Cover Story

యూటీ అంటే ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధం

పది జిల్లాల తెలంగాణే కావాలి : కోదండరామ్‌ నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 3 (జనంసాక్షి) : హైదరాబాద్‌ను కేంద్ర పాలిత ప్రాంతం చేయడమంటే ప్రజాస్వామ్య స్ఫూర్తికే విరుద్ధమని టీ …

20 రోజుల్లో కేబినెట్‌ ముందుకు తెలంగాణ తీర్మానం

నోట్‌ తయారీలో హోంశాఖ వెనువెంటనే న్యాయశాఖకు.. ఆ తర్వాత అసెంబ్లీకి హోం మంత్రి షిండే విస్పష్ట ప్రకటన న్యూఢిల్లీ, సెప్టెంబర్‌ 2 (జనంసాక్షి) : తెలంగాణపై వెనక్కు …

జెట్‌ స్పీడ్‌తో తెలంగాణ

పార్లమెంట్‌ సమావేశాల తర్వాత కేబినెట్‌ భేటీ సిద్ధమవుతున్న నోట్‌ మంత్రుల బృందం ఏర్పాటు నీళ్లు, నిధులు, అప్పులు, ఆస్తుల పంపకాలపై కసరత్తు కేబినెట్‌ ముందుకు తెలంగాణ పది …

12న కేబినెట్‌ ముందుకు తెలంగాణ బిల్లు

విభజనపై నిర్ణయమైపోయింది సీమాంధ్రలో ప్రజల హక్కులను కాపాడ్తాం కేంద్ర మంత్రి బలరాంనాయక్‌ తిరుపతి, ఆగస్టు 31 (జనంసాక్షి) : రాష్ట్ర విభజన కార్యక్రమం పూర్తయిపోయిందని, తర్వాత జరుగాల్సిన …

భయం బూచీతో తెలంగాణ అడ్డుకుంటే సహించం

సీఎం సీమాంధ్ర తొత్తులా వ్యవహరిస్తున్నడు : కోదండరామ్‌ హైదరాబాద్‌, ఆగస్టు 30 (జనంసాక్షి) : భయం బూచీతో తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటును అడ్డుకుంటే సహించబోమని టీజేఏసీ …

తీవ్రస్వరం బిడ్డ! మా హక్కులను హరిస్తే తెలంగాణకు అడ్డొస్తే ఉద్యమానికే టార్గెట్‌ అయితరు

టీ జేఏసీ చైర్మన్‌ కోదండరామ్‌ హైదరాబాద్‌, ఆగస్టు 29 (జనంసాక్షి) : ప్రశాంత వదనంతో శాంతస్వరూపుడిగా కనిపించే టీ జేఏసీ చైర్మన్‌ ప్రొఫెసర్‌ కోదండరామ్‌ ఉగ్రరూపం దాల్చారు. …

తెలంగాణపై వెనక్కుతగ్గం

ఏపీఎన్‌జీవోలకు చుక్కెదురు సమస్యలే చెప్పుకోండి తేల్చేసిన దిగ్విజయ్‌సింగ్‌ న్యూఢిల్లీ, ఆగస్టు 28 (జనంసాక్షి) : ఆంధ్రప్రదేశ్‌ను యథాతథంగా కొనసాగించాలని సమ్మె చేస్తున్న ఏపీఎన్‌జీవోలకు మళ్లీ చుక్కెదురైంది. తెలంగాణపై …

సెప్టెంబర్‌ 1 నుంచి ముల్కీ అమరుల వారోత్సవాలు

7న శాంతిర్యాలీ సమైక్య ఉద్యమం వెనుక సీఎం, డీజీపీ ప్రక్రియ వేగవంతం చేయకపోతే అనర్థాలు : కోదండరామ్‌ హైదరాబాద్‌, ఆగస్టు 27 (జనంసాక్షి) : తెలంగాణ రాష్ట్రం …

సీఎం, డీజీపీలే సమైక్య ఉద్యమం నడుపుతుండ్రు

హరీశ్‌, ఈటెల ఫైర్‌ విద్యుత్‌ సౌధ వద్ద ఉద్రిక్తత హైదరాబాద్‌, ఆగస్టు 26 (జనంసాక్షి) : ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, డీజీపీ దినేశ్‌రెడ్డి వెనుకుండి సమైక్య ఉద్యమాన్ని నడిపిస్తున్నారని …

హైదరాబాద్‌పై మెలిక పెట్టకపోతే విలీనానికి ఓ.కే..

హైదరాబాద్‌, ఆగస్టు 25(జనంసాక్షి): టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ ఆదివారం నాడు ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. లోక్‌సభా సమావేశాల్లో పాల్గొనేందుకు ఢిల్లీ వెళ్లినట్లుగా టీఆర్‌ఎస్‌ కార్యాలయ వర్గాలు పైకి …