Cover Story

రోహిణికి ముందే ఎండల తీవ్రత

హైదరాబాద్‌,ఏప్రిల్‌20(జ‌నంసాక్షి): అడపాదడపా వడగళ్లు పడుతున్న ఉదయం లేస్తూనే భానుడు సుర్రుమనిపిస్తున్నాడు. ఎండలు ఏ మాత్రం తగ్గడం లేదు. రోళ్లు పగిలేలా భానుడు నిప్పులు కురిపిస్తున్నాడు. రోహిణికి ముందే …

తెలంగాణ ఇంటర్‌ ఫలితాలు విడుదల

హైదరాబాద్‌: తెలంగాణ ఇంటర్మీడియెట్ ఫలితాలు విడుదలయ్యాయి. ప్రథమ, ద్వితీయ ఇంటర్‌ పరీక్ష ఫలితాలను ఇంటర్మీడియట్ బోర్డు కార్యాలయంలో రాష్ట్ర విద్యాశాఖ కార్యదర్శి బి.జనార్దన్ రెడ్డి విడుదల చేశారు. …

టీఎస్‌లో‘స్థానిక’పోరు:ఈసీకి తేదీల ప్రతిపాదన

హైదరాబాద్‌: తెలంగాణలో త్వరలోనే జిల్లా, మండల ప్రజా పరిషత్‌  ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నెల 22 నుంచి మే 14 వరకు ఎంపీటీసీ, …

తొలిదశ ఎన్నికలకు ప్రచారం పరిసమాప్తం

– 11న ఎపి, తెలంగాణల్లో ఒకే దశలో పోలింగ్‌ – ఎపిలో అసెంబ్లీ పార్లమెంట్‌ స్థానాలకు ఎన్నికలు – తెలంగాణలో 17 ఎంపి స్థానాలకు పోలింగ్‌ – …

ఏపీ ప్రత్యేకహోదాకు మద్దతిస్తాం: కేసీఆర్‌

 హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి పలు కీలక అంశాలపై తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు తమ అభిప్రాయాలను కుండబద్దలు కొట్టారు. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో భాగంగా టీడీపీ అధినేత …

కారులో చెలరేగిన మంటలు

హైదరాబాద్: హయత్‌నగర్ వద్ద కారులో మంటలు చెలరేగాయి. జాతీయ రహదారిపై వెళుతున్న ఫోర్డు కారులో అకస్మాత్తుగా మంటలు లేచాయి. రోడ్డు పక్కకు కారును ఆపిన యజమాని సురక్షితంగా …

సంక్షేమ పథకాల అమల్లో..  దేశానికి తెలంగాణ ఆదర్శం

– 16స్థానాల్లో గెలిచి కేంద్రంలో కీలకంగా మారబోతున్నాం – రాష్ట్ర సమస్యలు పరిష్కారం తెరాస అభ్యర్థుల గెలుపుతోనే సాధ్యం –  నిజాంసాగర్‌ చివరి ఆయకట్టు వరకు నీరందిస్తాం …

కుప్పకూలిన భవనం.. శిథిలాల్లో 100 మంది

బెంగళూరు:  కర్ణాటకలోని ధార్వాడ్‌లో దారుణం చోటుచేసుకుంది. కమలేశ్వర్‌నగర్‌లో నిర్మాణంలో ఉన్న ఓ ఐదంతస్తుల భవనం కుప్పకూలింది. భవనం శిథిలాల్లో దాదాపు వంద మంది చిక్కుకున్నట్లు స్థానికుల సమాచారం. విషయం తెలుసుకున్న రెస్క్యూ …

‘పుల్వామా’ సూత్రధారి హతం!

– మరో ముగ్గురు ఉగ్రవాదులు మృతి – త్రాల్‌లో భద్రతా దళాలు, ఉగ్రవాదుల మధ్య ఎదురుకాల్పులు – ఎనిమిది గంటలపాటు సాగిన కాల్పులు శ్రీనగర్‌, మార్చి11(జ‌నంసాక్షి) : …

ప్రైవేట్‌ స్కూళ్లకు పెరుగుతున్న ఆదరణ

కేవలం ఇంగ్లీష్‌ విూడియమే ప్రధాన ఆకర్శణ ఇబ్బడి ముబ్బడిగా ఫీజుల వసూళ్లు పుస్తకాలు, డ్రెస్లుతో సమాంతర వ్యాపారం విద్యారంగంపై సమగ్ర సవిూక్ష చేయాలి హైదరాబాద్‌,మార్చి8(జ‌నంసాక్షి): మారుమూల గ్రామాల్లో …