Cover Story

టీ ఎంపీలూ నాటకాలొద్దు

ప్రజలు గమనిస్తున్నరు : టీ జేఏసీ ట్యాంక్‌బండ్‌పై తెలంగాణ యోధుల విగ్రహాలు పెట్టాలె సడక్‌ బంద్‌తో సత్తా చాటుదాం హైదరాబాద్‌, మార్చి 10 (జనంసాక్షి) : తెలంగాణ …

అజ్మీర్‌ దర్గా సందర్శించిన పాక్‌ ప్రధాని ఆతిథ్యమిచ్చిన ఖుర్షిద్‌

జైపూర్‌, మార్చి9(జనంసాక్షి): పాకిస్థాన్‌ ప్రధాని పర్వేజ్‌ అష్రాఫ్‌ ప్రముఖ అజ్మీర్‌లోని ఖ్వాజా మొయినొద్దీన్‌ షరీఫ్‌ దర్గాను శనివారం సందర్శించుకున్నారు. 13వ శతాబ్దంలో నిర్మించిన పురాతన దర్గాలో ఆయన …

పేదరికం, నిరుద్యోగ నిర్మూలనే యూపీఏ లక్ష్యం

విపక్షాలపై పదునైన అస్త్రాలు ఎక్కుపెట్టిన ప్రధాని చురకలు, ఛలోక్తులతో జోరుమీద మన్మోహన్‌ న్యూఢిల్లీ, మార్చి 8 (జనంసాక్షి): దేశంలో పేదరికాన్ని నిర్మూలించడం, నిరుద్యోగం లేకుండా చేయడమే యూపీఏ …

బాంబు పేలుళ్ల మృతుల కుటుంబాల్లో ఒకరికి ఉద్యోగం

ఇంజనీరింగ్‌ కళాశాలలు జేఎన్‌టీయూ పరిధిలోకి మంత్రివర్గ సమావేశంలో కీలక నిర్ణయాలు హైదరాబాద్‌,మార్చి7(జనంసాక్షి): దాదాపు వంద రోజుల విరామం తర్వాత సమావేశమైన రాష్ట్ర మంత్రి వర్గం పలు కీలక …

నింగికెగసిన వెనిజులా వేగుచుక్క

అధ్యక్షుడు చావేజ్‌ ఇకలేరు పోరాట యోధునికి ప్రపంచం నివాళి వెనిజులా, మార్చి 6 (జనంసాక్షి):ధ్రువతార రాలిపోయింది.. అరుణతార అస్తమించింది.. ధీరత్వంతో, పోరాట పటిమతో జాతిని జాగృతం చేసిన …

స్థాయీ సంఘాల సదస్సులో మార్మోగిన జై తెలంగాణ

ప్రభు(త్వ) భక్తితో ఉప్పొంగిన పొంగులేటి ఫెర్నాండేజ్‌ జోక్యంతో సద్దుమణిగిన వివాదం మెదక్‌, మార్చి 5 (జనంసాక్షి): శాసన సభ స్థాయి సంఘాలపై ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు నిర్వహిస్తున్న అవగాహన …

పార్లమెంట్‌లో పెట్రోమంటలు

పెంచిన ధరల ఉపసంహరణకు విపక్షాల డిమాండ్‌ పలుమార్లు ఉభయ సభలు వాయిదా న్యూఢిల్లీ, మార్చి 4 (జనంసాక్షి): పెట్రో ధరల పెంపుపై సోమవారం పార్లమెంట్‌ అట్టుడికింది. విపక్షాలు …

ఉగ్రవాదం ఉమ్మడి శత్రువు : రాష్ట్రపతి

బంగ్లాలో ప్రణబ్‌కు ఘన స్వాగతం డాకా, మార్చి 3 (జనంసాక్షి) : ఉగ్రవాదం ఉమ్మడి శత్రువని రాష్ట్రపతి ప్రణబ్‌కుమార్‌ ముఖర్జీ అన్నారు. రాష్ట్రపతిగా ఆయన తొలి విదేశీ …

21న సడక్‌బంద్‌ బెంగళూర్‌ హైవే దిగ్బంధం

కోదండరామ్‌ హైదరాబాద్‌,మార్చి2(జనంసాక్షి): గతంలో వాయిదా వేసుకున్న ససడక్‌బంద్‌ కార్యా క్రమాన్ని తిరిగి ఈ నెల 21న చేపట్టాలని నిర్ణయించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును కోరుతూ ఈ నెల …

బాబ్లీపై బెంగలేదు

రివ్యూ పిటిషన్‌ అక్కర్లేదు : సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి హైదరాబాద్‌, మార్చి 1 (జనంసాక్షి) : బాబ్లీ ప్రాజెక్టుపై సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పుతుతో రాష్ట్రానికి ఎలాంటి నష్టం …

తాజావార్తలు