Cover Story

తెలంగాణ ఏర్పాటు వేగవంతం చేయండి

ఎట్టిపరిస్థితిల్లో వచ్చే సమావేశాల్లో బిల్లు జీవోఎంకు మేడం హుకుం 8 శాఖల కార్యదర్శులతో 4.30 గంటల పాటు మంత్రుల బృందం భేటీ న్యూఢిల్లీ, నవంబర్‌ 11 (జనంసాక్షి) …

సీడబ్ల్యూసీ నిర్ణయం ముందు కిరణెంత?

ఎవరైనా కట్టుబడాల్సింది : దిగ్విజయ్‌సింగ్‌ న్యూఢిల్లీ, నవంబర్‌ 10 (జనంసాక్షి) : కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ నిర్ణయం ముందు సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి కాదు ఎవరూ అతీతులు కాదని, …

సీడబ్ల్యూసీ నిర్ణయమే విభజనకు దిక్సూచీ

కిరణ్‌ తెలంగాణను ఆమోదించారు కేంద్ర నిర్ణయానికి కట్టుబడతాడు ఆంటోనీ కమిటీ రిపోర్ట్‌ జీవోఎంకు వెళ్లదు మేడం పరిశీలించాకే కమిటీకి.. : దిగ్విజయ్‌సింగ్‌ న్యూఢిల్లీ, నవంబర్‌ 8 (జనంసాక్షి) …

నెలాఖరుకు తెలంగాణ బిల్లు

అసెంబ్లీకి తీర్మానం రాదు.. బిల్లు మాత్రమే విభజన ప్రక్రియ చకచకా సీమాంధ్రకు ప్యాకేజీ డిసెంబర్‌ 9న పార్లమెంట్‌ ఆమోదం జీవోఎంలో కీలక అంశాలపై చర్చ హైదరాబాద్‌్‌, నవంబరు …

వడివడిగా తెలంగాణపై అడుగులు

12న జీవోఎం భేటీ ఒకే రోజే అఖిలపక్షం డిసెంబర్‌లో పార్లమెంట్‌లో బిల్లు దిశగా పయనం హైదరాబాద్‌, నవంబర్‌ 6 (జనంసాక్షి) తెలంగాణ ఏర్పాటుపై కేంద్రం వడివడిగా అడుగులు …

నిప్పులు చిమ్ముతూ నింగిలోకి దూసుకెళ్లిన మామ్‌

భూ కక్ష్యలోకి చేరుకున్న పీఎస్‌ఎల్వీ సీ-25 300 రోజుల తర్వాత అంగారక కక్ష్యలోకి ఇస్రోలో ఆనందోత్సాహాలు రాష్ట్రపతి, ప్రధానిల అభినందనలు శ్రీహరికోట, నవంబర్‌ 5 (జనంసాక్షి) : …

‘ఆంటోని’ పార్టీ కమిటీ అన్నారు జీఓఎంకు చెప్పండంటే దాటవేస్తున్నారు

చంద్రబాబుది ద్వంద్వ విధానం : దిగ్విజయ్‌ న్యూఢిల్లీ, నవంబర్‌ 4 (జనంసాక్షి) : తెలంగాణ విషయంలో టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ద్వంద్వ వైఖరి అవలంబిస్తున్నాడని ఏఐసీసీ రాష్ట్ర …

ఏపీ భవన్‌ మాదే.. నిజాం ఆస్తులన్నీ తెలంగాణావే

371-డీ రెండు రాష్ట్రాల్లో అమలు చేయండి జీవోఎంకు తెరాస లేఖ హైదరాబాద్‌, నవంబర్‌ 3 (జనంసాక్షి) : ఢిల్లీలోని ఆంధ్రప్రదేశ్‌ భవన్‌ తెలంగాణదేనని, 1956కు ముందు నిజాం …

acతెలంగాణ అంతటా బ్లాక్‌డే

పలుచోట్ల ఉద్రిక్తత అవతరణ వేడుకలకు టీ మంత్రులు దూరం ఖాళీ కుర్చీలు జనం లేక వెలవెలబోయిన ‘ఉత్సవం’ హైదరాబాద్‌, నవంబర్‌ 1 (జనంసాక్షి) : ఆంధ్రప్రదేశ్‌ అవతరణ …

వీలైనంత త్వరలో తెలంగాణ

రాజకీయ పార్టీలకు హోంశాఖ లేఖలు విధివిధానాలపై ఐదులోపు అభిప్రాయం చెప్పండి కేంద్ర హోం మంత్రి షిండే న్యూఢిల్లీ, అక్టోబర్‌ 31 (జనంసాక్షి) : వీలైనంత త్వరగా తెలంగాణ …