Cover Story

ఆయోధ్య‌లో 144 సెక్ష‌న్‌

అయోధ్య: ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో రామమందిర నిర్మాణం చేపట్టాలన్న డిమాండ్‌తో విశ్వహిందూ పరిషత్‌, శివసేన ధర్మసభలకు పిలుపునివ్వడంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ధర్మసభ పేరుతో విశ్వహిందూ …

తెలంగాణ బాగు పడలేదన్న విషయం బాధ పెడుతోంది

ఈ ప్రాంత బాగు కోరి నష్టమైనా విభజన నిర్ణయం తీసుకున్నాం తల్లిలా నా మనసు ఆందోళన చెందుతోంది ఈ సర్కార్‌ను పారదోలే సమయం వచ్చింది ప్రజల కలలను …

ఫైనాన్స్ వ్యాపారిపై పెట్రోల్‌తో దాడి

విజయవాడ: బెజవాడలో పట్టపగలే దారుణం జరిగింది. ఓ ఫైనాన్స్‌ వ్యాపారిపై హత్యాయత్నం ఘటన నగరంలో తీవ్ర కలకలం రేపింది. బీసెంట్‌ రోడ్డులోని మూన్‌మూన్‌ ప్లాజా వద్ద చిలుకూరి …

బాణాసంచా విక్రయాలపై నిషేధం లేదు

– అమ్మకాలపై షరతులు వర్తిస్తాయి – పర్యావరణానికి హాని కలిగించని బాణసంచాను మాత్రమే విక్రయించాలి – ఆన్‌లైన్‌ అమ్మకాలపై నిషేధం – దీపావళి రోజు రాత్రి 10గంటల …

తెలంగాణ ప్రజల కలలను సాకారం చేస్తాం.

– రైతులకు ఏకకాలంలో రెండు లక్షల రుణమాఫీ – కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన సంవత్సరంలో లక్ష ఉద్యోగాలు. – జీవన భృతి, ఆసరా పెన్షన్, వికలాంగ …

కాంగ్రెస్‌ గుర్తుపై పోటీచేయం: కోదండరాం

హైదరాబాద్‌: మహాకూటమి సీట్ల సర్దుబాటుపై తెజస, కాంగ్రెస్‌ ముఖ్యనేతల భేటీ ముగిసింది. లక్డీకాపూల్‌లోని ఓ హోటల్‌లో జరిగిన ఈ భేటీలో కాంగ్రెస్‌ తరఫున ఆ పార్టీ రాష్ట్ర …

హైదరాబాద్‌లో.. కుండపోత వర్షం

– వేకువజామున రెండుగంటలపాటు ఎడతెరిపిలేని వర్షం – చెరువులను తలపించిన రహదారులు – తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న వాహనదారులు – బోరబండలో నాలాలో పడి వ్యక్తి మృతి …

ఎమ్మెల్సీ రాములునాయక్‌పై వేటు 

– సస్పెండ్‌ చేసిన టీఆర్‌ఎస్‌ అధిష్టానం హైదరాబాద్‌, అక్టోబర్‌15(జ‌నంసాక్షి) : టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ రాములు నాయక్‌పై ఆపార్టీ అధిష్టానం వేటు వేసింది. టీఆర్‌ఎస్‌ పార్టీ నుంచి రాములు …

ఏదీ సాగ‌ర్ శుద్ది

కాలుష్య భూతం నుంచి బయటపడని హుస్సేన్‌ సాగర్‌ ఏటా నిమజ్జనాలతో మురికి కూపంగా తయారైన తటాకం పాలకుల చిత్తశుధ్ది లోపంతో పెరుగుతున్న కాలుష్యం హైదరాబాద్‌,అక్టోబర్‌13(జ‌నంసాక్షి): కాలుష్యం కలవర …

తిత్లీ భీభత్సం

– శ్రీకాకుళం జిల్లాల్లో భారీ వర్షాలు – ఉదయం 5గంటలకు తీరం దాటిన తుఫాను – తీరందాటిన సమయంలో 140 -150 కి.విూ వేగంతో ఈదురుగాలులు – …