Cover Story

వాజ్‌పేయీ ఇక‌లేరు

దిల్లీ(జ‌నం సాక్షి ): రాజకీయ కురువృద్ధుడు, మాజీ ప్రధాని, భాజపా సీనియర్‌ నేత అటల్‌ బిహారీ వాజ్‌పేయీ (93) కన్నుమూశారు. గత కొంతకాలంగా దిల్లీ ఎయిమ్స్‌లో చికిత్స …

పంద్రాగస్ట్‌ వేడుకలకు ముస్తాబైన చారిత్రక గోల్కొండ కోట

వరుసగా ఐదోసారి ప్రజలకు సందేశం ఇవ్వనున్న సిఎం కెసిఆర్‌ భారీగా బందోబస్తు ఏర్పాట్లు చేసిన పోలీస్‌ యంత్రాంగం హైదరాబాద్‌,ఆగస్ట్‌14(జ‌నంసాక్షి): స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు చారిత్రక గోల్కొండ కోట …

పెరిగిన డీజిల్ ధరలు

న్యూఢిల్లీ(జ‌నం సాక్షి ): దేశవ్యాప్తంగా ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు (ఓఎంసీ) ఆదివారం పెట్రోల్ ధరలను పెంచలేదు. కానీ, డీజిల్ ధరల్లో మాత్రం మార్పులు చేశాయి. వరుసగా మూడో రోజు …

డీఎంకే అధినేత కరుణానిధి కన్నుమూత

చెన్నై: డీఎంకే పార్టీ అధ్యక్షుడు, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి డా. కళైజ్ఞర్ గా ప్రసిద్ధి చెందిన ముత్తువేల్ కరుణానిధి(95) కన్నుమూశారు. తీవ్ర జ్వరం, మూత్ర పిండాల సమస్య …

ఆగిన చక్రాలు!ఆగిన చక్రాలు!

 తెలంగాణ, ఆంధ్రా రాష్ట్రాల్లో కొనసాగుతోన్న బంద్‌ ప్రయాణికుల తీవ్ర ఇబ్బందులు – మోటారు వాహనాల సవరణ బిల్లుకు వ్యతిరేకంగా దేశవ్యాప్త సమ్మె – పలు రాష్ట్రాల్లో రోడ్డెక్కని బస్సులు, …

ఆచార్య జయశంకర్‌కు కెసిఆర్‌ నివాళి

ఆయన అడుగుజాడల్లోనే తెలంగాణ ప్రభుత్వం ఢిల్లీలో నివాళి అర్పించిన ఎంపిలు న్యూఢిల్లీ,ఆగస్ట్‌6(జ‌నం సాక్షి ): తెలంగాణ సిద్దాంతకర్త, ఉద్యమ స్ఫూర్తి ప్రదాత ఆచార్య శ్రీకొత్తపల్లి జయశంకర్‌ సార్‌ …

కన్నుల పండువగా లష్కర్ బోనాలు

బంగారు బోనం ఎత్తిన ఎంపీ కవిత లష్కర్ బోనమెత్తింది. సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా ఏర్పాట్లు …

నేడే లష్కర్‌ బోనాలు

భారీగా ఏర్పాట్లు చేసిన అధికారులు బంగారు బోనమెత్తనున్న ఎంపి కవిత హైదరాబాద్‌,జూలై28(జ‌నం సాక్షి): ఆషాఢజాతర సందడితో లష్కర్‌ బోనాలకు రంగం సిద్దం అయ్యింది. ఎక్కడ చూసినా బోనాల …

పాక్‌లో ఉగ్రదాడి

– పోలింగ్‌ కేంద్రం వద్ద ఆత్మాహుతి దాడికి పాల్పడ్డ ముష్కరుడు – 31మంది మృతి, 40మందికి పైగా గాయాలు – పోలీసుల వ్యాన్‌లు లక్ష్యంగా చేసుకొని దాడులు …

వచ్చేనెలలో ప్రతి ఇంటికి మిషన్‌ భగీరథ నీరు

పటాన్‌చెరు: పటాన్‌చెరు నియోజకవర్గాన్ని హైదరాబాదు నగరంలా అభివృద్ధి చేస్తామని నీటి పారుదల, మార్కెటింగ్ శాఖ మంత్రి హరీశ్ రావు చెప్పారు. పటాన్‌చెరు నియోజకవర్గం లోని ఇస్నాపూర్ జంక్షన్ …