Cover Story

కేన్సర్‌ను ప్రాథమిక దశలోనే గుర్తించాలి

శాస్త్రవేత్తలు ఆ దిశగా కృషి చేయాలి మాజీ రాష్ట్రపతి అబ్దుల్‌ కలాం హైదరాబాద్‌ మార్చి 29 (జనంసాక్షి): ప్రాథమిక దశలోనే కేన్సర్‌గుర్తించేలా శాస్త్ర వేత్తలు కృషి చేయాలని …

మయన్మార్‌లో మానవ హక్కుల ఉల్లంఘనపై భారత్‌ నోరు విప్పాలి

మయన్మార్‌లో కొనసాగుతున్న సైనిక అకృత్యాలు గూడు, నీడ కోల్పోయిన రెహెంగ్యా తెగ శరణార్థి శిబిరాలే ఆవాసం నైప్యిడౌ, (జనంసాక్షి) : మయన్మార్‌లో మానవ హక్కుల ఉల్లం ఘనపై …

తెలంగాణపై మరింత ఒత్తిడి

భాజపా రాజకీయాలు మాని లోక్‌సభలో మాతో గొంతుకలపాలి : ఎంపీ పొన్నం కరీంనగర్‌, మార్చి 27 (జనంసాక్షి) : ఏప్రిల్‌ 22 నుంచి జరగనున్న పార్లమెంట్‌ బడ్జెట్‌ …

బడ్జెట్‌ అంతా కాకి లెక్కలే కాగ్‌ అక్షింతలు

కేటాయించిన నిధులు ఖర్చు  చేయలేదు ఖర్చు చేసినా ప్రయోజనం చేకూరలేదు హైదరాబాద్‌, మార్చి 26 (జనంసాక్షి) : రాష్ట్ర ప్రభుత్వం వివిధ శాఖలకు కేటాయించిన నిధులను సక్రమంగా …

నెలరోజుల అస్త్రం విఫలమవడంతో

టీ కాంగ్రెస్‌ కొత్త బాణంరాజీనామా యోచనలో జైపాల్‌, జానా చురుకుగా కదలకపోతే ఓటమి ఖాయమని మదన పడుతున్న నేతలు హైదరాబాద్‌, మార్చి 25 (జనంసాక్షి) : సార్వత్రిక …

నిర్బంధానికి భయపడం.. పోరు ఆపబోం

టీజేఏసి చైర్మన్‌ కోదండరామ్‌ హైదరాబాద్‌, మార్చి 24 (జనంసాక్షి) : నిర్బంధాలకు భయడమని తెలంగాణ పోరు ఆపబోమని టీ జేఏసీ చైర్మన్‌ ప్రొఫెసర్‌ కోదండరామ్‌ అన్నారు. ఆదివారం …

నేనూ, జనంసాక్షి తెలంగాణ పక్షపాతం

అందుకే గోవా నుంచి వచ్చాను ప్రజలతో సంబంధంలేని రాతలు పుక్కిట పురాణాలు పత్రికలు ప్రజల భావావేశాలు పంచుకోవాలి భగత్‌, లోహియా విలువల సాధనకు కృషిచేద్దాం తెలంగాణ ఆవశ్యకతను …

కోదండరామ్‌కు బెయిల్‌ నిరాకరణ

మహబూబ్‌నగర్‌, మార్చి 22 (జనంసాక్షి) : టీ జేఏసీ చైర్మన్‌ ప్రొఫెసర్‌ కోదండరామ్‌ సహా టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు, నేతలకు అలంపూర్‌ కోర్టు బెయిల్‌ నిరాకరించింది. బెంగుళూర్‌ హైవే …

రోడ్లపై రణ నినాదం

వందలాది పోలీస్‌ పికెట్లు.. వేలకు వేలు పోలీసోళ్లు ఎన్‌హెచ్‌ 7పై మోహరింపు కోదండరామ్‌తో పాటు 13 మంది తెరాస ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎమ్మెల్సీలు అరెస్టు నిర్మానుష్యంగా ఎన్‌హెచ్‌ …

‘సడక్‌’పై ..సమరం

అడుగడుగునా నిర్బంధం.. అయినా జై తెలం’గానం’ పది జిల్లాల పోరుబిడ్డలు బెంగళూర్‌ హైవేపైకే… ఉద్యమకారులను అడుగడుగునా అరెస్టులు చేస్తూ దొంగల్లా చూస్తున్నరు : కోదండరామ్‌ హైదరాబాద్‌, మార్చి …

తాజావార్తలు