను అడ్డుకునేందుకు సీమాంధ్ర నేతలు కుట్ర పన్నుతున్నారని, పది జిల్లాల తెలంగాణ …