Featured News

మే 3న నీట్

` ఫిబ్రవరి 8 నుంచి మార్చి 9వరకు దరఖాస్తులు స్వీకరణ దేశవ్యాప్తంగా వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే నీట్ (నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ …

అంతరిక్ష రంగంలో భారత్ కీలక పురోగతి

` శత్రు ఉపగ్రహాలపై నిఘా..! ` కీలక మైలురాయి సాధించిన ‘ఏఎఫఆర’ శాటిలైట్ న్యూఢిల్లీ(జనంసాక్షి):భారత అంతరిక్ష పరిశోధనల్లో ప్రైవేట్ సంస్థల భాగస్వామ్యం ఇటీవల పెరుగుతున్న విషయం తెలిసిందే. …

ఎపఎసఎల్ ల్యాబ్ దగ్ధంపై దుష్ప్రచారం ఆపండి

` సాక్ష్యాలు ఏసీబీకోర్టులో భద్రంగా ఉన్నాయి ` ఛార్జీషీట్ పూర్తయ్యాక ల్యాబ్‌లో ఎందుకుంటాయి? ` ఫోరెన్సిక్ ల్యాబ్‌లో అగ్నిప్రమాదం ఘటనపై సంస్థ డైరెక్టర్ జనరల్ శిఖా గోయల్ …

జూన్‌లోగా యుద్ధానికి ముగింపు పలకాలి

` ఉక్రెయిన్,రష్యాలకు డెడ్‌లైన్ విధించిన అమెరికా న్యూయార్క్(జనంసాక్షి):ఉక్రెయిన్` రష్యా యుద్ధం ముగింపునకు అమెరికా తనవంతు ప్రయత్నాలు ముమ్మరం చేసింది. వాషింగ్టన్ మధ్యవర్తిత్వంలో అబుధాబీ వేదికగా ఇరుదేశాల ప్రతినిధులు …

ఫోరెన్సిక్ ల్యాబ్‌లో అగ్నిప్రమాదం

` కాలిబూడిదైన ఆధారాలు ` మొదటి అంతస్తులో చెలరేగిన అగ్నికీలలు ` మంటలను ఆర్పిన ఐదు ఫైర్ ఇంజన్లు ` మంటల్లో కీలక పత్రాలు, కంప్యూటర్లు ఆగ్నికి …

కేసీఆర్‌ను అరెస్టు చేస్తే మాకేం అభ్యంతరం లేదు

` చర్యలు తీసుకుంటామంటే మేమెందుకు అడ్డుకుంటాం:కిషన్‌రెడ్డి హైదరాబాద్,ఫిబ్రవరి(జనంసాక్షి):మాజీ సీఎం కేసీఆర్‌పై చర్యలు తీసుకుంటామంటే.. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని ఎవరు అడ్డుకున్నారో చెప్పాలని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి డిమాండ్ చేశారు. రాష్ట్రంలో …

మహాత్మా గాంధీ ఉపాధి పథకం ఓ నిశ్శబ్ద విప్లవం

` దీన్ని తిరిగి తెచ్చే వరకు కోట్లాది కాంగ్రెస్ శ్రేణులు పోరాడుతాయి ` బలమైన బ్రిటిష్ పాలకులు గాంధీని ముట్టుకోలేకపోయారు ` కానీ దేశానికి చెందిన మతతత్వ …

యూపీఎస్సీ కీలక మార్పులు ఇవే..

న్యూఢిల్లీ(జనంసాక్షి):అఖిల భారత సర్వీసుల్లో నియామకాలకు సంబంధించి నిర్వహించే పరీక్షలో యూపీఎస్సీ ఈసారి కీలక మార్పులు చేసింది. పరీక్షల్లో మోసాన్ని నివారించేందుకు ఏఐ ఆధారిత ముఖ గుర్తింపును తప్పనిసరి …

బీజాపూర్‌లో ఎన్‌కౌంటర్..

` మావోయిస్టు నేత ఉదమ్ సింగ్ మతి చర్ల(జనంసాక్షి):బీజాపూర్ జిల్లా తర్రెం పోలీస్ స్టేషన్ పరిధిలోని అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో మావోయిస్టు పార్టీ ప్లటూన్`30 కమాండర్ …

తెలంగాణలో ఎసఐఆర్..

` ఏప్రిల్, మే నెలల్లో నోటిఫికేషన్ వచ్చే అవకాశం ` రాజకీయ పార్టీల ప్రతినిధులతో సీఈవో సుదర్శన్‌రెడ్డి సమావేశం హైదరాబాద్(జనంసాక్షి): తెలంగాణలో ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ …