Cover Story

సీడబ్ల్యూసీ, యూపీఏ నిర్ణయం మేరకే జీవోఎం నివేదిక

కేంద్ర హోం శాఖ మంత్రి షిండే న్యూఢిల్లీ, నవంబర్‌ 21 (జనంసాక్షి) : కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ, యూపీఏ నిర్ణయం మేరకే జీవోఎం నివేదిక సమర్పిస్తుందని, సాధ్యమైనంత …

వారం రోజుల్లో కేబినెట్‌ ముందుకు టీ ముసాయిదా

వెనువెంటనే రాష్ట్రపతికి, అసెంబ్లీకి.. : షిండే న్యూఢిల్లీ, నవంబర్‌ 20 (జనంసాక్షి) : వారం రోజుల్లో కేబినెట్‌ ముందుకు తెలంగాణ ముసాయిదా రానుంది. ఈమేరకు విభజన ముసాయిదా …

నష్టమో.. కష్టమో.. మేమే భరిస్తాం

మా గురించి నువు పట్టించుకోవాల్సిన పనిలేదు కిరణ్‌కు కోదండరామ్‌ చురక తెలంగాణ పునర్నిర్మాణంలో పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డు కీలకం కాలుష్య రహిత నగరంగా హైదరాబాద్‌ దోచుకునేందుకే కాంట్రాక్టు …

తుది దశకు తెలంగాణ

21న జీవోఎం చివరి సమావేశం అదే రోజు కేబినెట్‌కు నివేదిక వెనువెంటనే అసెంబ్లీకి.. శీతాకాల సమావేశాల్లోనే తెలంగాణ బిల్లు న్యూఢిలీ, నవంబర్‌ 18 (జనంసాక్షి) : తెలంగాణ …

టీ కాంగ్రెస్‌ నోట్‌ రెడీ

11 అంశాలు పొందుపరిచాం భద్రాచలం తెలంగాణలో అంతర్భాగమే హైదరాబాద్‌పై ఎవరి పెత్తనముండకూడదు సమన్యాయానికి అర్థం చెప్పని బాబు యక్షప్రశ్నలెందుకు? : జైపాల్‌రెడ్డి న్యూఢిల్లీ, నవంబర్‌ 17 (జనంసాక్షి) …

సచిన్‌ లేక ఇక క్రికెట్‌

ముగిసిన సువర్ణ ఇన్నింగ్స్‌ రిటైర్మెంట్‌ రోజే భారతరత్న భావోద్వేగానికి లోనైన సచిన్‌ భుజాలపైకి ఎత్తుకొని సహచరుల సాదర వీడ్కోలు చప్పట్లతో మార్మోగిన స్టేడియం ముంబై, నవంబర్‌ 16 …

శీతాకాల సమావేశాల్లోనే తెలంగాణ బిల్లు

21న కేబినెట్‌ ముందుకు ముసాయిదా : షిండే చకచకా కదులుతున్న ఫైళ్లు అదే వేగంతో సమావేశాలు న్యూఢిల్లీ, నవంబర్‌ 14 (జనంసాక్షి) : శీతాకాల సమావేశాల్లో తెలంగాణ …

కర్ణాటకలో సీమాంధ్ర విద్యార్థుల కిరాతకం

జై తెలంగాణ అన్నందుకు మెడికోపై పెట్రోల్‌పోసి సజీవ హత్యాయత్నం 60 శాతం కాలిన కామేశ్‌.. పరిస్థితి విషమం మహబూబ్‌నగర్‌, నవంబర్‌ 13 (జనంసాక్షి) : కర్ణాటకలో సీమాంధ్ర …

వేగం పెంచిన జీవోఎం

ముగిసిన అఖిలపక్షం నేడు మంత్రుల బృందం ముందుకు సీఎం కిరణ్‌ సీపీఎం, వైఎస్సార్‌సీపీ పాత పాటే.. సీఎంకు జీవోఎం నుంచి పిలుపు న్యూఢిల్లీ, నవంబర్‌ 13 (జనంసాక్షి) …

జీవోఎంతో మొదటి రోజు హైదరాబాద్‌పై కిరికిరి వద్దు

మంత్రుల బృందంతో అఖిలపక్షం ప్రజల ఆకాంక్ష వినిపించాం : కేసీఆర్‌ మంత్రుల బృందానికి తెలంగాణ ప్రజల ఆకాంక్షను విని పించామని టీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు కేసీఆర్‌ తెలిపారు. మం …