Cover Story

సీఎం, డీజీపీలే సమైక్య ఉద్యమం నడుపుతుండ్రు

హరీశ్‌, ఈటెల ఫైర్‌ విద్యుత్‌ సౌధ వద్ద ఉద్రిక్తత హైదరాబాద్‌, ఆగస్టు 26 (జనంసాక్షి) : ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, డీజీపీ దినేశ్‌రెడ్డి వెనుకుండి సమైక్య ఉద్యమాన్ని నడిపిస్తున్నారని …

హైదరాబాద్‌పై మెలిక పెట్టకపోతే విలీనానికి ఓ.కే..

హైదరాబాద్‌, ఆగస్టు 25(జనంసాక్షి): టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ ఆదివారం నాడు ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. లోక్‌సభా సమావేశాల్లో పాల్గొనేందుకు ఢిల్లీ వెళ్లినట్లుగా టీఆర్‌ఎస్‌ కార్యాలయ వర్గాలు పైకి …

తెలంగాణ ప్రక్రియ ప్రారంభమైంది

అవసరమైతే సీమాంధ్రులకు మరో కమిటీ ముందస్తు ఎన్నికలుండవ్‌ : సోనియా జర్నలిజం అంటే వేధించడం కాదు మీడియాకు విశ్వసనీయతే ప్రాణం : ప్రధాని న్యూఢిల్లీ, ఆగస్టు 24 …

బలవంతంగా కలిసి ఉండమనడం రాజ్యాంగ వ్యతిరేకం

తెలంగాణను అడ్డుకునే కుట్రలు : కోదండరామ్‌ హైదరాబాద్‌, ఆగస్టు 23 (జనంసాక్షి) : తెలంగాణలోని ప్రజలు కలిసి ఉందామంటేనే ఉమ్మడి రాష్ట్రం సాధ్యం అవుతుందనే కనీస జ్ఞానం …

కిరణ్‌ కిరికిరి హైదరాబాద్‌ కోసమే

సెప్టెంబర్‌ 7న మరో మిలియన్‌ మార్చ్‌ తెలంగాణ ఇవ్వడమే సమస్యలకు పరిష్కారం : కోదండరామ్‌ హైదరాబాద్‌, ఆగస్టు 22 (జనంసాక్షి) : హైదరాబాద్‌పై పెత్తనం కోసమే సమై …

తెలంగాణపై నిర్ణయమైపోయింది

కిరణ్‌ను తలంటిన ఆంటోనీ కమిటీ న్యూఢిల్లీ, ఆగస్టు 21 (జనంసాక్షి) : రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచడానికి విశ్వప్రయత్నాలు చేస్తున్న ముఖ్యమంత్రి కిరణ్‌ కుమార్‌ రెడ్డికి మంగళవారం రాత్రి …

తెలంగాణపై సోనియా ఉడుం పట్టు

2004 ఎన్నికల సభల్లో మాటిచ్చా శాశ్వత ఉమ్మడి రాజధాని కుదరదు సీమాంధ్రకు ప్యాకేజీ, రాయితీలే పునరాలోచన ప్రకస్తే లేదు చిరంజీవి, ఉండవెల్లికి మొట్టికాయలు న్యూఢిల్లీ, ఆగస్టు 20 …

ఎవడబ్బా జాగీర్‌ హైదరాబాద్‌ మాదే

వీహెచ్‌పై చెప్పు విసిరితే హైదరాబాద్‌పై విసిరినట్టే ఈట్‌కా జవాబ్‌ పత్తర్‌సే దేంగే సీమాంధ్రులపై అంజన్‌కుమార్‌ ఆర్‌ పార్‌ న్యూఢిల్లీ, ఆగస్టు 19 (జనంసాక్షి) : హైదరాబాద్‌ ముమ్మాటికీ …

తెలుగువాళ్లకు రెండు రాష్ట్రాలు కావాలి

200 కిలోమీటర్ల దూరంలోని హైదరాబాద్‌ మాకొద్దు తాగి కొట్టుకొని చనిపోయిన వాళ్లను సీమాంధ్ర కోసం చనిపోయినట్టుగా చిత్రీకరణ తెలంగాణ తొలి కోడికూత.. సీమాంధ్ర కృత్రిమ అలారం మోత …

ఆలస్యంగా నిద్రలేచిన సర్కారు

అసంబద్ధ సమ్మెపై ఎస్మా ప్రయోగం నో వర్క్‌.. నో పే జీవో 177 అమలు ఆరు నెలల పాటు సమ్మెలు, ర్యాలీలు నిషేధం హైదరాబాద్‌, ఆగస్టు 17 …